Home » Donald Trump
పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల నేపథ్యంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ నాయకత్వంతో నేరుగా సంప్రదింపులు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనప్రాయంగా పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వసూలు చేసిన సుంకాల తిరిగి చెల్లింపు ప్రకియ్ర ప్రారంభమైంది. ఆయన విధించిన సుంకాలు చెల్లవని, అవి రాజ్యాంగ విరుద్ధమని అమెరికా సుప్రీంకోర్టు..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతాయని వార్తలు వస్తున్నప్పటికీ, తాజా పరిణామాలు మాత్రం ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. ఇరాన్ జెండాతో ఉన్న వాణిజ్య నౌక తౌస్కాను అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
వచ్చే ఏడాదికి గానీ యూఎస్లో పెట్రోల్ ధరలు తగ్గకపోవచ్చని అమెరికా మంత్రి తాజాగా తెలిపారు. ఇప్పటికే ధరలు చేరవల్సిన గరిష్ఠస్థాయికి చేరుకున్నందున ఇకపై తగ్గుతాయని అంచనా వేశారు.
గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఒక ఇరాన్ నౌకను యూఎస్ తాజాగా స్వాధీనం చేసుకుంది. ఇందుకు ప్రతీకారంగా ఇరాన్ యూఎస్ దళాలపై డ్రోన్స్ను ప్రయోగించినట్టుగా కూడా మీడియాలో వార్తలు వెలువడ్డాయి.
తమ నౌకను యూఎస్ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా పేర్కొంది. యూఎస్ తీరుపై ఇరాన్ అధ్యక్షుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వెల్లడించింది.
తాము ప్రతిపాదించిన డీల్కు ఇరాన్కు ఒప్పుకోకపోతే బాంబుల వర్షం కురిపిస్తామని ట్రంప్ మరోసారి ఇరాన్ను హెచ్చరించారు. రేపు ఇరాన్, యూఎస్ల మధ్య మరోసారి చర్చలు జరగనున్న నేపథ్యంలో ఆయన నెట్టింట ఈ మేరకు పోస్టు పెట్టారు.
హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న రెండు భారత వాణిజ్య నౌకలపై ఐఆర్జీసీకి చెందిన ఇరాన్ గన్బోట్లు కాల్పులు జరిపాయి. ఈ దాడిపై ప్రశ్న వేసిన ఓ జర్నలిస్ట్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఎక్కువ ట్వీట్లు.. ఎక్కువ మాటలు'.. ట్రంప్ చేసే సోషల్ మీడియా పోస్ట్లు, ఆయన ఇచ్చే ప్రకటనలు చాలా అయోమయంగా, పరస్పర విరుద్ధంగా ఉన్నాయని ఇరాన్ మంత్రి ఖతీబ్జాదే ఎద్దేవా చేశారు.
ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ ఇవాళ (శనివారం) మళ్లీ మూసివేసింది. లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత శుక్రవారం రోజే ఈ మార్గాన్ని తెరిచిన ఇరాన్, కేవలం 24 గంటల వ్యవధిలోనే మళ్లీ పాత ఆంక్షలను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.