Home » Banks
తీసుకున్న అప్పులపై బ్యాంకులకు చెల్లించే ఈఎంఐల మొత్తం తగ్గితే రుణగ్రహీతలు ఆనందిస్తారు. ఇవాళ్టి నుంచి కెనరా బ్యాంకు తన ఖాతాదారులకి ఇలాంటి అవకాశమే అందించింది. ఇక నుంచి సదరు బ్యాంకు ఖాతాదార్లు కట్టే ఈఎంఐల మొత్తం తగ్గుతుంది.
రోజుకు కేవలం ఆరు రూపాయల కంటే తక్కువ ఖర్చు చేస్తే, అదే మీకు ఆపదలో ఎంతో అండగా నిలుస్తుంది. మీ ఎస్బీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ద్వారానే రోజుకు ఈ మొత్తాన్ని చెల్లించి రూ.40 లక్షల బెనిఫిట్ పొందవచ్చని మీకు తెలుసా..
భారత సంస్కృతి, సాహిత్యానికి ఆదర్శంగా నిలిచిన మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 7, 2025న మంగళవారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంది. కొన్ని రాష్ట్రాలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలు, బ్యాంకులకు సెలవు ప్రకటించాయి. అయితే ఎక్కడెక్కడ సెలవు ఉందనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
దసరా పండుగ, ఇతర పబ్లిక్ హాలీడేస్ కారణంగా అక్టోబర్ నెలలో బ్యాంకులు పలు చోట్ల, ఆయా రోజుల్లో పనిచేయవు. దీని వల్ల బ్యాంకు ఖాతాదారులు తమ లావేదేవీల నిమిత్తం ముందుగానే ప్లాన్ చేసుకుంటే మంచింది.
తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో స్థిరమైన వృద్ధితో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్గా నిలిచిందని నొక్కిచెప్పారు.
మీరు వచ్చే వారం బ్యాంకుకి వెళ్లాలనుకుంటున్నారా. ముందుగా ఈ సెలవుల గురించి తెలుసుకుని వెళ్లండి. ఎందుకంటే పలు కారణాలతో వచ్చే వారం నాలుగు రోజులు బ్యాంకులు బంద్ ఉంటాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఐబీపీఎస్ మరోమారు భారీ నోటిఫికేషన్ వదిలింది. ఈసారి గ్రామీణ బ్యాంకింగ్ పోస్టులకు. ప్రాంతీయ బ్యాంకుల్లో పీవో, క్లర్క్ సహా అనేక పోస్టులకు రిక్రూట్మెంట్ను విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో కొలువు కోసం చూస్తున్న అభ్యర్థులకు ఇదొక సువర్ణావకాశమనే చెప్పాలి. మరిన్ని వివరాల కోసం..
IBPS 10,277 క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా దరఖాస్తు గడువు తేదీని పొడిగించింది. గ్రాడ్యుయేట్ పూర్తయిన అభ్యర్థులు ఇంకా అప్లై చేసుకోకపోతే కింద ఇచ్చిన లింక్ ఆధారంగా వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఇదే లాస్ట్ ఛాన్స్..
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB)750 అప్రెంటిస్ పోస్టులకు నియామకాలు చేపడుతోంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈ రోజే (ఆగస్టు 25) లాస్ట్ ఛాన్స్. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి వెంటనే అప్లై చేసుకోండి.
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి మరో ఛాన్స్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 500 జనరల్ ఆఫీసర్ (స్కేల్ II) పోస్టులకు నోటిఫికేషన్ విడుదలు చేసింది. జీతం నెలకు రూ.90 వేలపైనే. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.