Home » Devotional
కార్తీక మాసం మొత్తం పరమ శివుడు భక్తుల నుంచి పూజలందుకుంటారు. కానీ ఏకాదశి రోజు మాత్రం మహావిష్ణువును భక్తులు ఆరాధిస్తారు.
కార్తీక మాసం హిందూ ధార్మికంగా అత్యంత పవిత్రమైన నెలగా భావించబడుతుంది. ఈ నెలలో పూజలు, దీపాలు వెలిగించడం, దానాలు చేయడం ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తాయని శాస్త్రాలు చెబుతాయి.
కార్తీక మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన నెలగా భావించబడుతుంది. ఈ నెలలో దేవుని ఆరాధన, దీపదానం, ఉపవాసాలు ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. అయితే, చాలామంది ఈ కాలంలో పాలు, పెరుగు వంటి పదార్థాలు తినకూడదని చెబుతారు.
ప్రసిద్ధి గాంచిన ఆధ్యాత్మిక క్షేత్రంగా బ్రహ్మంగారిమఠం విరాజిల్లుతోంది. వీరబ్రహ్మేంద్రస్వామిని దర్శించుకునేందుకు నిత్యం రాష్ట్ర నలుమూల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు, భక్తులు తరలివస్తుంటారు.
కార్తీకమాసంలో జంట నాగులకు (నాగదేవతలకు) అభిషేకం చేయడం ఎంతో శుభకరమైనది. ఈ పూజ ద్వారా పాప పరిహారం, సర్పదోష నివారణ, కుటుంబ సౌఖ్యం.. సంతానప్రాప్తి లభిస్తాయని నమ్మకం ఉంది.
విజయవాడ కనకదుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ పరిధిలో ఎలాంటి రాజకీయ విమర్శలు చేయొద్దని పాలకమండలి సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణం పవిత్రమైనదని.. దయచేసి అమ్మవారి ప్రాంగణంలో రాజకీయ ఉపన్యాసాలు, రాజకీయ ఆరోపణలు చేయటం మానుకోవాలని పాలకమండలి సభ్యులు సూచించారు.
కార్తీక మాసం అంటేనే పరమ పవిత్రమైన మాసం. ఈ మాసంలో ఇళ్లు, దేవాలయాలు ఉదయం, సాయంత్రం దీపాలతో కళకళలాడుతుంటాయి. కార్తీక పౌర్ణమి అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు దీపారాధన చేస్తే విశేష ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. తెల్లవారుజాము నుండి పాదగయ పుష్కరినిలో పవిత్ర స్నానమాచరించి.. కార్తీక దీపాలు వెలిగిస్తూ..
పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టమని తిరుమల తిరుపతి పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. జగన్ హయాంలో కొంతమంది రాజకీయ నేతల అండదండలు చూసుకొని వేంకటేశ్వర స్వామివారి సొమ్ములు కాజేశారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
ఆ రాశి వారు ఈ వారం లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అలాగే.. స్థిరాస్తి ధనం అందుతుందని, అయితే.. ఖర్చులు తగ్గించుకుంటే మంచిదని తెలుపుతున్నారు. ఇంకా ఎవరెవరి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే...