Home » Bhopal
రాష్ట్ర అసెంబ్లీ వేదికగా మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రైమ్ మెరిడియన్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీ గుండా వెళ్తుందని, కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రపంచ కాలాన్ని మార్చడానికి తాను కృషి చేస్తానని తెలిపారు.
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ స్టార్ట్ అయింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్లో (Madhya Pradesh) తొలుత పోలింగ్ ప్రారంభమైంది.
Bhopal: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రేపు జరగనున్న పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్(Congress) పార్టీలు పదుల సంఖ్యలో ర్యాలీలు, సభలు నిర్వహించాయి. పార్టీల అగ్రనేతలు వీటిలో పాల్గొని విస్తృతప్రచారం నిర్వహించారు. పార్టీల వారీగా ప్రచారాల లెక్కలు బయటకి వచ్చాయి.
మధ్యప్రదేశ్(Madyapradesh)లోని ఓ గ్రామం తనకంటూ ఓ స్పెషాలిటీని చూపుతూ వార్తలో నిలిచింది. వివరాలు.. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని(Ujjain) జిల్లా కేంద్రానికి 75 కి.మీ.ల దూరంలో బద్నగర్ తహసీల్ లో భిదావద్(Bhidavad) అనే గ్రామం ఉంది. అక్కడ ఏళ్లుగా ఓ సంప్రదాయం(Unique Tradition) ఉంది.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ శనివారంనాడు విడుదల చేసింది. భోపాల్లో జరిగిన కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వి.డి.శర్మ పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా మధ్యప్రదేశ్(Madyapradesh) కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాన్ని(CEC) నిర్వహించింది. శుక్రవారం జరిగిన ఈ మీటింగ్కి ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikharjun Kharge) అధ్యక్షత వహించారు.
త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ది పనుల్లో వేగం పెంచారు. ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ వరాల జల్లు కురిపిస్తున్నారు. ఒకవైపు ఇప్పటికే పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రారంభిస్తూనే, మరోవైపు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో కొట్టుకుపోయిన మాజీ మంత్రి కొడుకు, అతని ఇద్దరు మిత్రులను మధ్యప్రదేశ్ పోలీసులు రక్షించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాలోని నుహ్ తరహాలో మధ్యప్రదేశ్లో కూడా మతపరమైన అల్లర్లను సృష్టించేందుకు భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేస్తోందని ఆరోపించారు.
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) చేసిన ఓ ట్వీట్ (Tweet) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళా కస్టమర్కు జొమాటో రిక్వెస్ట్ చేయడం మనం ఆ ట్వీట్లో చూడొచ్చు.