Home » Crime
ఎద్దులను శుభ్రం చేసేందుకు కుంటలోకి దిగిన మేనమామ, మేనల్లుడు నీట మునిగి చనిపోయిన వైనమిది.
గుడిసివారిపల్లిలో మూడు రోజుల క్రితం జరిగిన జయప్రకాష్ రెడ్డి (27) దారుణ హత్య ఘటనలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కుమారున్ని కన్న తల్లే హత్య చేయించిందని పోలీసులు వెల్లడించారు. తల్లి టి.శ్యామలమ్మతోపాటు 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మహబూబాబాద్ మండలం ముత్యాలమ్మగూడెం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పదవ తరగతి చదువుతున్న బాలిక కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలుపుకుని సూసైడ్ అటెంప్ట్ చేసింది.
జైపూర్ నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి తొమ్మిదేళ్ల బాలిక అమైరా (12) ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగిన విషయం తెలిసిందే. తాజాగా పాఠశాలలో తోటి విద్యార్థుల వేధింపుల వల్లే తమ కన్నబిడ్డ సూసైడ్ చేసుకుందని ఆ బాలిక తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తన కూతురు మాట్లాడిన ఆడియోను మీడియాతో పంచుకున్నారు.
స్నానాల గదుల్లో గుర్తు తెలియని వ్యక్తులు రహస్య కెమెరాలు అమర్చినట్లు తేలడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. కొందరు వ్యక్తులు.. మహిళలు స్నానాలు చేస్తున్న వీడియోలను క్యాష్ చేసుకొని డబ్బులు కొల్లగొడుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
కాకినాడ జిల్లా యానాంలో మంగళవారం దారుణ హత్య జరిగింది. స్థానిక బల్లవారి వీధిలో ఓ ఇంట్లో అద్దెకుంటున్న భార్య పెమ్మాడి దీనా(26)ను భర్త నాని హత్య చేశాడు.
చిత్తూరు జిల్లాలో మంగళవారం తీవ్ర విషాదం నెలకొంది. పుంగనూరు నియోజకవర్గ కేంద్రంలో గంట వ్యవధిలోనే అన్నదమ్ములు మృతి చెందారు.
శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండల పరిధిలోని దామాజిపల్లి వద్దగల 44వ జాతీయ రహదారిపై ఐచర్ వాహనాన్ని ఢీ కొని జబ్బర్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి.
చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద దృశ్యాలు పలు హృదయాలను కలిచివేస్తున్నాయి. వాహనాలు వేగంగా ఒకదానికొకటి ఢీ కొనడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.
అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. యువకుడి మృతదేహాన్ని ఓ వ్యక్తి మంత్ర, తంత్రాల కోసం పట్టపగలే వెలికి తీసిన దొంగిలించేందుకు యత్నించిన ఘటన మదనపల్లె మండలంలో జరిగింది.