Home » Donald Trump
సుంకాలను వ్యతిరేకిస్తూ కెనడాలోని ఓంటారియో ప్రావిన్స్ ప్రభుత్వం స్పాన్సర్ చేసిన ఓ యాడ్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. కెనడా దిగుమతులపై తాజాగా 10 శాతం అదనపు సుంకాన్ని విధించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఒక టీవీ యాడ్ తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఏకంగా కెనడాతో జరుగుతున్న వాణిజ్య చర్చలు నిలిపివేతకే కారణమైంది. అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ కేంద్రంగా రూపొందించిన ఓ యాడ్ కెనడాకు కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టింది.
అధ్యక్షుడు ట్రంప్ ప్రధాన ప్రాధాన్యత ఎల్లప్పుడూ అమెరికన్ కార్మికులను ముందు ఉంచడం, మన వీసా వ్యవస్థను బలోపేతం చేయడమే అని అధికారులు వ్యాఖ్యనించారు.
మలేసియాలో జరగనున్న ASEAN సమ్మిట్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొంటారు. అయితే, దీనిపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ చేతిలో చిక్కుకోవడం ఇష్టం లేకపోవడం వల్లే కౌలాలంపూర్ కు ఆయన వెళ్లడం లేదని..
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ధన్యావాదాలు తెలియజేశారు. ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామిక దేశాలు కలిసి నడవాలని, తీవ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా మోదీ ట్వీట్ చేశారు.
భారత్, అమెరికా మధ్య వాణిజ్య పరంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ వైట్హౌస్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీపావళి వేడుకలను సెలబ్రేట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొని దీపం వెలిగించారు.
ట్రంప్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘హమాస్ గాజాలోని ప్రజల్ని చంపుకుంటూ పోతే సహించం. హమాస్ను అంతం చేయటం తప్పితే మాకు వేరే దారి లేదు’ అని అన్నారు.
చాలా దేశాలు అమెరికాకు సద్వినియోగం చేసుకుంటున్నాయని, చైనా మాత్రం అమెరికాను సద్వినియోగం చేసుకోలేకపోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ట్రంప్ రెండువారాల్లో సమావేశం కాబోతున్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా మరో చిన్న అబద్ధం ఆడేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందంటూ ట్రంప్ ఇటీవల చెప్పుకొచ్చారు. అయితే, ఆ మాటలు అవాస్తవమని భారత్..
చైనాపై టారిఫ్ల విషయంలో కాస్త వెనక్కి తగ్గిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మాత్రం అదే దూకుడు కొనసాగిస్తున్నారు. రష్యా చమురును కొనుగోలు చేయడం ఆపకపోతే భారత్ సుంకాలు చెల్లిస్తూనే ఉండాలని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.