Home » Digvijaya Singh
అక్టోబర్ 9వ తేదీన ఎన్నికల సంఘం మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరంలలో ఎన్నికల తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో.. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి(YS Rajasekhar Reddy) ముక్కుసూటి మనిషి... ఆయనతో తన అనుబంధం విడదీయరానిదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్(Digvijay Singh) తెలిపారు. శనివారం నాడు హోటల్ దస్ పల్లాలో(At Hotel Dus Palla) కేవీపీ, రఘువీరారెడ్డి రూపొందించిన ‘‘రైతే రాజైతే’’ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాలోని నుహ్ తరహాలో మధ్యప్రదేశ్లో కూడా మతపరమైన అల్లర్లను సృష్టించేందుకు భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేస్తోందని ఆరోపించారు.
మధ్యప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. అక్కడ రాజకీయం వేడెక్కింది. ప్రధాన పార్టీల నాయకులు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ మాటలకు పదును పెట్టారు. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించడంతో...
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలు హింసాత్మకంగా జరగడంతో సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ సింగ్ (Digvijaya Singh) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ (Mamata Banerjee)పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలను పరిశీలిస్తే చాలా భయమేస్తోందని చెప్పారు.
మహారాష్ట్రలోని పుణెలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సహా ఇరుపార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు ఒక వేదకపై కనిపించారు. గడ్కరి తన ప్రసంగంలో దిగ్విజయ్ సింగ్ను ప్రశంసించడం ఆసక్తికరం.
జబల్పూర్: హిందుత్వం అనేది ధర్మం కాదని, ఆ పేరుతో దాడులకు పాల్పడటాన్ని తాము అంగీకరించమని కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ అన్నారు. సామరస్యం, అందరి సంక్షేమం కోరుకునే సనాతన ధర్మాన్ని తాను నమ్ముతానని తెలిపారు. విశ్వహిందూ పరిషత్ యువజన విభాగమైన బజ్రంగ్ దళ్ను 'గూండాల గ్రూపు'గా అభివర్ణించారు.
కాంగ్రెస్ పార్టీ పెద్దలను విమర్శిస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశంసిస్తున్న జమ్మూ-కశ్మీరు నేత గులాం నబీ ఆజాద్పై కాంగ్రెస్
పరువు నష్టం కేసులో శిక్ష పడటంతో లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయిన రాహుల్ గాంధీకి అమెరికా,
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని లోక్సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించడాన్ని గుర్తించినట్లు చెప్పిన