• Home » Donation

Donation

అన్నదాన పథకాలకు విరాళాలు

అన్నదాన పథకాలకు విరాళాలు

శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన ప్రసాద వితరణ పథకానికి భక్తులు బుధవారం విరాళం ఇచ్చారు.

అయోధ్య రామ మందిరం విరాళాల కేసు.. అత్యవసర విచారణకు నో చెప్పిన సుప్రీంకోర్టు..

అయోధ్య రామ మందిరం విరాళాల కేసు.. అత్యవసర విచారణకు నో చెప్పిన సుప్రీంకోర్టు..

అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగం కేసుపై ఇవాళ (సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసు అత్యవసర విచారణకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. కోర్టు సెలవుల తర్వాత కేసును రెగ్యులర్ బెంచ్ ముందు విచారణకు ఉంచాలని ఆదేశించింది.

మద్దిలేటి స్వామి ఆలయాభివృద్ధికి విరాళం

మద్దిలేటి స్వామి ఆలయాభివృద్ధికి విరాళం

మండలంలోని ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రామ శివారులో వెలసిన మద్దిలేటి నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి ఓ భక్తుడు శనివారం రూ 1.40 లక్షల విరాళాన్ని అందజేశారని ఉప కమిషనర్‌, ఆలయ ఈవో రామాంజనేయులు తెలిపారు.

శ్రీవారికి భారీ విరాళం.. ఎలక్ట్రిక్ బస్సు, యాపిల్ ట్యాబ్‌లు అందజేసిన నీరా రాడియా

శ్రీవారికి భారీ విరాళం.. ఎలక్ట్రిక్ బస్సు, యాపిల్ ట్యాబ్‌లు అందజేసిన నీరా రాడియా

తిరుమల శ్రీవారికి ప్రముఖ వ్యాపారవేత్త నీరా రాడియా దాదాపు రూ.1.13 కోట్ల విలువైన అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సును స్వామివారికి కానుకగా సమర్పించారు. దీంతోపాటు, రూ.20 లక్షల విలువైన 15 యాపిల్ ట్యాబ్‌లను కూడా ఆమె టీటీడీకి విరాళంగా ఇచ్చారు.

నిత్యాన్నదాన పథకానికి విరాళం

నిత్యాన్నదాన పథకానికి విరాళం

శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన ప్రసాద వితరణ పథకానికి దాతలు విరాళం ఇచ్చారు.

 శ్రీమఠానికి బియ్యం, వెండి విరాళం

శ్రీమఠానికి బియ్యం, వెండి విరాళం

మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి ముంబైకి చెందిన అశోక్‌ భట్ అనేభక్తుడు 10.50 క్వింటాళ్ల బియ్యం, 500 గ్రాముల వెండి వస్తువులు, రూపశెట్టి అనేభక్తురాలు 2.50 క్వింటాళ్ల బియ్యం విరాళంగా ఇచ్చినట్లు మఠం అధికారులు తెలిపారు.

Temple Donation: ఇష్ట దైవానికే భక్తుడి ఇల్లు..!

Temple Donation: ఇష్ట దైవానికే భక్తుడి ఇల్లు..!

ఆయన పేరు ఎం.వెంకటేశ్వర్లు.. ఒక విశ్రాంత ఉద్యోగి. ఎంతో ముచ్చట పడి కట్టుకున్న ఇంటిని యాదాద్రి-లక్ష్మి నరసింహా స్వామికి విరాళంగా అందజేశారు.

Tirupati Trust Donations: స్వామీ.. నా సర్వస్వం నీకే!

Tirupati Trust Donations: స్వామీ.. నా సర్వస్వం నీకే!

శ్రీవారిపై అచంచలమైన భక్తిని చాటుకున్నారు ఓ రిటైర్డు అధికారి...

Congress: కాంగ్రెస్‌కు షాక్.. రూ.199 కోట్ల విరాళాలపై పన్ను మినహాయింపునకు ట్రిబ్యునల్ నిరాకరణ

Congress: కాంగ్రెస్‌కు షాక్.. రూ.199 కోట్ల విరాళాలపై పన్ను మినహాయింపునకు ట్రిబ్యునల్ నిరాకరణ

ఆలస్యంగా పన్ను రిటర్న్ దాఖలు చేయడం వల్ల రాజకీయ పార్టీలకు పన్ను మినహాయింపు ఇచ్చే సెక్షన్ 13ఏకు అర్హత కోల్పోయిందని ద్విస్వభ ఐటీఏటీ బెంచ్ తమ ఆదేశాల్లో పేర్కొంది. సెక్షన్ 139(1)కింద ఆర్థిక సంవత్సరంలో రిటర్న్‌ల దాఖలు 2018 డిసెంబర్ 31వ తేదీ వరకూ గడువు పొడిగించినా 2019 ఫిబ్రవరి 2న పార్టీ రిటర్న్‌లు దాఖలు చేసినట్టు బెంచ్ పేర్కొంది.

Mother Donates: 9 లీటర్ల తల్లిపాలు దానం

Mother Donates: 9 లీటర్ల తల్లిపాలు దానం

తల్లి పాలు అమృతం అని చెబుతుంటారు. ఇలాంటి తల్లిపాలను ఒకటి కాదు.. రెండు కాదు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి