Home » Crime News
డ్రగ్ మనీ లాండరింగ్ కింగ్పిన్ దర్గారం ప్రజాపతిని ఈగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలో రూ.3 కోట్ల హవాలా డబ్బును ఈగల్ బృందం స్వాధీనం చేసుకుంది. నైజీరియా డ్రగ్ కార్టెల్కు డబ్బు సరఫరా చేసిన నెట్వర్క్ ని పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో ఇప్పటివరకు 25 మందిని అరెస్ట్ చేశారు.
ఇటీవల సింగపూర్లో అనుమానాస్పదంగా మరణించిన అస్సాం గాయకుడు జుబిన్ గార్గ్ డెత్ కేసు ఇవాళ మరో మలుపు తీసుకుంది. జుబిన్ గార్గ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇద్దర్ని సిట్ బృందం అరెస్ట్ చేసింది.
భార్యను చంపిన భర్త రెండు రోజులు మృతదేహాన్ని దగ్గరే ఉంచుకున్నారు. తరలించే ప్రయత్నం ఫలించక పరారీ అయ్యారు. బెళగావి జిల్లా మూడలగి తాలూకా కమలదిన్ని గ్రామంలో ఘటన గురువారం వెలుగు చూసింది.
ఆంధ్రప్రదేశ్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం పొట్టిగా ఉన్నాడన్న కారణంగా స్వంత బావమరిదిని బావ దారుణంగా చంపేశాడు. తన చెల్లిని ట్రాప్ చేసి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని.. కోపంతో రగిలిపోయిన ఓ వ్యక్తి , తన బావను ఎలాగైనా చంపాలని కోపంతో రగిలిపోయాడు. అదును చూసి..
ఈ భూమి మీద అమ్మపై ప్రేమలేని వారు ఉండరు. ఇక తల్లి కోసం ఏదైనా చేసేందుకు చాలా మంది బిడ్డలు ఉంటారు. అయితే తాజాగా తన తల్లి ప్రాణాలు కాపాడేందుకు ఓ బాలుడు చేసిన ప్రయత్నం అందరని కంటతడి పెట్టించింది. కళ్లెదుటే తల్లి ఉరేసుకుంటుంటే అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడు ఆమెను రక్షించేందుకు శతవిధాల ప్రయత్నించినా కాపాడుకోలేకపోయాడు.
ఎంతో అభివృద్ధి చెందిన నేటికాలంలో కూడా మహిళలు, యువతులపై వివిధ రకాల దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా లైంగిక , వరకట్న వేధింపులకు ఆడవాళ్లు గురవుతున్నారు. మహిళల కోసం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా..దాడులు, వేధింపులు మాత్రం ఆగడం లేదు. తాజాగా వరకట్న వేధింపులకు నవ వధువు బలైంది..
బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి పండ్ల వ్యాపారం పేరుతో తుపాకులు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర నేరగాళ్లను సిటీ స్పెషల్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి తుపాకీ, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
సాంస్కృతిక నగరి మైసూరులో పట్టపగలు దారుణహత్య జరిగింది. దసరా ఉత్సవాలతో సందడిగా సాగిన మైసూరు ఇప్పుడే ప్రశాంత వాతావరణ పరిస్థితికి వస్తున్న తరుణంలోనే హత్య జరిగింది.
ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మూసాపేట్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటేల్నగర్లో నివాసం ఉంటున్న కమలేష్ (28) సెంట్రింగ్ పనిచేస్తాడు.
నలుగురు పిల్లలతో తల్లి అదృశ్యమైంది. ఈ ఘటన భవానీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తలాబ్ కట్ట సిద్దిక్నగర్ రోడ్డు నెంబర్-5కు చెందిన ఫెరోజ్ ఖాన్, సాయిదున్నిసా భార్యాభర్తలు.