• Home » East Godavari

East Godavari

Dowleswaram: బాలికల కిడ్నాప్ మిస్టరీని ఛేదించిన పోలీసులు.. అదుపులో నిందితుడు

Dowleswaram: బాలికల కిడ్నాప్ మిస్టరీని ఛేదించిన పోలీసులు.. అదుపులో నిందితుడు

జల్సాలకు అలవాటుపడి ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేసిన నిందితుడు వెంకటేష్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈ కేసు దర్యాప్తులో విస్తుగొల్పే విషయాలు బయటకొచ్చాయి. ఎస్పీ నర్సింహ కిశోర్ కేసు వివరాలను వెల్లడించారు.

AP Politics: వైసీపీకి భారీ షాక్.. పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే దొరబాబు..

AP Politics: వైసీపీకి భారీ షాక్.. పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే దొరబాబు..

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వైసీపీలో తగిన ప్రాధాన్యత సరైన గుర్తింపు లేకపోవడం వల్లే పార్టీని వీడుతున్నట్లు దొరబాబు తెలిపారు. రాజకీయ స్వలాభం కోసం కాదని, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు.

Tree fell down: నేలకూలిన 150ఏళ్ల నాటి చెట్టు.. దాని చరిత్ర తెలిస్తే షాకవ్వాల్సిందే..!

Tree fell down: నేలకూలిన 150ఏళ్ల నాటి చెట్టు.. దాని చరిత్ర తెలిస్తే షాకవ్వాల్సిందే..!

కొవ్వూరు మండలం కుమారదేవం వద్ద గోదావరి ఒడ్డున ఓ చెట్టు ఉంది. దాంట్లో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఆ చెట్టుకు ఓ పేరు ఉంది. అదే సినీ వృక్షం, వయస్సు 150సంవత్సరాలు. ఇప్పుడు మీకు అర్థమయ్యి ఉంటుంది, ఆ చెట్టు ఎందుకంత ప్రత్యేకమో.

AP News: పడవ ప్రమాదంలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

AP News: పడవ ప్రమాదంలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

Andhrapradesh: జిల్లాలోని పి.గన్నవరం ఊడిమూడి వద్ద పడవ ప్రమాదంలో గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైంది. చదలవాడ విజయ్ కృష్ణ (26) మృతదేహాన్ని స్థానికులు వెలికి తీశారు. ఈనెల 28వ తేదీన ఊడిమూడిలంక వరద బాధితులకు వాటర్ ప్యాకెట్లు బస్తాలు తీసుకువెళ్తున్న నాటుపడవ గోదావరిలో మునిగిపోయింది. ఈ పడవలో ప్రయాణిస్తున్న విజయ్ కృష్ణ గల్లంతయ్యాడు. గత మూడు రోజులుగా విజయ్ కోసం గాలించగా...

Minister Atchannaidu: నష్టపోయిన ప్రతి రైతుకు  అండగా టీడీపీ..

Minister Atchannaidu: నష్టపోయిన ప్రతి రైతుకు అండగా టీడీపీ..

తూర్పుగోదావరి జిల్లా: సీతానగరం మండలంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. రాపాకలో వరద నీటిలో మునిగిపోయిన పంట పొలాలు, బొబ్బిలి లంకలో ఏటిగట్టున ఆయన పరిశీలించారు. ఉభయ గోదావరి జిల్లాలో పంట నష్టాన్ని అంచనా వేశామని అన్నారు.

Road Accident: కాకినాడ జిల్లాలో దారుణం.. ముగ్గురు అన్నదమ్ములు మృతి..

Road Accident: కాకినాడ జిల్లాలో దారుణం.. ముగ్గురు అన్నదమ్ములు మృతి..

గండేపల్లి మండలం మురారి వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడిపోయిన ఘటనలో తల్లికి తీవ్రగాయాలు కాగా.. ముగ్గురు కుమారులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

AP News:  పోలీసుల క్విక్ రియాక్షన్.. 12 గంటల్లోనే హెచ్‌డీఎఫ్‌ఎసీ ఉద్యోగి అరెస్ట్

AP News: పోలీసుల క్విక్ రియాక్షన్.. 12 గంటల్లోనే హెచ్‌డీఎఫ్‌ఎసీ ఉద్యోగి అరెస్ట్

Andhrapradesh: సంచలనం సృష్టించిన రెండున్నర కోట్ల నగదు దోపిడీ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. కేవలం 12 గంటల్లోనే ఎంతో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాఎస్పీ నరసింహ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ...హెచ్‌డీఎఫ్‌సీకి సంబంధించిన హిటాచీ ప్రైవేట్ సంస్థ ఉద్యోగులు అశోక్ కుమార్, రాజబాబు లు ప్రతీరోజు ఏటీఎంలలో నగదు నింపుతారని తెలిపారు.

AP News: రూ.2.20 కోట్లతో బ్యాంకు ఉద్యోగి పరార్.. పట్టిస్తే భారీ బహుమతి

AP News: రూ.2.20 కోట్లతో బ్యాంకు ఉద్యోగి పరార్.. పట్టిస్తే భారీ బహుమతి

Andhrapradesh: బీఆర్ అంబేదక్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరంపురం మండలానికి చెందిన వాసంశెట్టి అశోక్ కుమార్ హెచ్‌డీఎస్‌సీలో ఉద్యోగం చేస్తున్నాడు. అశోక్‌ కుమార్ ఏటీఎంలలో నగదు నింపే ఉద్యోగి. ఈ క్రమంలో ఎప్పటిలాగే తోటి సిబ్బందితో కలిసి దానవాయిపేట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి రెండున్నర కోట్లు నగదు తీసుకొని ఏటీఎంలలో నగదు నింపేదుకు అశోక్ బయలుదేరాడు.

Rajamahendravaram: ధవళేశ్వరం బ్యారేజీ గేటుకు అడ్డంగా నాటు పడవ..

Rajamahendravaram: ధవళేశ్వరం బ్యారేజీ గేటుకు అడ్డంగా నాటు పడవ..

ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ(Dowleswaram Barrage) ఒకటో నంబర్ గేటు వద్ద ప్రవాహానికి అడ్డంగా నాటుపడవ ఇరుక్కుపోయింది. దీన్ని బయటకు తీసేందుకు 24 గంటలుగా అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి.

Andhra Pradesh: ఏజెంట్ చేతిలో మోసపోయిన ఏపీ వాసి.. స్వదేశానికి తీసుకొస్తానంటూ హామీ..

Andhra Pradesh: ఏజెంట్ చేతిలో మోసపోయిన ఏపీ వాసి.. స్వదేశానికి తీసుకొస్తానంటూ హామీ..

ఏజెంట్ల చేతిలో మోసపోతూ ఎంతో మంది తెలుగువాళ్లు విదేశాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కువైట్‌లో చిక్కుకున్న ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు లోకేష్ తీవ్రంగా కృషి చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి