Home » CJI
హర్యానాలోని హిస్సార్లో 1962 ఫిబ్రవరి 10 జస్టిస్ సూర్యకాంత్ జన్మించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. 370వ అధికరణ రద్దు, భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, అవినీతి, పర్యావరణం, లింగ సమానత్వం తదితర కీలక తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో ఆయన ఉన్నారు.
ఓ కేసు విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్పై దాడి యత్నం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. భారత ప్రధాన న్యాయమూర్తి గవాయ్పైకి బూటు విసిరిన న్యాయవాది పేరు రాకేశ్ కిశోర్ కాకుండా రహీమ్ ఖాన్ అయి ఉంటే ఏమి జరిగి ఉండేది..?
సుప్రీంకోర్టులో ఒక కేసుపై విచారణ జరుగుతుండగా రాకేష్ కిషోర్ అనే న్యాయవాది సీజేఐపై బూటు విసిరేందుకు ప్రయత్నించారు. అయితే అది బెంచ్ వరకూ వెళ్లలేదు. ఊహించని ఈ పరిణామంతో అక్కడున్నవారంతా కలవరపాటుకు గురయ్యారు.
హిందూ దేవుళ్లపై సీజేఐ చేసిన వ్యాఖ్యలే ఈ దాడికి దారితీసి ఉండవచ్చని సుప్రీంకోర్టు న్యాయవాది రోహిత్ పాండే తెలిపారు. దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
రాష్ట్ర హైకోర్టులో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించి..
న్యాయమూర్తులు జేబీ పరిడివాలా, ఆర్.మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఆగస్టు 11న ఇచ్చిన తీర్పులో ఢిల్లీ-ఎన్సీఆర్ అధికారులు వీధి కుక్కలన్నింటినీ శాశ్వత షెల్టర్లకు సాధ్యమైనంత త్వరగా తరలించాలని ఆదేశించింది. వీధి కుక్కలు కరవడం వల్ల రాబిస్ వ్యాధి కేసులు పెరగడం, ముఖ్యంగా పిల్లలు వీటి బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు.
దిగువస్థాయి కోర్టుల న్యాయమూర్తుల సామర్థ్యం మీద ఉన్నతస్థాయి కోర్టుల జడ్జీలు వ్యాఖ్యలు చేయటం
విడాకులు కోరుతూ భర్త నుంచి భరణం కింద ఆ భార్య ముంబైలోని ఖరీదైన ఫ్లాట్, బీఎండబ్ల్యూ కారు..
భారతదేశ 52వ సీజేఐగా ఉన్న బీఆర్ గవాయ్ ఈ ఏడాది నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్నారు. మహారాష్ట్రలోని అమ్రావతి జిల్లాలో 1960 నవంబర్ 24న ఆయన జన్మించారు. బౌద్ధ మతం నుంచి సీజేఐ అయిన తొలి వ్యక్తి కూడా ఆయనే కావడం విశేషం.
సీజేఐ జస్టిస్ గవాయ్ అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.