Home » Delhi High Court
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణకు రావాలంటూ సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) కు ఈడీ తొమ్మిదో సారి సమన్లు జారీ చేసింది. దీనిని తీవ్రంగా తీసుకున్న ఆప్ అధినేత హైకోర్టును ఆశ్రయించారు. తనకు జారీ చేసిన అనేక సమన్లను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. మనీలాండరింగ్ కింద తనకు ఇంతవరకూ జారీ చేసిన సమన్లను ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారంనాడు ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ జరుపనుంది.
చైనీస్ వీసా కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం, ఇతరులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన చార్జిషీటుపై తీర్పును ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు రిజర్వ్ చేసింది. మార్చి 16వ తేదీకి తీర్పును ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ వాయిదా వేశారు.
భర్తకు డబ్బు లేదని తెలిసీ గొంతెమ్మ కోర్కెలతో టార్చర్ పెట్టిన ఓ మహిళకు ఢిల్లీ హైకోర్టు భారీ షాకిచ్చింది. అలవిగాని కోర్కెలతో భర్తకు మనశ్శాంతి లేకుండా చేయడమూ క్రూత్వమేనని తేల్చి చెప్పింది.
ఢిల్లీ లిక్కర్ కేసు ( Delhi Liquor Case ) లో ఈ నెల 22 తర్వాత కీలక పరిణామాలు ఉంటాయని ఈడీ అధికారులు హెచ్చరించారు. ఢిల్లీ లిక్కర్ కేసు నిందితుడు అరుణ్ రామచంద్రా పిళ్ళై ( Arun Ramachandra Pillai ) మధ్యంతర బెయిల్ పొడిగింపుకు ఢిల్లీ హైకోర్టు నో చెప్పింది.
ఓ వితంతువు మానసిక ఆరోగ్యం సరిగ్గా లేని కారణంగా 27 వారాల గర్బవిచ్ఛిత్తికి (Abortion) ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) అనుమతించింది. ఢిల్లీకి చెందిన మహిళ భర్త ఇటీవల ఓ ప్రమాదంలో మరణించాడు. అప్పటినుంచి ఆమె తీవ్ర మనోవేదనకు గురవుతోంది.
ప్రధాని పిక్పాకెట్ అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై దాఖలైన పిల్లో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాహుల్పై చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని ఈసీని ఆదేశించింది.
కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ( Delhi High Court ) కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలో ప్రతి ఒక్కరి స్థిర, చరాస్తులను ఆధార్తో అనుసంధానం చేసే విషయంపై మూడు నెలల్లో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు సూచించింది.
ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయిన టీఎంసీ నేత మహువా మొయిత్రా అధికార నివాసం కూడా ఖాళీ చేయాల్సి రావడంతో ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె వేసిన పిటిషన్పై విచారణను ఢిల్లీ హైకోర్టు మంగళవారంనాడు వాయిదా వేసింది. పిటిషన్పై 'స్టే' ఇచ్చేందుకు నిరాకరిస్తూ తదుపరి విచారణను 2024 జనవరి 4వ తేదీకి వాయిదా వేసింది.
సరోగసీపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భారతదేశంలో ఈ పరిశ్రమని ప్రోత్సాహించకూడదని బుధవారం అభిప్రాయపడింది. సరోగసీ రూల్స్లోని రూల్ 7 ప్రకారం.. ఫారం 2ను మార్చడం ద్వారా సరోగసీ (రెగ్యులేషన్) చట్టాన్ని సవరిస్తూ...