Home » bomb blasts
బలోచిస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి భక్త్ మహమ్మద్ కాకర్ సిటీలోని అన్ని ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. కన్సల్టెంట్లు, డాక్టర్లు, ఫార్మసిస్టులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది తక్షణం డ్యూటీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. పేలుడుకు కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.
ఇప్పటివరకూ ఢిల్లీలోని స్కూల్స్కు వచ్చిన బాంబు బెదిరింపులన్నీ నకిలీవని తేలింది. కానీ, ఇలాంటి సంఘటనలు తరచూ జరగడం వల్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది ఆందోళన గురవుతున్నారు.
ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపుల అనంతరం ఇవాళ బాంబే హైకోర్టుకూ బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో, న్యాయవాదులు, ఇతర కోర్టు సిబ్బంది బయటకు పరుగులు తీశారు.
ధర్మవరంలో నూర్ మహమ్మద్ షేక్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మహమ్మద్కు పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) గుర్తించింది.
Vizag Gas Cylinder Blast: పేలుడు ధాటికి చెక్క, రేకులతో కూడిన వెల్డింగ్ షాప్ తునాతునకలైంది. పక్కనున్న మరికొన్ని షాపులు కూడా బాగా దెబ్బతిన్నాయి. గణేష్, శ్రీను మంటల్లో పడి పూర్తిగా కాలి చనిపోయారు. ముత్యాలు కాలు విరిగిపోయి ఎగిరి దూరంగా పడిపోయింది.
బాంబు పేలుళ్ల కేసులో 12 మంది నిందితులను బాంబే హైకోర్టు నిర్దోషులుగా విడుదల చేయడాన్ని..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలు కేసుల్లో కీలక నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సాదిక్ అలియాస్ టైలర్ రాజాను పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
తాను ప్రేమించిన వ్యక్తి మరో అమ్మాయిని వివాహం చేసుకోవడాన్ని భరించలేని ఓ మహిళా ఇంజనీర్ ప్రియుడిపై కక్ష గట్టింది.
బాంబు పేలుడులో మరణించిన వ్యక్తిని ఉగ్రవాద సంస్థకు చెందిన వానిగా అనుమానిస్తున్నామని బోర్డర్ రేంజ్ డీజీపీ సతీందర్ సింగ్ అన్నారు. పేలుడు పదార్ధాన్ని తనతో తీసుకు వెళ్లేందుకే అతను ఇక్కడకు వచ్చాడని చెప్పారు.
విజయవాడ, విశాఖపట్నం రైల్వే స్టేషన్లకు వచ్చిన బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. పోలీసుల తనిఖీల్లో ఎలాంటి బాంబు లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.