• Home » Chittoor

Chittoor

Drinking water: తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళిక రూపొందించండి

Drinking water: తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళిక రూపొందించండి

వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించాలని ఇన్‌చార్జి మంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాలులో సోమవారం మధ్యాహ్నం జరిగిన జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశంలో పది ప్రాధాన్యతాంశాలపై చర్చించారు.

PPP: పీపీపీ విధానంతో పేదలకు కార్పొరేట్‌ వ్యైద్యం

PPP: పీపీపీ విధానంతో పేదలకు కార్పొరేట్‌ వ్యైద్యం

సీఎం చంద్రబాబు ముందుచూపుతో తీసుకొచ్చిన పీపీపీ విధానం ద్వారా పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం అందుతోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి అన్నారు.

మదనపల్లిలో ఫైళ్ల దహనం కేసులో నిందితులకు సుప్రీంకోర్టు షాక్

మదనపల్లిలో ఫైళ్ల దహనం కేసులో నిందితులకు సుప్రీంకోర్టు షాక్

మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

తిరుపతి జిల్లాలో విషాదం.. వేటగాళ్ల ఉచ్చులో చిక్కి రెండు ఏనుగులు మృతి

తిరుపతి జిల్లాలో విషాదం.. వేటగాళ్ల ఉచ్చులో చిక్కి రెండు ఏనుగులు మృతి

తిరుపతి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నెరబైలు అడవికి సమీపంలోని సాయిబులపల్లె పొలాల్లో వేటగాళ్లు వేసిన కరెంట్ ఉచ్చులో చిక్కి రెండు ఏనుగులు మృతి చెందాయి.

మేము ఎలాంటి అపచారం చేయలేదు: దువ్వాడ శ్రీనివాస్, మాధురి

మేము ఎలాంటి అపచారం చేయలేదు: దువ్వాడ శ్రీనివాస్, మాధురి

తిరుమల ఆలయంలో కేక్ కటింగ్ వివాదంపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి వివరణ ఇచ్చారు. తాము కట్ చేసింది ఎగ్ లెస్ కేక్ అని స్పష్టం చేశారు.

చిత్తూరు జిల్లా తుమ్మిందపాలెంలో దారుణం..

చిత్తూరు జిల్లా తుమ్మిందపాలెంలో దారుణం..

చిత్తూరు గ్రామీణ మండలం తుమ్మిందపాలెంలో దారుణం జరిగింది. ఇద్దరి వ్యక్తులు మధ్య నగదు విషయంలో వివాదం తలెత్తింది.

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

చిత్తూరు జిల్లాలోని పలమనేరు శివారులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

ధర తగ్గిన క్యాలీఫ్లవర్‌

ధర తగ్గిన క్యాలీఫ్లవర్‌

పలమనేరు మార్కెట్‌లో క్యాలీఫ్లవర్‌ ధరలు దారుణంగా పడిపోయాయి. 12 నుంచి 15 క్యాలీఫ్లవర్లు ఉన్న సంచి ధర రూ.60కి దిగిపోయింది.

Collector: అవినీతి ఆరోపణలతో తహసీల్దార్లపై చర్యలు

Collector: అవినీతి ఆరోపణలతో తహసీల్దార్లపై చర్యలు

‘అవినీతికి పాల్పొడొద్దు. నిబంధనలకు వ్యతిరేకంగా చేయొద్దు. ప్రజల్ని, రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దు. రాజకీయంగా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి. మీ తప్పు లేకుంటే నేను కల్పించుకుని పరిష్కరిస్తా’ అంటూ తహసీల్దార్ల సమావేశాల్లో ప్రతిసారి కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ చేస్తున్న సూచనలివీ.

TDP: మత విద్వేషాలు  రెచ్చగొడుతున్న వైసీపీ

TDP: మత విద్వేషాలు రెచ్చగొడుతున్న వైసీపీ

వైసీపీ నేతలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి విమర్శించారు. చిత్తూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన కూటమి పార్టీల నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి