Home » Defence Intelligence Agency
భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రూ.79,000 కోట్ల విలువైన సైనిక పరికరాల కొనుగోళ్లకు అనుమతి ఇచ్చింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన..
రైఫిల్ సమర్థవంతమైన పరిధిని పూర్తిగా ఉపయోగించుకునేలా చేస్తాయి. భారతదేశంలోనే ఈ నైట్ సైట్లను తయారు చేయడానికి MKU లిమిటెడ్, మెడ్బిట్ టెక్నాలజీస్ కన్సార్టియం ఒప్పందం కుదుర్చుకుంది.
కీలకమైన రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ స్థావరాన్ని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సందర్శించారు. అంతకుముందు, సిడ్నీలో భారత్-ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. అన్ని రంగాలలో ఇరు దేశాలు..
భారత రక్షణ మంత్రిత్వ శాఖ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో రూ.62,370 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా భారత వాయుసేనకు 97 LCA తేజస్, Mk1A ఫైటర్ జెట్ విమానాలు సమకూరనున్నాయి.
ఈ లాంగ్-రేంజ్ మానవ రహిత వైమానిక వాహనాలు(UAV)లు భారతదేశానికి గూఢచారి, రికనైసెన్స్, ఖచ్చితమైన దాడి సామర్థ్యాలను గణనీయంగా పెంచనున్నాయని నిపుణులు చెబుతున్నారు.
మన రక్షణ ఉత్పత్తులు 2024-25లో రికార్డు స్థాయిలో రూ.1,50,590 కోట్లకు పెరిగాయి. ఇది 2023-24లో ఉన్న రూ.1.27 లక్షల కోట్లతో పోలిస్తే 18 శాతం అధికం. 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి చూస్తే, ఏకంగా 90 శాతం వృద్ధి..
లక మిలటరీ ప్రాజెక్టులకు మంగళవారం రక్షణ ఉత్పత్తుల కొనుగోలు మండలి
'అవాన్గార్డ్', 'విష్ణు' వంటి ఆయుధాలతో, హైపర్ సోనిక్ యుద్ధ యుగం యొక్క కొత్త శకం ఆవిర్భమవుతుంది. ఇక్కడ వేగం, యుక్తి ఎవరు ముందుండాలో నిర్ణయిస్తాయి. ప్రస్తుతం రష్యా అవన్గార్డ్తో ముందంజలో ఉండగా, భారత్ దేశం త్వరలోనే..
అమెరికా దాటి ఆలోచనలు చేస్తోంది భారత్. జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ చేస్తున్న జాప్యాన్ని అధిగమించేందుకు యూకే కు చెందిన రక్షణ తయారీ దిగ్గజం రోల్స్ రాయిస్, లేదా ఫ్రాన్స్కు చెందిన సఫ్రాన్తో కలిసి..
భారత్, అమెరికా దేశాలు తమ మధ్య వ్యూహాత్మక, రక్షణ సంబంధాల బలోపేతం దిశగా పదేళ్లకాలానికి రక్షణ ఒప్పందం చేసుకోనున్నాయి.