• Home » Bhatti Vikramarka Mallu

Bhatti Vikramarka Mallu

Minister Thummala: సీఎం రేవంత్‌రెడ్డి.. తెలంగాణను విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తున్నారు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Minister Thummala: సీఎం రేవంత్‌రెడ్డి.. తెలంగాణను విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తున్నారు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఏడాది కాలంలోనే రేవంత్ ప్రభుత్వం రైతుల కోసం లక్ష కోట్లు ఖర్చు చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతులను మరువబోమని చెప్పారు. తమ ప్రభుత్వం ఇంకా చాలా పథకాలు తీసుకురాబోతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్గాటించారు.

Bhatti Vikramarka: పన్నేతర రెవెన్యూపై దృష్టి పెట్టండి

Bhatti Vikramarka: పన్నేతర రెవెన్యూపై దృష్టి పెట్టండి

పన్నేతర రెవెన్యూ రాబడులను పెంచడంపై అధికారులు సీరియ్‌సగా దృష్టి సారించాలని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ క్యాపిటల్‌ సబ్‌ కమిటీ చైౖర్మన్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు.

Bhatti Vikramarka: ట్రాన్స్‌కోలో 19 మందికి కారుణ్య నియామకాలు

Bhatti Vikramarka: ట్రాన్స్‌కోలో 19 మందికి కారుణ్య నియామకాలు

రాష్ట్ర విద్యుత్‌ సంస్థల్లో పని చేస్తున్న సిబ్బంది సంక్షేమమే ప్రజా ప్రభుత్వ విధానమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజా భవన్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ట్రాన్స్‌కోలో 18 మందికి కారుణ్య నియామక పత్రాలను ఆయన అందజేశారు.

Bhatti Vikramarka: సీఎస్‌‌ఆర్‌ నిధుల వ్యయానికి తెలంగాణే సరైన వేదిక

Bhatti Vikramarka: సీఎస్‌‌ఆర్‌ నిధుల వ్యయానికి తెలంగాణే సరైన వేదిక

కార్పొరేట్‌ సంస్థలు తమ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్‌) నిధులను ఖర్చు పెట్టడానికి తెలంగాణ రాష్ట్రం సరైన వేదిక అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

Bhatti: ఇంజనీర్లు కడితే బ్యారేజీలు దెబ్బతినేవి కాదు

Bhatti: ఇంజనీర్లు కడితే బ్యారేజీలు దెబ్బతినేవి కాదు

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఇంజనీర్ల సూచనల మేరకు నిర్మించి ఉంటే దెబ్బతినేవి కాదని, కేసీఆర్‌ ఇంజనీర్‌ అవతారమెత్తి తప్పుడు పద్ధతుల్లో కట్టడం వల్లే లక్ష కోట్లు ఖర్చు చేసినాఆ ప్రాజెక్టు ఎందుకూ కొరగాకుండాపోయిందని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క విమర్శించారు.

Mallu Bhatti Vikramarka: తెలంగాణలో పెరిగిన విద్యుత్ డిమాండ్

Mallu Bhatti Vikramarka: తెలంగాణలో పెరిగిన విద్యుత్ డిమాండ్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేశారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. పదేళ్ల కేసీఆర్ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు.

 Bhatti Vikramarka: వికటాట్టహాసం చేస్తున్న దయ్యాలను తరిమి కొట్టండి

Bhatti Vikramarka: వికటాట్టహాసం చేస్తున్న దయ్యాలను తరిమి కొట్టండి

ప్రజలకవసరమైన సహాయ సహకారాలందిస్తుంటే బీఆర్‌ఎస్‌ నేతలు తమ కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. రైతు నేస్తం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..

Bhatti Vikramarka: విద్యార్థుల భవిష్యత్తే.. రాష్ట్ర భవిష్యత్తు

Bhatti Vikramarka: విద్యార్థుల భవిష్యత్తే.. రాష్ట్ర భవిష్యత్తు

విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. విద్య ద్వారానే మెరుగుపడ్డ తెలంగాణ నేడు ప్రపంచంతో పోటీ పడుతోందన్నారు.

CM Revanth Reddy: కఠినంగా కనిపించినా.. అభిమానమే!

CM Revanth Reddy: కఠినంగా కనిపించినా.. అభిమానమే!

రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది. ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కానీ, మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుంది. మీ అభివృద్ధికి నూటికి నూరు శాతం తోడ్పాటునందిస్తుంది.

Pinnapuram Green Co project: ఏపీ గ్రీన్ కో ప్రాజెక్టు ఒక అద్భుతం: తెలంగాణ డిప్యూటీ సీఎం

Pinnapuram Green Co project: ఏపీ గ్రీన్ కో ప్రాజెక్టు ఒక అద్భుతం: తెలంగాణ డిప్యూటీ సీఎం

ఏపీలోని కర్నూలు జిల్లాలో నిర్మితమవుతోన్న పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టు దేశానికి, ప్రపంచానికి మార్గదర్శిలా నిలిచిందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. దీనికి ఏపీని అభినందిస్తున్నానని ఆయన అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి