• Home » East Godavari

East Godavari

Husband Catches Wife: ప్రియుడితో ఇంట్లో భార్య.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

Husband Catches Wife: ప్రియుడితో ఇంట్లో భార్య.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

Husband Catches Wife: సోమవారం రాత్రి కూడా రోజూ మాదిరిగ లక్ష్మణ్ చెరువుల దగ్గరికి వెళ్లాడు. అయితే అక్కడ కరెంట్ లేకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చాడు. తీరా అర్ధరాత్రి ఇంటికి వచ్చి చుస్తే ఆ సమయంలో లోపల తన భార్య నాగమణి ప్రియుడు మణికంఠతో ఉంది. తర్వాత ఏం జరిగిందంటే..

సూపర్‌ 6

సూపర్‌ 6

ఎదురుచూపులు ఫలించాయి..ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆరుగురు నాయకులను నామినేటెడ్‌ పదవులు వరించాయి. దీంతో ఇప్పటి వరకూ నామినేటెడ్‌ పదవులపై ఏర్పడిన ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ నియమితులయ్యారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్‌ పదవి మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావును వరించింది. రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ చైర్మన్‌ పదవి మండపేటకు చెందిన జనసేన నాయకుడు

కల్తీ ఏంటీ..!

కల్తీ ఏంటీ..!

ఉదయం లేవడంతోనే ఒక టీ పడాల్సిందే.. లేదంటే తెల్లారదు.. ముఖంలో ఆ అలసట కనిపిస్తూనే ఉంటుంది.. ఒక చుక్క పడితే.. ఆ ఛాయ్‌ చమక్కులే చూడరా బాయ్‌ అని చిరంజీవి అన్నట్టు ఉంటుంది.. డిమాండ్‌ ఉండడంతో వీధికో టీ దుకాణం వెలసింది.. ఒక్క రాజమ హేంద్రవరంలోనే ప్రతి రోజూ సుమారు 6 లక్షల మంది టీ తాగుతున్నట్టు సమాచారం.. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లెక్కకు మిక్కిలి ఉంటుంది.. అయితే డిమాండ్‌కు తగినట్టు నకిలీ టీపొడి విచ్చల విడిగా వినియోగిస్తున్నారు. అయినా పట్టించుకునేవారే లేరు.

బాధ్యతల బరువు!

బాధ్యతల బరువు!

ఓవైపు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మరోవైపు తూకాల్లో మోసాలు వినియోగదారులను నష్టపరుస్తున్నాయి. నిత్యం దాడులు నిర్వహించి ఈ తరహా మోసాలను అరికట్టాల్సిన తూనికలు, కొలతల శాఖ అధికారులు మాత్రం చోద్యం చూడాల్సిన పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ఆ శాఖలో సిబ్బంది కొరత.. అవును.. ఆ శాఖను ఈ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. నలుగురు సిబ్బంది ఉండాల్సిన చోట కేవలం ఒక్కరంటే ఒక్కరు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఎంతో కీలకమైన ఈ శాఖలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో క్యాజువల్‌ సిబ్బంది 33 మందికి 16 మందే ఉన్నారు.

 YCP: అన్నవరంలో అధికారులపై రెచ్చిపోయిన అనంతబాబు

YCP: అన్నవరంలో అధికారులపై రెచ్చిపోయిన అనంతబాబు

అన్నవరం సత్యదేవుని దర్శనానికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఓవరాక్షన్ చేశారు. తనకు తగిన గౌరవం ఇవ్వలేదని ఆలయం ఈవో, అధికారులపై రెచ్చిపోయారు. ఓ అధికారిని ఉద్దేశించి దూషణలకు దిగారు.

Anantababu Driver Case: విచారణ వేగవంతం.. ఇక నిజాలు బయటకు రావాల్సిందే

Anantababu Driver Case: విచారణ వేగవంతం.. ఇక నిజాలు బయటకు రావాల్సిందే

Anantababu Driver Case: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసు పునర్విచారణకు కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశించారు. విచారణాధికారిగా ఐపీఎస్ అధికారి మనీశ్ దేవరాజ్ పాటిల్‌ను నియమించారు.

రైతుల ఇబ్బందులు తీరేలా..

రైతుల ఇబ్బందులు తీరేలా..

సాగునీటి సరఫరాలో రైతులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేలా క్లోజర్‌, వరద పనుల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోం ది. ఇప్పటికే ఇరిగేషన్‌ అధికారులు ఇందుకు సం బంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించగా, వారం రోజుల్లో వీటికి ఆమోదం లభించ నుంది. వైసీపీ అయిదేళ్ల పాలనలో కాలువల నిర్వహణ, క్లోజర్‌ పనులకు పైసా విదల్చకపోవడంతో సాగునీటి వ్యవస్థ నిర్వీర్యమైంది. అందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వంలో

Lightning Strike: విద్యుదాఘాతంతో ముగ్గురి మృతి

Lightning Strike: విద్యుదాఘాతంతో ముగ్గురి మృతి

విద్యుదాఘాతంతో ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు మృతి చెందారు. కృష్ణా జిల్లా, పాడేరు మండలంలో బలమైన మెరుపు తగిలి ఈ విషాదం చోటు చేసుకుంది.

Online Betting Games.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

Online Betting Games.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

తాజాగా కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ ఉచ్చులో పడి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. యు.కొత్తపల్లి మండలం రామన్నపాలెంకు చెందిన సింగిరి మళ్ళ సూరిబాబు పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు అతనిని హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు.

Pharmacist Death: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసిస్ట్ కన్నుమూత

Pharmacist Death: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసిస్ట్ కన్నుమూత

Pharmacist Death: లైగింగ్ వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మాసిస్ట్ నాగాంజలి కథ విషాదంగా ముగిసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫార్మాసిస్ట్ కన్నుమూసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి