• Home » BJP

BJP

అన్నామలైకి బీజేపీ నో టిక్కెట్.. కారణం ఏమిటంటే..

అన్నామలైకి బీజేపీ నో టిక్కెట్.. కారణం ఏమిటంటే..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 27 మంది పార్టీ అభ్యర్థులను బీజేపీ శుక్రవారంనాడు ప్రకటించింది. కీలక నేతలైన పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు నాగేంద్రన్, కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, తమిళిసై సౌందరరాజన్‌కు పార్టీ టిక్కెట్ దక్కినప్పటికీ, పార్టీ మాజీ అధ్యక్షుడు, కీలక నేత కె.అన్నామలైకి ఈ జాబితాలో చోటుదక్కలేదు.

వినూత్న ప్రచారం.. తమిళ పాటలు పాడుతూ..

వినూత్న ప్రచారం.. తమిళ పాటలు పాడుతూ..

ప్రముఖ నేపథ్యగాయని, బిహార్‌ బీజేపీ ఎమ్మెల్యే మైథిలి ఠాగూర్‌ రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

అబద్ధాలు చెప్పడంలో ఇద్దరూ ఇద్దరే

అబద్ధాలు చెప్పడంలో ఇద్దరూ ఇద్దరే

ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అబద్ధాలు చెప్పడంలో సమర్థులని, ఈ ఎన్నికల్లో వారిచ్చే హామీలను నమ్మొద్దని రాష్ట్ర ప్రజలను టీవీకే అధ్యక్షుడు విజయ్‌ హెచ్చరించారు.

గ్రామ పంచాయతీ నిధుల విడుదలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన..

గ్రామ పంచాయతీ నిధుల విడుదలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన..

తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్రం రూ.619.85 కోట్ల నిధులు విడుదల చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నిధుల్లో రూ.371.91 కోట్లు టైడ్ గ్రాంట్, రూ.247.94 కోట్లు అన్ టైడ్ గ్రాంట్ కింద ఉన్నాయన్నారు.

కలల ప్రపంచంలో విజయ్‌ విహారం

కలల ప్రపంచంలో విజయ్‌ విహారం

టీవీకే నేత విజయ్‌కు రాష్ట్ర ప్రజల గురించి తమిళ సంస్కృతి, రాజకీయాల గురించి ఎలాంటి అవగాహన లేకుండా కలల ప్రపంచంలో విహరిస్తున్నారని కేంద్రమంత్రి పీయూష్‌ గోయెల్‌ విమర్శించారు.

ఆరు గ్యారంటీల అమలుపై నిలదీయండి

ఆరు గ్యారంటీల అమలుపై నిలదీయండి

కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో 6 గ్యారంటీల అమలులో అనుసరిస్తున్న నిర్లక్షవైఖరిపై నిరసన తెలుపుతూ నిలదీయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.రామచందర్‌రావు పార్టీ కార్యకర్తలకు సూచించారు.

పేదలకు రూ.3000 సంక్షేమ పెన్షన్.. కేరళ బీజేపీ మేనిఫెస్టో

పేదలకు రూ.3000 సంక్షేమ పెన్షన్.. కేరళ బీజేపీ మేనిఫెస్టో

కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ మేనిఫెస్టోను బీజేపీ (BJP) మంగళవారంనాడు విడుదల చేసింది. సంక్షేమం, హెల్త్‌కేర్, ప్రజలకు ఆర్థిక భద్రత వంటి హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచింది.

యూసీసీ అమలు, లవ్ జిహాద్‌కు చెక్.. అస్సాంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో

యూసీసీ అమలు, లవ్ జిహాద్‌కు చెక్.. అస్సాంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో

అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ మేనిఫెస్టోను బీజేపీ మంగళవారంనాడు విడుదల చేసింది. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే మూడు నెలల్లోపు ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తామని భరోసా ఇచ్చింది.

బీజేపీలో చేరిన టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్.. బెంగాల్‌ నుంచి పోటీ

బీజేపీలో చేరిన టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్.. బెంగాల్‌ నుంచి పోటీ

టెన్నిస్ దిగ్గజ క్రీడాకారుడు, 18 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత లియాండర్ పేస్ భారతీయ జనతా పార్టీలో మంగళవారంనాడు చేరారు. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, సుకాంత మజుందార్ సమక్షంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.

ఎమ్మెల్యే పదవికి నితిన్ నబీన్ రాజీనామా

ఎమ్మెల్యే పదవికి నితిన్ నబీన్ రాజీనామా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బిహార్ అసెంబ్లీ సభ్యత్వానికి సోమవారంనాడు రాజీనామా చేశారు. బంకీపూర్ ఎమ్మెల్యేగా ఉన్న నితిన్ తన రాజీనామా పత్రాన్ని బిహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సరోగి ద్వారా అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్‌కుమార్‌కు సమర్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి