Home » Chandrababu Naidu
Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర మంత్రులతో ఆయన వరుసగా భేటీలు అవుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్ర సమస్యలను ఆయన కేంద్ర మంత్రులకు వివరిస్తున్నారు.
హంద్రీ-నీవా ద్వారా జూలై 10న నీటి విడుదల చేయనున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. 3,873 కోట్లతో పనులు పూర్తి చేసి రాయలసీమను పంటల తోటగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు
అమరావతిలో ప్రతి బిల్డింగ్ డిజైన్ ఐకానిక్గా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడానికి దశాబ్దాల ప్రణాళికతో అడుగులు వేయాలని ఆయన అన్నారు
ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించేందుకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. డేటా లేక్ పనులు వేగవంతం చేయాలని, వర్క్ ఫ్రం హోం విధానానికి ప్రాధాన్యం కల్పించాలని సూచించారు
అమరావతి పునఃప్రారంభాన్ని దేశానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ చేతుల మీదుగా సభ నిర్వహించామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు
విద్యుత్తు సంస్థల్లో డైరెక్టర్ల నియామకానికి సీఎం చంద్రబాబు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. దీనితో, సీపీడీసీఎల్కి పుల్లారెడ్డిని కొత్త సీఎండీగా నియమించారు
అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో భవిష్యత్ టెక్నాలజీకి గడప తీసి పెట్టింది. ఐబీఎం, టీసీఎస్, ఎల్అండ్టీ భాగస్వామ్యంతో అమరావతి టెక్ రంగంలో అగ్రగామిగా ఎదుగుతోంది
ప్రధాని మోదీ అమరావతిలో జరిగిన సభలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తి సహకారం అందించామని చెప్పారు. అమరావతి, ఏపీని ఆధునాతన ప్రదేశ్గా మారుస్తుందన్నారు
అమరావతి కేవలం రాజధాని కాదు, ఐదు కోట్ల ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మూడేళ్లలో పూర్తి చేసే లక్ష్యంతో రూ.49 వేల కోట్ల విలువైన పనులు ప్రారంభించారు.
పహల్గాం ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఐదు కోట్ల ఆంధ్రులు, దేశం మొత్తం మీ వెంట ఉందంటూ హిందీలో వ్యాఖ్యానించారు