• Home » Chittoor

Chittoor

TC Rajan: 108వ వడిలోకి టీసీ రాజన్‌

TC Rajan: 108వ వడిలోకి టీసీ రాజన్‌

స్వాతంత్య్ర సమరయోధుడు,పలమనేరు మాజీ ఎమ్మెల్యే, టీసీ రాజన్‌ 108వ జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు.

CM: సీఎం కుప్పం పర్యటన విజయవంతం

CM: సీఎం కుప్పం పర్యటన విజయవంతం

పంచెకట్టులో నిండైన రూపం.. పెదవులపై చెరగని దరహాసం..ఆనందంతో జనాలకు అభివాదం.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటిలా కాకుండా భిన్నంగా కనిపించారు, వ్యవహరించారు. అధినేతకు జేజేలు.. ప్రాంగణమంతా ఈలలు.. మాటమాటకీ పట్టలేని ఆనందంతో గోలగోలలు.. జడత్వాన్ని వదుల్చుకున్న జనం ఆయనకు బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబులో ఎన్నడూ లేని పులకింత కనిపించగా.. జనంలో నిస్తేజం పటాపంచలై కేరింతలతో వెల్లువెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన ఎప్పటిలా కాకుండా, నూతనత్వంతో ఆద్యంతం ఉత్సాహం ఉరకలు వేసేలా విజయవంతంగా సాగి ముగిసింది.

Kanipakam: మూషిక వాహనంపై వినాయకుడి విహారం

Kanipakam: మూషిక వాహనంపై వినాయకుడి విహారం

కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారు మూషిక వాహనంపై విహరించారు.

Krishna water: వచ్చే ఏడాది చిత్తూరుకు కృష్ణా జలాలు

Krishna water: వచ్చే ఏడాది చిత్తూరుకు కృష్ణా జలాలు

వచ్చే ఏడాది చిత్తూరుకు కృష్ణా జలాలను తీసుకువస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు.

MoU: ఆరు కంపెనీలతో కడా ఎంవోయూలు

MoU: ఆరు కంపెనీలతో కడా ఎంవోయూలు

ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుప్పం పర్యటనలో కడా ద్వారా ఆరు కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకున్నారు.

Elephants: వరి, అరటి తోటలపై ఏనుగుల దాడి

Elephants: వరి, అరటి తోటలపై ఏనుగుల దాడి

పలమనేరు మండలం బయప్పగారిపల్లి పం చాయితీ ఊసరపెంట గ్రామ సమీపంలోని వరి, అరటి తోటలపై ఏనుగులు దాడి చేసి పంటలను ధ్వంసం చేశాయి.

Bar: ముగిసిన బార్ల లాటరీ ప్రక్రియ

Bar: ముగిసిన బార్ల లాటరీ ప్రక్రియ

జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న బార్లకు లాటరీ ప్రక్రియను పూర్తిచేశారు.

Kanipakam Temple: పోటెత్తిన భక్తులు.. కిటకిటలాడుతున్న కాణిపాక క్షేత్రం..

Kanipakam Temple: పోటెత్తిన భక్తులు.. కిటకిటలాడుతున్న కాణిపాక క్షేత్రం..

వివిధ రకాల పుష్పాలతో, విద్యుత్ అలంకరణతో శోభాయమానంగా కాణిపాకం ఆలయాన్ని ముస్తాంబు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున గణేష్ మాల ధారణ ధరించి స్వామివారికి ఇరుమడి దీక్షలను సమర్పించారు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌ స్వామివారిని దర్శించుకోనున్నారు.

AP News: ఆడుదాం ఆంధ్రాకు.. రూ.119కోట్లు దారపోశారు

AP News: ఆడుదాం ఆంధ్రాకు.. రూ.119కోట్లు దారపోశారు

వైసీపీ పాలనలో ఆడుదాం ఆంధ్రా పోటీలకు రూ.119 కోట్లు కేటాయించి, దుర్వినియోగం చేశారని శాప్‌ చైర్మన్‌ అనిమిని రవినాయుడు ఆరోపించారు. నిధులు పూర్తిగా పక్కదారి పట్టినట్లు విచారణలో తేలిందని అన్నారు. అమరావతి చాంపియన్‌షిప్‌ రాష్ట్రస్థాయి పోటీలలో భాగంగా సోమవారం ఉదయం ఎస్వీక్యాంపస్‌ హైస్కూల్‌ మైదానంలో విలువిద్య పోటీలను ఆయన ప్రారంభించారు.

Tirumala Tirupati: తిరుపతి వెళ్లే భక్తులకు అలర్ట్..

Tirumala Tirupati: తిరుపతి వెళ్లే భక్తులకు అలర్ట్..

ఆగస్టు 23న అంగప్రదక్షిణం టోకెన్ల కోటా ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లు ఉదయం 11 గంటలకు విడుదల చేయబడతాయని టీటీడీ తెలిపింది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులకు ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి