• Home » Devotional

Devotional

ఆ రాశి వారికి ఈ వారం ఆర్థికస్థితి సామాన్యం

ఆ రాశి వారికి ఈ వారం ఆర్థికస్థితి సామాన్యం

ఈ వారం రాశిఫలాలు.. అనుగ్రహం 1 - 7 మార్చి 2026 పి.ప్రసూనా రామన్‌, ఆ రాశి వారికి ఈ వారం అన్నివిధాలా యోగదాయక

Srikalahasti: వైభవంగా ఏకాంత సేవ

Srikalahasti: వైభవంగా ఏకాంత సేవ

మహాశివరాత్రి ఉత్సవాల్లో చివరి రోజైన ఆదివారం రాత్రి జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడికి ఏకాంత సేవను వేడుకగా నిర్వహించారు.

Kanipakam: ‘ప్రసాద్‌’ పరిధిలోకి కాణిపాకం

Kanipakam: ‘ప్రసాద్‌’ పరిధిలోకి కాణిపాకం

పర్యాటక, ఆలయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘ప్రసాద్‌’ పథకం పరిధిలోకి కాణిపాకం ఆలయాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు హామీ ఇచ్చారు.

ఆ రాశి వారు ఈ వారం అప్రమత్తంగా ఉండాలి

ఆ రాశి వారు ఈ వారం అప్రమత్తంగా ఉండాలి

ఈ వారం రాశిఫలాలు.. 22 - 28 ఫిబ్రవరి 2026.. ఆ రాశి వారు ఈ వారం అప్రమత్తంగా ఉండాలి. అలాగే తలపెట్టిన కార్యం సిద్థిస్తుంది. పరిస్థితులు చక్కబడతాయి.

దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు.. జగన్ అండ్ కో పై శ్రీనివాసానంద సరస్వతి ధ్వజం

దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు.. జగన్ అండ్ కో పై శ్రీనివాసానంద సరస్వతి ధ్వజం

శాసనమండలిలో కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని పట్టుకున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు చెప్పులు, బూట్లు వేసుకొని చాలా అభ్యంతరకరంగా వ్యవహరించారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..

శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని దర్శించుకున్న 200 మంది విదేశీయులు..

శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని దర్శించుకున్న 200 మంది విదేశీయులు..

శ్రీకాళహస్తీశ్వర స్వామి, అమ్మవార్లను 200 మంది రష్యన్, జర్మన్ దేశస్తులు దర్శించుకున్నారు. రేణిగుంటలోని శ్రీ రాజరాజేశ్వరి శక్తిపీఠానికి విచ్చేసిన వీరిని.. శక్తిపీఠం పీఠాధిపతి మూర్తి ఆహ్వానించారు..

దేవతల కాలంలోనే మహిళలకు అత్యున్నత స్థానం: చిన జీయర్ స్వామి

దేవతల కాలంలోనే మహిళలకు అత్యున్నత స్థానం: చిన జీయర్ స్వామి

దేవతల కాలంలోనే మహిళలకు అత్యున్నత స్థానం ఇచ్చారని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పద్మభూషణ్ త్రిదండి చిన్నజీయర్ స్వామి వ్యాఖ్యానించారు. మహిళా సాధికారత కోసం ఇప్పుడు వనితలు కొట్లాడుతున్నారని పేర్కొన్నారు..

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం.. సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీ ఏర్పాటు..

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం.. సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీ ఏర్పాటు..

తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో వాస్తవాలను వెలికితీసేందుకు ఇప్పటికే ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నివేదికను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఏకసభ్య కమిటీని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..

అశ్వవాహనంపై ఆది దంపతులు

అశ్వవాహనంపై ఆది దంపతులు

నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం ముగిశాయి.

 నెయ్యి కొనుగోలు విధానంలో విప్లవాత్మక మార్పులు: బీఆర్ నాయుడు

నెయ్యి కొనుగోలు విధానంలో విప్లవాత్మక మార్పులు: బీఆర్ నాయుడు

శ్రీవారి ప్రసాదాల నాణ్యతను, పవిత్రతను కాపాడేందుకు టీటీడీ బోర్డు కట్టుబడి ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం నెయ్యి కొనుగోలులో పారదర్శకత, నాణ్యతకు పెద్దపీట వేశామని ఉద్ఘాటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి