Home » DGCA
జూన్ 14 వియన్నాకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రయాణిస్తున్న ఎత్తు నుంచి ఒక్కసారిగా కిందికి దిగిపోవడం కలకలం రేపింది. పైలట్లు పరిస్థితిని వెంటనే చక్కదిద్దడంతో గమ్యస్థానానికి యథాప్రకారం చేరుకుంది. ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు.
Air India plane crash: జూన్ 12న అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 270 మంది మృతి చెందిన నేపథ్యంలో.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియాలో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ అధికారులపై వెంటనే క్రమశిక్షణా చర్యల కింది విధుల నుంచి తొలగించాలని ఆదేశించింది.
ఎయిర్ పోర్టు పరిసరాల్లోని నిర్మాణాలపై కేంద్రం దృష్టి సారించింది. నిబంధనలను అతిక్రమించిన భవనాల ఎత్తు తగ్గించడం లేదా కూల్చి వేసేందుకు వీలుగా ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. వీటిపై ప్రజల సూచనలు, సలహాలను కోరింది.
Pilot Course New Rules: ఇన్నాళ్లూ కొన్ని కోర్సులు చదివే విద్యార్థులకు మాత్రమే పైలట్ అయ్యే ఛాన్స్ ఉండేది. DGCA (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) కొత్త రూల్స్ ప్రకారం, ఇకపై ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులూ పైలట్ కలను సాకారం చేసుకోవచ్చు. ఎలాగంటే..
విమానాలు 10 వేల అడుగుల పైకి వెళ్లేంత వరకూ, ల్యాండింగ్ సమయంలో అంతే ఎత్తుకు దిగిన తర్వాత ఈ నిబంధన వర్తిస్తుందని, ఎమర్జెన్సీ ఎగ్జిట్ కిటికీల మాత్రం ఈ నిబంధన వర్తించదని డీజీసీఏ ఆ ఆదేశాల్లో పేర్కొంది.
Pakistan Aispace Denial IndiGo Flight: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు సద్దుమణిగినా కోల్డ్ వార్ సాగుతూనే ఉంది. భారత్ సింధూ జలాల ఒప్పందం, ఎయిర్స్పేస్ బ్యాన్ తదితర విషయాల్లో కఠిన వైఖరితో ముందుకెళ్తోంది. ఇది మనసులో పెట్టుకున్న పొరుగు దేశం అమానవీయ చర్యకు పాల్పడింది. మీ గగనతలంలోకి అనుమతించకపోతే 220 మంది ప్రాణాలకు గాల్లో కలిసే ప్రమాదముందని ఇండిగో పైలట్ అభ్యర్థించినా కనికరించలేదు. చివరకి ఏమైందంటే..
DGCA: పహల్గాంలో ఉగ్రదాడితో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాలు ఎవరికి వారు ఆంక్షలు విధించుకొన్నాయి. ఈ నేపథ్యంలో తమ గగనతలంలోకి భారత్ విమానాలకు నో ఎంట్రీ అంటూ ప్రకటించాయి.
ఎయిరిండియా విమానంలో తనకు ఎదురైన అనుభవంపై సోషల్ మీడియాలో శివరాజ్ సింగ్ చౌహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి డబ్బులు తీసుకుని అరకొర సౌకర్యాలు కల్పించడం ప్రయాణికులను మోసగించడమేనని అన్నారు.
ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న భారతీయ విమానయాన సంస్థ స్పైస్జెట్ కష్టాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే స్పైస్జెట్ విమానాలపై నిఘా మరింత పెంచాలని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
అర్హత లేని సిబ్బందితో విమాన సర్వీసులు నడిపినందుకుగానూ ఎయిరిండియాకు డీజీసీఏ భారీ జరిమానా విధించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) శుక్రవారం ఈ నిర్ణయం తీసుకుంది.