• Home » East Godavari

East Godavari

అవగాహన, తగిన జాగ్రత్తలతో ఎయిడ్స్‌ నివారణ

అవగాహన, తగిన జాగ్రత్తలతో ఎయిడ్స్‌ నివారణ

రాజమహేంద్రవరంఅర్బన్‌, సెప్టెంబరు10 (ఆంధ్రజ్యోతి): అవగాహన, తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఎయిడ్స్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. బుధవారం హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై జిల్లా సమగ్ర వ్యూహం (దిశ) ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం వై.జంక్షన్‌ నుంచి గోదావరి ఇస్కాన్‌ టెంపుల్‌ వ

నెలంతా..రేషన్‌!

నెలంతా..రేషన్‌!

కలెక్టరేట్‌(కాకినాడ), సెప్టెంబరు 2 (ఆంధ్ర జ్యోతి): రేషన్‌కార్డుదారులకు శుభవార్త. ఇక నుంచి ప్రభుత్వ చౌక ధరల దుకాణాలు నెలంతా తెరిచే విధంగా పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేయనుంది. ఇప్పటికే దీనిపై ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ క్లారిటీ ఇచ్చేశారు. ఇకపై నెలంతా రేషన్‌ ఇచ్చే విధంగా ఆదేశాలు ఇస్తున్నామని మంత్రి ప్రక టించారు. దీంతో లబ్ధిదారుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఉమ్మడి తూర్పుగో దావరి జిల్లాలో 17 ల

 Coconut Tree :  కల్పవృక్షం.. కొబ్బరిచెట్టు. నేడు ప్రపంచ కొబ్బరి దినోత్సవం

Coconut Tree : కల్పవృక్షం.. కొబ్బరిచెట్టు. నేడు ప్రపంచ కొబ్బరి దినోత్సవం

కొబ్బరి పేరు చెప్పగానే మనందరకీ గుర్తొచ్చేది కోనసీమ. ఎటుచూసినా పైరు పచ్చని వరి చేలు.. కల్పవృక్షాల్లాంటి కొబ్బరిచెట్లు.. వాటికి నలుదిక్కులా గెలలతో కొబ్బరి చెట్లు కనువిందు చేస్తాయి. కోనసీమ రైతుల బతుకు బండి కొబ్బరి పంటపైనే ఆధారపడి ఉంది.

Govt General Hospital:: బిడ్డకో రేటు.. జీజీహెచ్ జీవోటీలో సిబ్బంది దందా

Govt General Hospital:: బిడ్డకో రేటు.. జీజీహెచ్ జీవోటీలో సిబ్బంది దందా

ఉభయ గోదావరి జిల్లా ఆరోగ్య ప్రధాయిని అయిన కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్)కు ప్రతిరోజు వైద్యం నిమిత్తం సుమారు 4 వేల మంది వస్తుంటారు. వారిలో సుమారు 200 మంది మహిళలు ప్రసూతి వైద్యం నిమిత్తం వస్తుంటారు.

ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. పెళ్లి కోసం నేరం..

ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. పెళ్లి కోసం నేరం..

ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ప్రియుడితో పెళ్లి కోసం హిజ్రాగా మారాల నుకున్నాడో వ్యక్తి. అయితే ఆపరేషన్‌కు రూ.5 లక్షలు ఖర్చువుతుండడంతో దొంగతనానికి ప్లాన్‌ చేశాడు. పక్క ఇంటిని టార్గెట్‌ చేసుకున్నాడు. ఆ ఇంట్లో వృద్ధురాలిపై ప్రియుడితో కలిసి దాడి చేసి బంగారం లాక్కుని పరారై చివరికి పోలీసులకు చిక్కారు.

Kakinada: యానాంలో ONGC గ్యాస్‌పైప్‌ లైన్ లీక్.. భయాందోళనలో ప్రజలు

Kakinada: యానాంలో ONGC గ్యాస్‌పైప్‌ లైన్ లీక్.. భయాందోళనలో ప్రజలు

ONGC గ్యాస్ లీక్ సమయంలో చుట్టుపక్కల ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే తరుచుగా ఈ గ్యాస్ లీకేజీలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చమురు సంస్థల అధికారులు తరచుగా తనిఖీలు నిర్వహించాలని సూచిస్తున్నారు.

స్ర్తీ శక్తికి తుది కసరత్తు!

స్ర్తీ శక్తికి తుది కసరత్తు!

రాజమహేంద్రవరం అర్బన్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించిన ‘స్త్రీశక్తి పథకం’ అమలుకు తుదికసరత్తు

CM Chandrababu Naidu: ఆదివాసీ దినోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉంది: సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu: ఆదివాసీ దినోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉంది: సీఎం చంద్రబాబు

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. అంతకు ముందు పాడేరు మండలం వంజంగిలో వనదేవత మోదకొండమ్మను దర్శించుకుని రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడమని కోరుకున్నట్లు పేర్కొన్నారు.

MLA Ramakrishna Reddy: జగన్ అరెస్ట్ ఖాయం.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

MLA Ramakrishna Reddy: జగన్ అరెస్ట్ ఖాయం.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ప్రజలు తనను ఓడించినందుకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకూడదనే మనస్తత్వంతో మాజీ సీఎం జగన్ ఉన్నారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ముందడుగు!

ముందడుగు!

మద్యం బార్ల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలసీకి రూపకల్పన చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో 2022-25 మధ్య అమలైన మద్యం బార్‌ల పాలసీ గడువు ఆగస్టు 31వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం బార్‌ల పాలసీ అమలుకు గ్రీన్‌సిగ్నల్‌ పడింది. ముందస్తుగా ఈ పాలసీ అమలుకు రాష్ట్రంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి ఆ ఉపసంఘం ఇచ్చిన అధ్యయన నివేదిక ఆధారంగా కొత్త బార్ల పాలసీ అమలుకు శ్రీకారం చుట్టనుంది.ఈ పాలసీలో భాగంగా గీత కార్మికులకు 10 శాతం షాపులు కేటాయించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి