Home » Donald Trump
మదురోను అమెరికా నిర్భంధించిన తర్వాత డెల్సీ రోడ్రిగ్జ్ వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. డెల్సీ రోడ్రిగ్జ్కు అమెరికా కూడా మద్దతు ఇచ్చినట్లు సమాచారం. ఇలాంటి సమయంలో ట్రంప్ ఈ పోస్టు పెట్టడం చర్చకు దారి తీసింది..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యూబాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. వెనెజువెలా నుంచి ఇకపై ఒక్కపైసా కూడా రాదని తేల్చి చెప్పారు. ఆలస్యం కాకమునుపే తమతో డీల్ కుదుర్చుకోవాలని అన్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్లో నిరసనలు జరుగుతున్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ స్పందించారు. అహంకారంతో ఉంటే నాశనం తప్పదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వార్నింగ్ ఇచ్చారు.
వెనెజువెలాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్య సిలియాను అమెరికా సైన్యం బంధించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు తమ స్పందనలను ఇప్పటికే తెలియజేశాయి. అమెరికా ఆధిపత్యాన్ని కొన్ని దేశాలు ప్రశ్నించాయి.
గ్రీన్లాండ్ను ఎట్టిపరిస్థితుల్లో స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ఏ మాత్రం వెనకడుగు వేసినా ఆ ప్రాంతాన్ని రష్యా లేదా చైనా స్వాధీనం చేసుకుంటాయని ఆరోపించారు. రష్యా, చైనా అమెరికాకు పొరుగుదేశాల్లాగా ఉండటం తనకేమాత్రం ఇష్టం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు..
వెనెజువెలాపై సైనిక దాడికి పాల్పడి ఆ దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేయించిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చైనా విషయంలో ఆసక్తికరంగా స్పందించారు. చైనా కూడా చాలా కాలంగా తైవాన్ను ఆక్రమించాలని ప్రయత్నిస్తోంది.
గతేడాది ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 8 సార్లు మాట్లాడుకున్నారని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. ప్రధాని మోదీ ట్రంప్నకు ఫోన్ చేయకపోవడంతో అమెరికాతో డీల్ కుదరలేదంటూ యూఎస్ వాణిజ్య మంత్రి వ్యాఖ్యానించిన నేపథ్యంలో విదేశాంగ శాఖ ప్రతినిధి ఈ మేరకు స్పందించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ పిచ్చోడి చేతిలో రాయిలాగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక దేశ అధ్యక్షుడి ఇంటిపై దాడి చేసి కిడ్నాప్ చేసే నీచ స్థితికి ట్రంప్ దిగజారారని షాకింగ్ కామెంట్స్ చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరో బాంబు వేసేందుకు రెడీ అవుతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్పై ఏకంగా 500 శాతం సుంకాలు విధించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు కీలక బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అమెరికా సైనిక దళాలు వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన అనంతరం రాజధాని కారకాస్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.