• Home » Crime

Crime

Fake Documents : నకిలీ పాస్‌పుస్తకాలతో 5 కోట్లు స్వాహా

Fake Documents : నకిలీ పాస్‌పుస్తకాలతో 5 కోట్లు స్వాహా

ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీని క్యాష్‌ చేసుకొనేందుకు నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలు సృష్టించి 5కోట్లు స్వాహా చేసిన కేసులో 11మందిని పోలీసులు అరెస్టు చేశారు.

Maharashtra : వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని.. మేనకోడలి రిసెప్షన్‌లో ఏం చేశాడంటే..!

Maharashtra : వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని.. మేనకోడలి రిసెప్షన్‌లో ఏం చేశాడంటే..!

మేనకోడలు వేరే వాళ్లని పెళ్లి చేసుకోవడంతో రగిలిపోయిన ఓ మేనమామ.. దుర్మార్గానికి తెగబడ్డాడు. పెళ్లి చేసుకుని ఇంటికి తిరిగొచ్చిన యువతి కోసం కుటుంబసభ్యులు ఏర్పాటు చేసిన రిసెప్షన్‌లో నానా హంగామా సృష్టించాడు. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కసితో మేనకోడలి రిసెప్షన్‌లో ఏం చేశాడంటే..!

Police: వంద కిలోల గంజాయి పట్టివేత

Police: వంద కిలోల గంజాయి పట్టివేత

జిల్లాలో రెండు చోట్ల 100 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ రూ.25 లక్షలు ఉంటుందని అంచనా.

Hyderabad : లిఫ్ట్ ఇవ్వమని జాలిగా అడుగుతారు.. పోన్లే పాపమని ఇచ్చారో..

Hyderabad : లిఫ్ట్ ఇవ్వమని జాలిగా అడుగుతారు.. పోన్లే పాపమని ఇచ్చారో..

చీకటి పడగానే బస్టాండ్లు లేదా బస్టాప్‌లలో చేతిలో సంచితో వాలిపోతారు. ఎక్కాల్సిన బస్సు రానట్టుగా ఎదురుచూస్తూనే ఉంటారు. తర్వాత రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను అర్జెంటుగా పనుంది దయచేసి సాయం చేయండని అడుగుతారు. ఒంటరి మహిళ కదా.. పోన్లే పాపమని బండెక్కించుకున్నారో.. అంతే సంగతులు..

Attack: మద్యం మత్తులో  తహసీల్దార్ల దాడి

Attack: మద్యం మత్తులో తహసీల్దార్ల దాడి

చిత్తూరులో సోమవారం రాత్రి ఫుల్లుగా మద్యం సేవించిన ఇద్దరు ఇన్‌ఛార్జి తహసీల్దార్లు వీధిరౌడీల్లా ప్రవర్తించి దారినపోయేవారిని భయపెట్టారు.

Andhra Pradesh: టాయిలెట్‌కు వెళ్తున్న అమ్మాయిలు.. చెట్టుపై నుంచి..

Andhra Pradesh: టాయిలెట్‌కు వెళ్తున్న అమ్మాయిలు.. చెట్టుపై నుంచి..

ఎటు పోతోంది సమాజం.. మన ఇళ్లల్లోనూ ఆడపిల్లలు ఉంటారన్న సోయి లేకుండా పోతోంది కొందరు మగాళ్లలో. మనమూ ఒక అమ్మకు పుట్టినోళ్లమనే రెస్పెక్ట్ లేకుండా పోతోంది.

పోలీసులపై ఎటాక్‌ చేసిన దొంగ నోట్ల ముఠా అరెస్టు

పోలీసులపై ఎటాక్‌ చేసిన దొంగ నోట్ల ముఠా అరెస్టు

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): తప్పించుకుందామని పోలీసులపై ఎటాక్‌ చేస్తే అసలు డొంక కదిలింది.. భీమవరం కేంద్రంగా సాగుతున్న పెద్ద దొంగ నోట్ల ముఠా బయటపడింది. రాజమహేంద్రవరంలో ఈ నెల 12న అర్ధరాత్రి శ్రీకాకుళం పోలీసులపై ఎటాక్‌ చేసి దొంగ నోట్ల కేసులో నిందితుడు రాపాక ప్ర భాకర్‌ అలియాస్‌ ప్రతాప్‌ రెడ్డిని తీసుకు పో యారు. ఈ సంఘటన సంచలనంగా మారింది. పోలీసులపై ఎటాక్‌ చేసి నిందితుడిని ఎత్తు కుపోవడం

హత్య కేసులో ముగ్గురి నిందితుల అరెస్ట్‌

హత్య కేసులో ముగ్గురి నిందితుల అరెస్ట్‌

కాకినాడ క్రైం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కాకినాడ వార్ఫురోడ్డులో ఈ నెల 2వ తేదీన జరిగిన హత్య కేసులో నిందితులను వన్‌టౌన్‌ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. సీఐ ఎం నాగదుర్గారావు నిందితుల వివరాలను వెల్లడించారు. స్థానిక పాతబస్టాండ్‌ వెంకటేశ్వరా కాలనీకి చెందిన బొచ్చు దాలయ్య అలియాస్‌ దాలీ (

దొంగనోట్ల ముఠా అరెస్ట్‌

దొంగనోట్ల ముఠా అరెస్ట్‌

అమలాపురం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): కొంత కాలంగా దొంగనోట్లు భారీగా ముద్రిస్తూ చెలామణి చేస్తున్న పన్నెండు మంది సభ్యుల దొంగ నోట్ల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు శుక్రవారం సాయంత్రం అమలాపు రంలో ఏర్పాటుచేసిన విలే

Suicide: ములుగు జిల్లాలో ఎస్ఐ ఆత్మహత్య

Suicide: ములుగు జిల్లాలో ఎస్ఐ ఆత్మహత్య

ములుగు జిల్లా: వాజేడు మండలం ఎస్ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్ఐ నిన్న (ఆదివారం) రిసార్ట్స్‌లో గది అద్దెకు తీసుకుని ఉన్నారు. ఎవరు ఫోన్ చేసిన ఆయన అందుబాటులోకి రాలేదు. ఆయన ఆత్మహత్యకు ఇంట్లో కుటుంబ కలహాలు, వ్యక్తిగత కారణంగా సమాచారం. రిసార్ట్స్‌ సిబ్బంది ఎన్ని సార్లు డోర్ కొట్టినా తలుపు తెరవలేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి