Home » Bhatti Vikramarka Mallu
రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం, మక్కలను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే కొనాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
తెలంగాణలో సంక్షేమ రాజ్య స్థాపనే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
అంబేడ్కర్ భవన స్థలంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. దీనికోసం రూ.110 కోట్లు బడ్జెట్లో కేటాయించి, మంజూరు చేశామని పేర్కొన్నారు. 12 అంతస్తులో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.
ఉత్తర డిస్కమ్(ఎన్పీడీసీఎల్-వరంగల్) పరిధిలో ప్రమాదవశాత్తూ మృతిచెందిన లైన్మెన్ ఎస్.ప్రమోద్కుమార్ సతీమణికి బుధవారం ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క....
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకే అందేలా చూడడంతో పాటు ఇప్పటికే అందుతున్న పథకాల్లో అనర్హులుంటే.. వారిని తప్పించేందుకు సర్కారు సన్నద్ధమైంది. సంక్షేమ పథకాల అమలులో పూర్తి పారదర్శకత ఉండేలా పటిష్ఠ .....
తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇవాళ ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గార్లపాడు గ్రామంలో ఆయన సోలార్ పవర్ ప్లాంట్లను ప్రారంభించారు.
భారత రత్న, దివంగత నేత, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్థంతిని పురస్కరించుకుని న్యూఢిల్లీలోని ‘వీర్ భూమి’ వద్ద తెలంగాణ ....
పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల శాస్ర్తీయ నిర్వహణ కోసం రాష్ట్రాలు చేపట్టే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ..
కేరళలో జరిగిన మహత్తరమైన వేడుక వద్దకు తాను చేరుకున్నప్పుడు.. స్నేహితులు, సహచరులను మళ్లీ కలిసినట్లుగా అనిపించిందని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
కార్మికుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. కార్మికుల జీవన ప్రమాణాలు పెంచడమే తమ ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యమని పేర్కొన్నారు.