Home » ED
మద్యం కుంభకోణం కేసు మరో కీలక మలుపు తిరిగింది వేలకోట్ల ముడుపులు, విదేశీ లింకులు
కన్సార్టియం బ్యాంక్కు మోసం కేసులో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) సోదాలు చేపట్టింది. SEW ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రమోటర్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఈడీ సోదాలు జరుపుతోంది. బ్యాంక్ నుండి పొందిన రుణం
రూ. 1,654 కోట్ల మేర వ్యాపార ఉల్లంఘనలు జరిగాయని ఫ్యాషన్ ఈ కామర్స్ కంపెనీ మింత్రా పై దర్యాప్తు సంస్థ ED కేసు నమోదు చేసింది. వ్యాపార వ్యవహారాల్లో సదరు కంపెనీతోపాటు, అనుబంధ కంపెనీలు FDI గీత దాటాయని..
రాజకీయ ప్రయోజనాల కోసం ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని దుర్వినియోగం చేస్తున్నారని సుప్రీంకోర్టు
సీబీఐ, ఈడీ అభ్యర్థన మేరకు ఇంటర్పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా నీరవ్ మోదీ సోదరుడు నేహాల్ మోదీ అరెస్ట్ అయ్యాడు. స్థానిక అధికారులు బెల్జియం జాతీయుడైన నేహాల్ మోదీని అమెరికాలో అరెస్టు చేశారు.
మద్యం కుంభకోణం కేసులో ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. గోవిందప్ప కస్టడీ, సజ్జల శ్రీధర్రెడ్డి బెయిల్ పిటిషన్లపై కోర్టు తీర్పును వాయిదా వేసింది.
షూటింగ్లో బిజీగా ఉన్నందున సోమవారం విచారణకు రాలేనని సినీ హీరో మహేశ్బాబు ఈడీ అధికారులకు లేఖ పంపారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. కాంగ్రెస్ పార్టీ దీనిపై వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు పిలుపునిచ్చింది
హయగ్రీవ ఫార్మ్ అండ్ డెవలపర్స్ కేసులో కీలక వివరాలు వెలుగుచూశాయి. దీంతో ఆ సంస్థకు చెందిన రూ.44.75 కోట్ల స్థిర, చరాస్తులను జప్తు చేసినట్టు
కాకినాడ సీపోర్టులో కేవీరావు వాటాలను బలవంతంగా లాక్కున్న కేసులో సోమవారం విచారణకు రావాలంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదేశించినట్టు తెలిసింది.