• Home » Devotees

Devotees

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. వైకుంఠ ద్వార దర్శనం

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. వైకుంఠ ద్వార దర్శనం

తిరుపతి: సంక్రాంతి పండుగ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనం కొనసాగుతోంది. భక్తులు క్యూ లైన్లలో నిలుచుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు.

Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్‌లో.. 5.5కోట్ల మంది పుణ్యస్నానాలు

Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్‌లో.. 5.5కోట్ల మంది పుణ్యస్నానాలు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో సంగం నది ఒడ్డున నిర్వహించబడుతున్న మహా కుంభమేళాలో ఈరోజు మూడవ రోజు. ఇప్పటి వరకూ 5.5 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు..

Tirumala: శ్రీవారి దర్శన టోకెన్ల జారీ.. వాళ్లకు మాత్రమే..

Tirumala: శ్రీవారి దర్శన టోకెన్ల జారీ.. వాళ్లకు మాత్రమే..

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులు క్యూ లైన్లలో నిలుచుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ నెల 19వ తేది వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. మరోవైపు తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకేన్ల జారీ కొనసాగుతోంది.

 Mahakumbhamela : మహా కుంభమేళాలో.. ఐఐటీ బాబా..

Mahakumbhamela : మహా కుంభమేళాలో.. ఐఐటీ బాబా..

మహాకుంభామేళాకు వచ్చిన కొందరు సాధువులు తమ విచిత్ర వేషధారణ, ఆహార్యం, అలవాట్లతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు 'IIT బాబా'గా పేరుగాంచిన ఒక సన్యాసి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఐఐటీ బాంబేలో ఎయిర్ స్పేస్ అండ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివి మసాని గోరఖ్ బాబాగా ఎలా మారాడన్న విషయం అంతటా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Mahakumbha Mela : మహా కుంభమేళాలో.. విచిత్ర సాధువులు..

Mahakumbha Mela : మహా కుంభమేళాలో.. విచిత్ర సాధువులు..

ఒక సాధువు 32 ఏళ్లుగా స్నానం చేయలేదు.. మరొకరు 14 ఏళ్లుగా కుడిచేయి పైకి ఎత్తే ఉంచారు.. ఇంకొకరు 45 కిలోల రుద్రాక్ష తలపాగాతో కనిపిస్తారు. ఈ విచిత్ర సాధువులంతా మహా కుంభమేళాకు హాజరై భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నారు..

Mahakumbha Mela : గంగా స్నానంతో జన్మ ధన్యమైంది.. మహా కుంభమేళాలో విదేశీ భక్తులు

Mahakumbha Mela : గంగా స్నానంతో జన్మ ధన్యమైంది.. మహా కుంభమేళాలో విదేశీ భక్తులు

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం 'మహా కుంభ్' ఈరోజు సోమవారం పుష్య పూర్ణిమతో ప్రారంభమైంది. 144 ఏళ్ల తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ఈ మహా కుంభంలో పాల్గొనేందుకు భారతీయులే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తొలి రోజే అమృత స్నానంలో పాల్గొనడం అద్భుత అనుభూతిని కలిగించిందని పలువురు విదేశీయులు అంటున్నారు..

Tirupati Incident: తొక్కిసలాటకు కారణం ఇదే.. భక్తుల ఆవేదన

Tirupati Incident: తొక్కిసలాటకు కారణం ఇదే.. భక్తుల ఆవేదన

తిరుపతి: వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై భక్తులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. క్యూలైన్లో ఉన్న భక్తులను ఒక్కసారిగి విడిచిపెట్టడంతో తోపులాట జరిగిందని, ఒకరినొకరు తోసుకుంటూ తొక్కిలాట జరిగిందని.. సరైన భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

New Year Celebrations: దేవాలయాలు కిటకిట!

New Year Celebrations: దేవాలయాలు కిటకిట!

కొత్త సంవత్సరం సందర్భంగా బుఽధవారం రాష్ట్రంలోని దేవాలయాలకు భక్తులు పోటెత్తారు.

New Year Eve: కాణిపాకంలో భక్తుల కోసం అధికారుల వినూత్న ప్రయోగం

New Year Eve: కాణిపాకంలో భక్తుల కోసం అధికారుల వినూత్న ప్రయోగం

కొత్త సంవత్సరంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాణిపాకంలో ఆలయ అధికారులు భక్తుల కోసం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. క్యూలైన్లలోని భక్తులకు బిస్కెట్లు , బాదంపాలు పంపిణీ కార్యక్రమాన్ని ఆలయ ఈవో పెంచల కిషోర్ ప్రారంభించారు. ఇకపై ప్రతినిత్యం ఈ కార్యక్రమం కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు.

New Year Eve: కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో న్యూ ఇయర్ సందడి

New Year Eve: కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో న్యూ ఇయర్ సందడి

చిత్తూరు జిల్లా: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో న్యూ ఇయర్ సందడి నెలకొంది. స్వామివారిని దర్శించుకోడానికి భక్తుల భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. స్థానిక పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ స్వామివారిని దర్శించుకుని ఏర్పాట్లును పరిశీలించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి