• Home » Bhopal

Bhopal

Aziz Qureshi: కాంగ్రెస్ దిగ్గజ నేత అజిజ్ ఖురేషి కన్నుమూత

Aziz Qureshi: కాంగ్రెస్ దిగ్గజ నేత అజిజ్ ఖురేషి కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత అజిజ్ ఖురేషి శుక్రవారంనాడు సుదీర్ఘ అస్వస్థతతో భోపాల్‌ని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఉత్తరప్రదేశ్, మిజోరాం గవర్నర్‌గా కూడా గతంలో ఆయన పనిచేశారు.

Viral Video: అన్ని రోజులూ ఒకలా ఉండవయ్యా..! రైలు ప్రయాణంలో.. మీరు మాత్రం ఇలా అస్సలు చేయకండి..

Viral Video: అన్ని రోజులూ ఒకలా ఉండవయ్యా..! రైలు ప్రయాణంలో.. మీరు మాత్రం ఇలా అస్సలు చేయకండి..

బస్సులు, రైలు ప్రయాణాల్లో ఊహించని ప్రమాదాలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. త్వరగా గమ్యస్థానం చేరుకోవాలనే తొందరలో కొందరు, ఎలాగైనా సీటు సంపాదించాలనే ఆతృతలో..

Girls Missing: 26 మంది బాలికలు మిస్సింగ్..బాలల హక్కుల కమిషన్ సీరియస్

Girls Missing: 26 మంది బాలికలు మిస్సింగ్..బాలల హక్కుల కమిషన్ సీరియస్

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న బాలికల వసతి గృహంలో 26 మంది బాలికలు(girls) అదృశ్యమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పర్వాలియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అక్రమ బాలికల గృహం నడుస్తోంది.

Road Accident: ఘోర ప్రమాదం.. బస్సులో మంటలు చెలరేగి 13 మంది మృతి

Road Accident: ఘోర ప్రమాదం.. బస్సులో మంటలు చెలరేగి 13 మంది మృతి

మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ట్రక్కును ప్రైవేట్ బస్సు ఢీ కొన్న ఘటనలో మంటలు చేలరేగి 13 మంది సజీవ దహనం అయ్యారు. మరో 17 మంది గాయపడ్డారు.

Mohan Yadav: ప్రపంచ కాలాన్ని మారుస్తాం.. మధ్యప్రదేశ్ సీఎం సంచలన వ్యాఖ్యలు

Mohan Yadav: ప్రపంచ కాలాన్ని మారుస్తాం.. మధ్యప్రదేశ్ సీఎం సంచలన వ్యాఖ్యలు

రాష్ట్ర అసెంబ్లీ వేదికగా మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రైమ్ మెరిడియన్ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ గుండా వెళ్తుందని, కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రపంచ కాలాన్ని మార్చడానికి తాను కృషి చేస్తానని తెలిపారు.

Assembly Elections 2023: రెండు రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

Assembly Elections 2023: రెండు రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ స్టార్ట్ అయింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) తొలుత పోలింగ్‌ ప్రారంభమైంది.

Madyapradesh: సభలు, ర్యాలీలతో హోరెత్తిన మధ్యప్రదేశ్.. ఏ పార్టీ ఎన్ని సభలు నిర్వహించిందంటే?

Madyapradesh: సభలు, ర్యాలీలతో హోరెత్తిన మధ్యప్రదేశ్.. ఏ పార్టీ ఎన్ని సభలు నిర్వహించిందంటే?

Bhopal: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రేపు జరగనున్న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్(Congress) పార్టీలు పదుల సంఖ్యలో ర్యాలీలు, సభలు నిర్వహించాయి. పార్టీల అగ్రనేతలు వీటిలో పాల్గొని విస్తృతప్రచారం నిర్వహించారు. పార్టీల వారీగా ప్రచారాల లెక్కలు బయటకి వచ్చాయి.

Madyapradesh: దీపావళి సందర్భంగా ఆవులతో తొక్కించుకునే సంప్రదాయం.. ఎందుకో తెలుసా?

Madyapradesh: దీపావళి సందర్భంగా ఆవులతో తొక్కించుకునే సంప్రదాయం.. ఎందుకో తెలుసా?

మధ్యప్రదేశ్‌(Madyapradesh)లోని ఓ గ్రామం తనకంటూ ఓ స్పెషాలిటీని చూపుతూ వార్తలో నిలిచింది. వివరాలు.. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని(Ujjain) జిల్లా కేంద్రానికి 75 కి.మీ.ల దూరంలో బద్‌నగర్ తహసీల్ లో భిదావద్(Bhidavad) అనే గ్రామం ఉంది. అక్కడ ఏళ్లుగా ఓ సంప్రదాయం(Unique Tradition) ఉంది.

Madhya pradesh polls 2023: బీజేపీ మేనిఫెస్టో విడుదల

Madhya pradesh polls 2023: బీజేపీ మేనిఫెస్టో విడుదల

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ శనివారంనాడు విడుదల చేసింది. భోపాల్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వి.డి.శర్మ పాల్గొన్నారు.

Mallikarjun Kharge: బలమైన ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికే టార్గెట్‌గా సీఈసీ మీటింగ్

Mallikarjun Kharge: బలమైన ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికే టార్గెట్‌గా సీఈసీ మీటింగ్

అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా మధ్యప్రదేశ్(Madyapradesh) కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాన్ని(CEC) నిర్వహించింది. శుక్రవారం జరిగిన ఈ మీటింగ్‌కి ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikharjun Kharge) అధ్యక్షత వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి