• Home » Bhadradri Kothagudem

Bhadradri Kothagudem

భద్రాద్రి కొత్తగూడెంలో పెద్దపులి కలకలం.. గ్రామంలో ఎద్దుపై దాడికి యత్నం

భద్రాద్రి కొత్తగూడెంలో పెద్దపులి కలకలం.. గ్రామంలో ఎద్దుపై దాడికి యత్నం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల గ్రామంలో పెద్దపులి కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.

INSIDE : భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్‌పై CBI నజర్.. ||

INSIDE : భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్‌పై CBI నజర్.. ||

కేసీఆర్ పాలనలో కరెంట్ వెలుగులు వెనుక అవినీతి చీకటి గుట్టురట్టు కానుందా..? కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణం చేసిన భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ క్విడ్ ప్రో కో ఊబిలో చిక్కిందా?. ఈ కథనంలో చూద్దాం.

ప్రజాపాలనతో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది:  మంత్రి తుమ్మల

ప్రజాపాలనతో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది: మంత్రి తుమ్మల

అమరుల త్యాగాల పునాదులు మీద తెలంగాణ అవతరించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అమరుల త్యాగాల స్పూర్తిగా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలనను అందిస్తున్నామని పేర్కొన్నారు.

భద్రాచలంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి లిక్విడ్ పట్టివేత

భద్రాచలంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి లిక్విడ్ పట్టివేత

భద్రాచలం పట్టణంలోని ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన ఓ కారును ఆపి తనిఖీ చేయగా.. అక్రమంగా తరలిస్తున్న కేజీ గంజాయి లిక్విడ్ బయటపడింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం.. ఐదుగురు విద్యార్థుల గల్లంతు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం.. ఐదుగురు విద్యార్థుల గల్లంతు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఐదుగురు విద్యార్థులు నీటి ఉధృతికి కొట్టుకుపోయారు.

మటన్‌తో భోజనం.. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

మటన్‌తో భోజనం.. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు ప్రాంతంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. పాఠశాల హాస్టల్‌లో భోజనం చేసిన తర్వాత సుమారు 34 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

శ్రీసీతారాముల కళ్యాణోత్సవాన్ని నేరుగా వీక్షించండి ఇలా

శ్రీసీతారాముల కళ్యాణోత్సవాన్ని నేరుగా వీక్షించండి ఇలా

భద్రాచలంలో శ్రీసీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. మార్చి 27న జరిగే కళ్యాణోత్సవానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

LIC ఏజెంట్ల భారీ మోసం.. రూ.1.52 కోట్ల స్వాహా..

LIC ఏజెంట్ల భారీ మోసం.. రూ.1.52 కోట్ల స్వాహా..

తెలంగాణలోని భద్రాచలంలో రూ.1.52 కోట్ల భారీ ఎల్‌ఐసీ కుంభకోణం వెలుగుచూసింది. ఏజెంట్లు వెంకటేశ్వర్లు, సరస్వతి కలిసి 39 మంది పాలసీదారులు మరణించినట్లు ఫోర్జరీ పత్రాలు సృష్టించి, బీమా సొమ్మును కాజేశారు.

భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీలో హై అలర్ట్..

భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీలో హై అలర్ట్..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అడవిని పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి గోదావరి మీదుగా పినపాక, కరకగూడెం మండలంలోకి మావోయిస్టులు వచ్చారనే సమాచాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఆపరేషన్ చేయూత ప్రభావం.. లొంగిపోయిన కీలక మావోయిస్టు

ఆపరేషన్ చేయూత ప్రభావం.. లొంగిపోయిన కీలక మావోయిస్టు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిషేధిత మావోయిస్టు సంస్థకు చెందిన కీలక సభ్యుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, సీఆర్‌పీఎఫ్ అధికారుల సమక్షంలో లొంగిపోవడంతో అతడికి ప్రభుత్వ సహాయాన్ని అందజేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి