• Home » East Godavari

East Godavari

అమానుష ఘటన.. కన్నబిడ్డనే అమ్ముకున్న కసాయి తండ్రి

అమానుష ఘటన.. కన్నబిడ్డనే అమ్ముకున్న కసాయి తండ్రి

తూర్పు గోదావరి జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కసాయి తండ్రి కన్నబిడ్డనే రూ.10 లక్షలకు అమ్మేశాడు. వివరాల్లోకి వెళ్తే..

బస్సులో వెళ్తున్న విద్యార్థికి ఊహించని ప్రమాదం

బస్సులో వెళ్తున్న విద్యార్థికి ఊహించని ప్రమాదం

కోనసీమ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతిచెందాడు. రవీంద్ర అనే విద్యార్థి కాలేజ్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కాడు. కాసేపటికే ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఏం జరిగిందంటే..

ఏబీఎన్ ఎఫెక్ట్: అన్నవరం ప్రసాదం బుట్టలో ఎలుకలు.. అధికారుల చర్యలివే

ఏబీఎన్ ఎఫెక్ట్: అన్నవరం ప్రసాదం బుట్టలో ఎలుకలు.. అధికారుల చర్యలివే

అన్నవరం ప్రసాదం బుట్టలో ఎలుకల వ్యవహారంపై స్పందించిన ఉన్నతాధికారులు.. ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. ప్రసాదం కౌంటర్‌ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

పండుగ రోజు యజమానికి షాక్.. ఎగిరిపోయిన రూ.80వేల చిలుక

పండుగ రోజు యజమానికి షాక్.. ఎగిరిపోయిన రూ.80వేల చిలుక

ఆఫ్రికన్ గ్రే ప్యారట్స్ చాలా తెలివైనవి. చాలా చక్కగా మనుషుల్ని అనుకరించి మాట్లాడతాయి. వందల కొద్దీ పదాలను గుర్తు పెట్టుకోగల సామర్థ్యం వాటి సొంతం. అలాంటి ఓ పెంపుడు చిలుక ఇటీవల యజమానిని వదిలేసి ఎగిరిపోయింది.

కాకినాడ పీబీసీ కాల్వలో స్పిరిట్ లారీ బోల్తా.. ప్రజలకు అధికారుల హెచ్చరికలు

కాకినాడ పీబీసీ కాల్వలో స్పిరిట్ లారీ బోల్తా.. ప్రజలకు అధికారుల హెచ్చరికలు

కాకినాడలోని పీబీసీ కాల్వలో స్పిరిట్ లారీ బోల్తా పడటంతో నీరంతా కలుషితంగా మారిపోయింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. కాల్వలో నీటిని శుభ్రం చేసే పనులు, ప్రత్యామ్నాయ సరఫరా ఏర్పాట్లు చేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 26 మంది విద్యార్థులకు గాయాలు..

తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 26 మంది విద్యార్థులకు గాయాలు..

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్‌చెరువు పరిధిలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విహారయాత్ర నుంచి తిరిగి వస్తున్న విద్యార్థులతో కూడిన రెండు బస్సులు, రెండు ట్రావెల్ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 26 మంది విద్యార్థులు గాయపడ్డారు..

Tuni Violence: మాటు వేసి కత్తులతో దాడి.. తునిలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు

Tuni Violence: మాటు వేసి కత్తులతో దాడి.. తునిలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు

తునిలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఓ బర్త్‌డే పార్టీకి వెళ్లి వస్తున్న టీడీపీ నేతలపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Godavari Tradition: కొత్త అల్లుడి కోసం అత్తారింట్లో సంక్రాంతి స్పెషల్ విందు

Godavari Tradition: కొత్త అల్లుడి కోసం అత్తారింట్లో సంక్రాంతి స్పెషల్ విందు

గోదారోళ్ల మర్యాదలు అంటే మామూలుగా ఉండవు మరి.. గోదావరి జిల్లాల ఆతిథ్యం గురించి వింటుంటేనే నోరూరిపోతుంది. కొత్త అల్లుడికి 70 రకాల వంటకాలతో కడియం మండలం జేగురుపాడులో జరిగిన ఈ విందు 'గోదావరి మర్యాద'కు అసలైన నిదర్శనంగా నిలిచింది.

Konaseema Prabhalu Festival: వైభవంగా ప్రభల ఉత్సవం.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు

Konaseema Prabhalu Festival: వైభవంగా ప్రభల ఉత్సవం.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు

ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన జగ్గన్నతోట ప్రభల ఉత్సవం అత్యంత వైభంగా జరుగనుంది. ఈ ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

Sankranti Cockfights: హోరాహోరీగా కోడి పందేలు.. భారీగా తరలివచ్చిన జనం

Sankranti Cockfights: హోరాహోరీగా కోడి పందేలు.. భారీగా తరలివచ్చిన జనం

ఏపీలో కోడి పందేలు హోరాహోరీగా సాగుతున్నాయి. పందేల్లో భాగంగా లక్షల్లో చేతులు మారుతున్నట్లు సమాచారం. కోడిపందేలను వీక్షించేందుకు పెద్దఎత్తున జనం తరలివస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి