• Home » Chittoor

Chittoor

Chittoor Police: ఆసరా కోసం పెళ్లి చేసుకుంటే ఆస్తంతా కొట్టేశాడు

Chittoor Police: ఆసరా కోసం పెళ్లి చేసుకుంటే ఆస్తంతా కొట్టేశాడు

ఆస్తిపాస్తులు ఉన్నా.. భర్త, కుమారుడి మరణంతో ఓ మహిళ ఒంటరిగా మిగిలింది. జీవిత చరమాంకంలో తనకు ఆసరా ఉంటాడని భావించి ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే.. అతడు ఆమెను నిండా ముంచేశాడు. దీనిపై బాధితురాలు సోమవారం చిత్తూరులోని...

CM Chandrababu Kuppam: బెంగళూరు నుంచి కుప్పంకు బయలుదేరిన సీఎం చంద్రబాబు

CM Chandrababu Kuppam: బెంగళూరు నుంచి కుప్పంకు బయలుదేరిన సీఎం చంద్రబాబు

CM Chandrababu Kuppam: కుప్పం నియోజకవర్గం అభివృద్ధి, నైపుణ్య శిక్షణకు సంబంధించి నాలుగు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు సీఎం చంద్రబాబు. కుప్పంలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి రూ.1617 కోట్ల విలువైన పెట్టుడులపై ఒప్పందాలు జరుగనున్నాయి.

Totapuri: తోతాపురి నష్టాల్ని పూడ్చుతున్న టేబుల్‌ వెరైటీస్‌

Totapuri: తోతాపురి నష్టాల్ని పూడ్చుతున్న టేబుల్‌ వెరైటీస్‌

తోతాపురి రకం కాయల్ని గిట్టుబాటు ధరలేకపోవడంతో అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్న మామిడి రైతులను రకాలుగా పేరుపడ్డ టేబుల్‌ వెరైటీస్‌ ఆదుకుంటున్నాయి.

Counseling: ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు బదిలీ కౌన్సెలింగ్‌

Counseling: ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు బదిలీ కౌన్సెలింగ్‌

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్ల బదిలీ కౌన్సెలింగ్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించారు.

railway station robbery: సిగ్నల్‌ ట్యాంపరింగ్‌  రైల్లో దోపిడీ

railway station robbery: సిగ్నల్‌ ట్యాంపరింగ్‌ రైల్లో దోపిడీ

సిగ్నల్‌ ట్యాంపరింగ్‌ చేసి రైల్లోకి చొరబడిన దొంగల ముఠా నలుగురు మహిళల మెడలో ఉన్న 50 గ్రాములకుపైగా బంగారు ఆభరణాలను దోచుకొని పరారైంది

Massive Theft: చిత్తూరులో రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారంటే..

Massive Theft: చిత్తూరులో రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారంటే..

చిత్తూరులో దొంగలు రెచ్చిపోయారు. ప్రయాణికులను భయపెట్టి అందిన కాడికి దోచుకెళ్లారు. బీహార్ తరహాలో ట్రైన్ ఆపి మహిళల మెడలోని తాళిబొట్లు, చైన్లను దుండగులు గుంజుకెళ్లారు.

TDP Leader: టీడీపీ నేత ఇంట్లో భారీ దొంగతనం..

TDP Leader: టీడీపీ నేత ఇంట్లో భారీ దొంగతనం..

TDP Leader: టీడీపీ నేత గార్లపాటి ప్రకాష్ రావు బుధవారం భార్యతో కలిసి షిరిడి యాత్రకు వెళ్లారు. ప్రకాష్ రావు ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న దొంగలు చోరీకి ప్లాన్ చేశారు. అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత తలుపులు పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు.

Yoga: నేడు యోగా కార్యక్రమాలు

Yoga: నేడు యోగా కార్యక్రమాలు

యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లావ్యాప్తంగా 5508 ప్రాంతాల్లో 8.10 లక్షల మంది ప్రజలు యోగాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు.

Totapuri: తోతాపురికి మద్దతు ధర అమలు అసాధ్యమే

Totapuri: తోతాపురికి మద్దతు ధర అమలు అసాధ్యమే

ఈ ఏడాది జిల్లాలో మామిడి రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పేలా లేదు. ప్రభుత్వం కల్పించుకుని రూ.4 సబ్సిడీ ప్రకటించినా రైతుల సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారమయ్యేలా లేదు.

Polycet: నేటినుంచి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌

Polycet: నేటినుంచి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌

నేటినుంచి 28వ తేది వరకు పాలిసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ జరగనుంది. పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులలో ప్రవేశం పొందేందుకు పాలిసెట్‌ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ఈ వెబ్‌ కౌన్సెలింగ్‌కు ర్యాంకుల వారీగా హాజరు కావాలి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి