Home » Chandrababu Naidu
అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో భవిష్యత్ టెక్నాలజీకి గడప తీసి పెట్టింది. ఐబీఎం, టీసీఎస్, ఎల్అండ్టీ భాగస్వామ్యంతో అమరావతి టెక్ రంగంలో అగ్రగామిగా ఎదుగుతోంది
ప్రధాని మోదీ అమరావతిలో జరిగిన సభలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తి సహకారం అందించామని చెప్పారు. అమరావతి, ఏపీని ఆధునాతన ప్రదేశ్గా మారుస్తుందన్నారు
అమరావతి కేవలం రాజధాని కాదు, ఐదు కోట్ల ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మూడేళ్లలో పూర్తి చేసే లక్ష్యంతో రూ.49 వేల కోట్ల విలువైన పనులు ప్రారంభించారు.
పహల్గాం ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఐదు కోట్ల ఆంధ్రులు, దేశం మొత్తం మీ వెంట ఉందంటూ హిందీలో వ్యాఖ్యానించారు
అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ ఏర్పాటు కానుంది. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలతో ఒప్పందంతో 156 క్యూబిట్ క్వాంటమ్ సిస్టమ్-2 ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు
Chandrababu Naidu: వందేమాతరం.. భారత్ మాతాకీ జై నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. ఈ సందర్భంగా ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి స్పీచ్కు ప్రతిగా స్వయంగా చెయ్యెత్తి వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.
Amaravati Capital Event: మరికొద్దిసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పున:ప్రారంభ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మొత్తం 18 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేయనున్నారు.
Amaravati Capital Event: అమరావతి రాజధాని పున:ప్రారంభోత్సవం జరిగిన రోజు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత ఐదు సంవత్సరాలు రాజధాని పనులు ఆగిపోయాయని, విధ్వంసం జరిగిందని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
1,631 రోజుల పాటు సాగిన రాజధాని రైతుల ఉద్యమం విజయవంతమైంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణం మళ్లీ ప్రారంభం కానుంది
పారిశ్రామిక అభివృద్ధే రాష్ట్ర పురోగతికి మార్గమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 50 ఎంఎస్ఎంఈ పార్కులతోపాటు పింఛన్లు, రైతు సంక్షేమం, తల్లికి వందనం వంటి పథకాలను ప్రకటించారు