Home » Chhattisgarh
మద్యం కుంభకోణంలో ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ను..
మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి కొత్త ఆధారాలు లభించడంతో భూపేశ్ బఘేల్ నివాసంలో శుక్రవారం నాడు మరోసారి ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. దుర్గ్ జిల్లాలోని భిలాయ్ ప్రాంతంలో ఉన్న బఘేల్ నివాసానికి అధికారులు శుక్రవారం ఉదయం చేరుకున్నారు.
హైదరాబాద్, జూలై 16: వచ్చే ఏడాది మార్చికల్లా మావోయిజాన్ని నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో ప్రారంభించిన ‘ఆపరేషన్ కగార్’తో తమకు భారీ నష్టమే జరిగినట్లు మావోయిస్టు పార్టీ అంగీకరించింది.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాతో పాటు భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో శనివారం మొత్తం 29 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు.
హింసను వీడి ప్రగతి, ఐక్యతా మర్గాన్ని ఎంచుకుంటూ మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారని ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు. లొంగిపోయిన 22 మంది నక్సలైట్లపై రూ.37.5 లక్షల రివార్డు ఉందని చెప్పారు.
Korba Viral Video: ఈ గొడవ గురించిన సమాచారం పోలీసులకు వెళ్లింది. వారు అక్కడికి వచ్చారు. రెండు గ్రూపుల్ని ఆపే ప్రయత్నం చేశారు. అయితే, ఆ రెండు గ్రూపుల్లోని ఎవ్వరూ కూడా పోలీసుల మాటల్ని లెక్కచేయలేదు. పోలీసులతోటే గొడవకు దిగారు.
ఛత్తీస్గఢ్లో పెద్ద సంఖ్యలో చెట్లను కూల్చివేయడంపై మల్లికార్జున్ ఖర్గే తన ప్రసంగంలో ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ తన ఇండస్ట్రియల్ మిత్రులతో కలిసి గిరిజనుల భూములు లాక్కుంటోందని, సహజ వనరులను ధ్వంసం చేస్తోందని ఆరోపించారు.
Bijapur Encounter: ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు.
ఛత్తీస్గఢ్లోని నక్సల్ ప్రభావిత బస్తర్ ప్రాంతంలో సమీప భవిష్యత్తులోనే రైళ్లు పరుగులు తీయనున్నాయి.
నక్సల్స్ ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని కేంద్ర హోం మంత్రి అమిత్షా విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్గఢ్లోని నవ రాయ్పూర్ అటల్ నగర్లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీ, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు ఆదివారంనాడు ఆయన శంకుస్థాపన చేశారు.