Home » Cyber Crime
గతేడాది (2024)లో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి సైబర్ నేరగాళ్లు కొట్టేసిన మొత్తమెంతో తెలుసా.. అక్షరాలా రూ.22,845.73 కోట్లు. ఈ వివరాలు ఇవాళ కేంద్రం వెల్లడించింది.
ఇన్కం టాక్స్ పేయర్లను టార్గెట్ చేసిన కొన్ని సైబర్ ముఠాలు, ఐటీ రిటర్న్ పేరుతో ఫిషింగ్ మొయిల్స్ను పంపి మోసాలకు తెగబడుతున్నాయి. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి సూచిస్తున్నారు. ఐటీ రిటర్న్ అంటూ లింక్తో కూడిన మెయిల్ వస్తే అది కచ్చితంగా మోసమని గుర్తించాలన్నారు.
ప్రస్తుత కాలంలో డిజిటల్ ప్రపంచం రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రజలు అనేక పనుల కోసం నెట్ ఉపయోగిస్తున్నారు, అదే సమయంలో సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో పలు యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర సూచించింది.
రెండు నకిలీ ట్రేడింగ్ యాప్లతో మోసం చేసి, నగరానికి చెందిన వృద్ధుడి వద్ద నుంచి సైబర్ నేరగాళ్లు రూ.86 లక్షలు కొట్టేశారు. నగరంలోని యూసఫ్గూడలో నివసిస్తున్న 64 ఏళ్ల బాధితుడు ఏప్రిల్, మే నెలల్లో ట్రేడింగ్ నుంచి అధిక రాబడి వస్తుందన్న సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి రెండు వేర్వేరు యాప్లలో దశల వారీగా రూ.86 లక్షల వరకు పెట్టుబడులు పెట్టాడు.
సైబర్ మోసగాళ్లు రోజుకో ఎత్తుగడ వేస్తూ అమాయకుల నుంచి డబ్బు స్వాహా చేస్తున్నారు. హైదరాబాద్లోని లాలాగూడ ప్రాంత వాసి- రిటైర్డు ఉద్యోగికి సైబర్ మోసగాడు గత నెల 23న ఫోన్ చేసి తాను
Cyber fraud Regulation: సైబర్ క్రైమ్ను అరికట్టగలిగితే బాధితుల డబ్బును ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా అడ్డుకోవచ్చని రఘురామకృష్ణంరాజు అన్నారు. బాధితులు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సైబర్ నేరగాళ్లు విసురుతున్న సవాల్ను ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
సైబర్ నేరగాళ్ల ఆగడాలకు విద్యుత్ శాఖ కాంట్రాక్టు ఉద్యోగి కె.కుమార్(48) బలయ్యాడు. కర్ణాటకలోని రామనగర్ జిల్లా చెన్నపట్టణ తాలూకా మళూరు హోబళి కలగేరి గ్రామానికి చెందిన కె.కుమార్ బెంగళూరు
తన బ్యాంకు ఖాతాలోని రూ.2.15 లక్షలు మాయమైనట్లు కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెర్నేకల్లుకు..
ఏపీకే ఫైల్స్ పంపిన నేరగాళ్లు మొబైల్ను హ్యాక్ చేసి వృద్ధుడి ఖాతా నుంచి రూ.1.43 లక్షలు కొల్లగొట్టారు. సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం.. ఆసిఫ్నగర్కు చెందిన 56 ఏళ్ల వృద్ధుడు తన వాచ్మన్కు సూపర్ మనీ యాప్ ద్వారా రూ.1200 పంపారు. ఆ డబ్బు అతడికి అందలేదు.