Home » Dasara
మూలా నక్షత్రం రోజైన నేడు రెండు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.
ప్రకాశం బ్యారేజి వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దుర్గమ్మ భక్తులు జల్లు స్నానాలు ఆచరించాలని సూచిస్తున్నారు. అటు, గోదావరి వరద ఉధృతి కూడా తీవ్రంగా ఉంది. ధవళేశ్వరం వద్ద ఇన్&ఔట్ ఫ్లో 10.88 లక్షల క్యూసెక్కులు..
మహీషుడి ఆగడాలు నానాటికీ ఎక్కువైపోతుండటంతో దేవతలంతా కలిసి వైకుంఠవాసుడి దగ్గరకు వెళ్లారు. తమకు మహీషుడి వల్ల కలుగుతున్న కష్టాలన్నింటినీ వివరించి చెప్పారు. వైకుంఠవాసుడికి కూడా మహీషుడి సంగతి తెలిసి ఉండటంతో ఇక ఆలస్యం చేయకుండా దేవతలకు ఒక చక్కని ఆలోచన చెప్పాడు.
నవరాత్రి లేదా ఇతర పూజా సందర్భాల్లో అమ్మవారి కలశాన్ని స్థాపించడం ఒక పవిత్రమైన కార్యం. ఈ స్థలాన్ని శుద్ధిగా ఉంచడం వలన ఆధ్యాత్మిక శక్తి నిలిచి ఉండటమే కాదు, శుభఫలితాలు కలుగుతాయని నమ్మకం.
దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏపీటీడీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందుబాబులోకి తెచ్చింది. ఈనెల 22 నుంచి 28 వరకు మళ్లీ 30 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు హైదరాబాద్ - విజయవాడ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.
నవరాత్రుల సందర్భంలో భక్తులు గాయత్రి దేవి గురించి తెలుసుకోవాలని, ఆమె అవతారాలు, ఇష్టాలు, నైవేద్యాలు వంటి సందేహాలు కలిగి ఉంటారు. వీటన్నిటిపై వివరణ ఇచ్చేందుకు ABN ప్రత్యేక కథనం మీకోసం...
సింగరేణి నుంచి వచ్చిన రూ. 2360 కోట్ల లాభంలో 34 శాతం సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పంచానుంది. దసరా కానుకతో పాటు మరో కానుకను కూడా ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ ఏడాది మైసూరు దసరా ఉత్సవాల ప్రారంభానికి అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ విజేత బాను ముస్తాక్ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించడంతో వివాదం తలెత్తింది. ఆమె గతంలో హిందూ వ్యతిరేక, కన్నడ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని బీజేపీ అభ్యంతరం పెట్టింది
దసరా ఉత్సవాలకు విజయవాడ నగరం అంగరంగ వైభవంగా సిద్ధమైంది. దసరా ఉత్సవాలకు మరింత శోభను తెచ్చే విధంగా విజయవాడ ఉత్సవ్ను నిర్వహించనున్నారు.
ఆయుధపూజ, దీపావళిని పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. - నెం.06151 చెన్నై సెంట్రల్-కన్నియాకుమారి వారాంతపు ప్రత్యేక రైలు ఈ నెల 22,29, అక్టోబరు 6,13,20 తేదీల్లో చెన్నై సెంట్రల్ నుంచి రాత్రి 11.50కు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.20 గంటలకు కన్నియాకుమారి చేరుకుంటుంది.