• Home » Cyber Crime

Cyber Crime

Hyderabad: ‘బ్లింక్‌ ఇట్‌’ కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేస్తే.. తర్వాత ఏం జరిగిందంటే..

Hyderabad: ‘బ్లింక్‌ ఇట్‌’ కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేస్తే.. తర్వాత ఏం జరిగిందంటే..

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన వస్తువు రాకపోవడంపై ఫిర్యాదు చేసేందుకు గూగుల్‌లో కస్టమర్‌ కేర్‌ నంబర్‌ వెతికి సంప్రదించిన వ్యక్తి ఖాతా నుంచి రూ. 1.40 లక్షలు కాజేశారు సైబర్‌ నేరగాళ్లు. టోలీచౌకి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి (64) బ్లింక్‌ ఇట్‌లో కొన్ని వస్తువులు ఆర్డర్‌ పెట్టాడు.

Hyderabad: సైబర్‌ నేరగాళ్లు కొత్త ఎత్తుగడ.. పీఎం కిసాన్‌ యోజన పేరుతో..

Hyderabad: సైబర్‌ నేరగాళ్లు కొత్త ఎత్తుగడ.. పీఎం కిసాన్‌ యోజన పేరుతో..

ప్రధాన మంత్రి కిసాన్‌ యోజన స్కీం పేరుతో ఏపీకే లింక్‌ను పంపిన సైబర్‌ నేరగాళ్లు, నగరవాసి ఫోన్‌ను హ్యాక్‌ చేసి ఖాతాలోని రూ.1.95 లక్షలు కాజేశారు. యూసుఫ్‏గూడ ప్రాంతానికి చెందిన వ్యక్తికి కొత్త నెంబర్‌ నుంచి పీఎం కిసాన్‌ పేరుతో ఏపీకే లింక్‌ వచ్చింది.

Cyber Crime: రవాణాశాఖ పేరుతో సైబర్‌ మోసం

Cyber Crime: రవాణాశాఖ పేరుతో సైబర్‌ మోసం

ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నా.. సైబర్‌ నేరాల కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త కోణంలో మోసాలకు పాల్పడుతున్నారు.

Online Fraud: ఆరోగ్యశ్రీ పేరుతో ఖాతాలు ఖాళీ చేసే.. అంతర్రాష్ట్ర సైబర్‌ నేరగాడి అరెస్టు

Online Fraud: ఆరోగ్యశ్రీ పేరుతో ఖాతాలు ఖాళీ చేసే.. అంతర్రాష్ట్ర సైబర్‌ నేరగాడి అరెస్టు

ఆరోగ్యశ్రీ పేరుతో ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర సైబర్‌ నేరగాడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.

Cyber Fraud: రూ. 260 కోట్ల సైబర్ మోసం, ఈడీ దర్యాప్తులో షాకింగ్ విషయాలు

Cyber Fraud: రూ. 260 కోట్ల సైబర్ మోసం, ఈడీ దర్యాప్తులో షాకింగ్ విషయాలు

నోయిడా కేంద్రంగా జరిగిన రూ. 260 కోట్ల రూపాయల సైబర్ ఫ్రాడ్ ఇది. సైబర్ నేరగాళ్లు.. పోలీసు అధికారులు లేదా ఇతర ప్రభుత్వ సంస్థల సిబ్బందిగా నటించి దేశ, విదేశీయుల్ని బెదిరించారు. అమెజాన్ ఏజెంట్లమని చెప్పి..

Cyber criminals: ఒకటి కాదు.. రెండుకాదు.. రూ.35లక్షలు గోవిందా.. ఏం జరిగిందంటే..

Cyber criminals: ఒకటి కాదు.. రెండుకాదు.. రూ.35లక్షలు గోవిందా.. ఏం జరిగిందంటే..

ఆన్‌లైన్‌ రెంటల్‌ రెఫరల్‌ స్కీం పేరుతో సైబర్‌ మోసగాళ్లు ముషీరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.35 లక్షలను కాజేశారు. ముషీరాబాద్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి కేరళకు చెందిన నిఖిత జీవన్‌, శివ ప్రకాష్‏లు ఓ వాట్సాప్‌ సందేశాన్ని పంపారు. రెంట్‌, స్టడీ లీజ్‌ పేరుతో ఉన్న వ్యాపార సంస్థ పేరు చెప్పి, అందులో రెఫరల్‌ జాబ్‌ వర్క్‌ ఉంటుందని మంచి లాభాలు, బోనస్ లు ఉంటాయని నమ్మించారు.

Cyber ​​Security Police: శభాష్ సైబర్ పోలీస్.. ఆన్‌లైన్ మోసాలకు చెక్

Cyber ​​Security Police: శభాష్ సైబర్ పోలీస్.. ఆన్‌లైన్ మోసాలకు చెక్

పలువురు అమాయకులను ఆన్‌లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌ల పేరుతో మోసం చేస్తున్న సైబర్ కేటుగాళ్లని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. 2025 సంవత్సరంలో 228 మంది నిందితులను అరెస్టు చేశామని తెలిపారు

Cyber Crimes: ఆన్‌లైన్లో లైంగిక వేధింపులు.. 15 మందిని అరెస్ట్

Cyber Crimes: ఆన్‌లైన్లో లైంగిక వేధింపులు.. 15 మందిని అరెస్ట్

ఆన్‌లైన్లో లైంగిక వేధింపులు చేస్తున్న 15 మందిని అరెస్ట్ చేసినట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించింది. మొత్తంగా ఇక, మరో 18 మంది సైబర్ నేరాలు, 13 మంది ఆన్లైన్ ట్రేడింగ్ ఫ్రాడ్, డిజిటల్ కేసుల్లో అరెస్ట్ అయ్యారని..

Loan App Harassment: డబ్బు చెల్లించినా వదలని లోన్ యాప్.. మహిళ ఫొటోను మార్ఫింగ్ చేసి..

Loan App Harassment: డబ్బు చెల్లించినా వదలని లోన్ యాప్.. మహిళ ఫొటోను మార్ఫింగ్ చేసి..

తక్షణ రుణాల పేరిట లోన్ యాప్ నిర్వాహకులు చేస్తున్న అరాచకాలు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. డబ్బు చెల్లించినా ఇవ్వలేదంటూ రుణగ్రహీతలపై తీవ్ర ఒత్తిడి చేయడం, మార్ఫింగ్ ఫొటోలతో ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తున్నారు. తాజాగా ముంబయిలోని ఓ మహిళకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలను..

Hyderabad: అవగాహనతోనే సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట..

Hyderabad: అవగాహనతోనే సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట..

రోజురోజుకు పెరుగుతున్న సైబర్‌ నేరాలకు అవగాహనతో అడ్డుకట్ట వేయవచ్చని హైదరాబాద్‌ అడిషనల్‌ సీపీ విశ్వప్రసాద్‌ తెలిపారు. సైబర్‌ నేరాలపై వెంటనే స్పందించడంతోపాటు, బాధితుల డబ్బును రికవరీ చేస్తున్నామన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి