• Home » CJI

CJI

బొద్దింకల వ్యాఖ్యలపై వివరణ.. యువతను విమర్శించలేదన్న సీజేఐ

బొద్దింకల వ్యాఖ్యలపై వివరణ.. యువతను విమర్శించలేదన్న సీజేఐ

కొందరు యువత బొద్దింకల్లా తయారవుతున్నారని, వ్యవస్థపై దాడి చేస్తున్నారంటూ తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వివరణ ఇచ్చారు. తన నోటి మాటలను ఒక వర్గం మీడియా వక్రీకరించిందని, దేశంలోని యువతను విమర్శించినట్టుగా తప్పుగా చిత్రీకరించిందని అన్నారు. తాను దేశ యువతను విమర్శించాననడం పూర్తిగా నిరాధారమని అన్నారు.

వాళ్లు బొద్దింకల్లా వ్యవస్థపై దాడి చేస్తున్నారు.. సీజేఐ అసహనం

వాళ్లు బొద్దింకల్లా వ్యవస్థపై దాడి చేస్తున్నారు.. సీజేఐ అసహనం

కొంతమంది నిరుద్యోగ యువతను బొద్దింకలతో సీజేఐ సూర్యకాంత్ పోల్చారు. వాళ్లు మీడియా, సామాజిక మాధ్యమం, ఆర్టీఐ కార్యకర్తల్లా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.

నాలుగేళ్ల చిన్నారితో ఇలాగేనా ప్రవర్తించేంది.. పోలీసులకు సుప్రీం చురకలు

నాలుగేళ్ల చిన్నారితో ఇలాగేనా ప్రవర్తించేంది.. పోలీసులకు సుప్రీం చురకలు

ఓ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో పోలీస్ అధికారులు ప్రవర్తించిన తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ కోసం పోలీసులు బాధితురాలికి ఇంటికి వెళ్లకపోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ.. అలా వ్యవహరించేందుకు వాళ్లేమైనా రాజులా అని వ్యాఖ్యానించింది.

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణం

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర చరిత్రలో తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులై ఆమె రికార్డు నెలకొల్పారు.

Justice Surya Kant: నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారం

Justice Surya Kant: నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారం

ఆదివారంనాడు పదవీ విరమణ చేసిన సీజేఐ బిఆర్ గవాయ్ స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించారు. 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకూ ఈ పదవిలో కొనసాగనున్నారు.

Manda Krishna Madiga: ధర్మం, విశ్వాసాల ముసుగులో దాడులు చేస్తే గుణపాఠం నేర్పుతాం: మందకృష్ణ మాదిగ..

Manda Krishna Madiga: ధర్మం, విశ్వాసాల ముసుగులో దాడులు చేస్తే గుణపాఠం నేర్పుతాం: మందకృష్ణ మాదిగ..

ధర్మం, విశ్వాసాల ముసుగులో దళితులపై దాడులు చేస్తున్న వారికి తగిన గుణపాఠం నేర్పుతామని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పై దాడిని దేశంలోని 30 కోట్ల మంది దళితులపై దాడిగా భావిస్తున్నట్లు ఆయన అభివర్ణించారు.

Supreme Court: సీజేఐపై దాడి చేసిన లాయర్‌పై కోర్టు ధిక్కార చర్యలకు సుప్రీం నిరాకరణ

Supreme Court: సీజేఐపై దాడి చేసిన లాయర్‌పై కోర్టు ధిక్కార చర్యలకు సుప్రీం నిరాకరణ

కోర్టు ధిక్కార నోటీసు జారీ చేయడం వల్ల సీజేఐపై షూ విసిరిన లాయర్‌‌కు అనవసర ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని, ఈ ఘటన దానంతటదే సద్దుమణుగుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయ పడింది.

New CJI: తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్

New CJI: తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్

హర్యానాలోని హిస్సార్‌లో 1962 ఫిబ్రవరి 10 జస్టిస్ సూర్యకాంత్ జన్మించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. 370వ అధికరణ రద్దు, భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, అవినీతి, పర్యావరణం, లింగ సమానత్వం తదితర కీలక తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో ఆయన ఉన్నారు.

CJI Attack Case: ఈ అధర్మదాడికి జవాబుదారీ ఎవరు...?

CJI Attack Case: ఈ అధర్మదాడికి జవాబుదారీ ఎవరు...?

ఓ కేసు విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ గవాయ్‌‌పై దాడి యత్నం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. భారత ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పైకి బూటు విసిరిన న్యాయవాది పేరు రాకేశ్‌ కిశోర్‌ కాకుండా రహీమ్‌ ఖాన్‌ అయి ఉంటే ఏమి జరిగి ఉండేది..?

PM Modi: సీజేఐపై దాడి యత్నంతో ప్రతి ఒక్క భారతీయుడు ఆగ్రహంతో ఉన్నారు..

PM Modi: సీజేఐపై దాడి యత్నంతో ప్రతి ఒక్క భారతీయుడు ఆగ్రహంతో ఉన్నారు..

సుప్రీంకోర్టులో ఒక కేసుపై విచారణ జరుగుతుండగా రాకేష్ కిషోర్ అనే న్యాయవాది సీజేఐపై బూటు విసిరేందుకు ప్రయత్నించారు. అయితే అది బెంచ్ వరకూ వెళ్లలేదు. ఊహించని ఈ పరిణామంతో అక్కడున్నవారంతా కలవరపాటుకు గురయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి