Home » Assembly elections
బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాలకు సమానంగా లబ్దిచేకూర్చుతుందని కేంద్రమంత్రి జేపీ నడ్డా అన్నారు.
తమిళనాడులోని కోయంబత్తూర్ ఉత్తరం నియోజకవర్గంలో బీజేపీ తరఫున ఆ పార్టీ జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ పోటీ చేస్తున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే సారథ్యంలోని సెక్యులర్ ప్రొగ్రసివ్ అలయెన్స్ 200కు పైగా సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. అన్నాడీఎంకే ఎలాంటి సిద్ధాంతాలు లేకుండా ఢిల్లీలోని బీజేపీకి మరబొమ్మలా మారిందని అన్నారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మార్పు తుఫాను మొదలైందని, ఈసారి బీజేపీ విజయం ఖాయమని ప్రధాని నరేంద్రమోదీ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోదీ ఇవాళ హల్దియాలో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు.
తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని పాలక్కోడు రెవెన్యూ పరిధిలోవున్న జిట్టన్దల్లి పంచాయతీ, వజ్జరపల్లం గ్రామస్తులు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోమని ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5కోట్ల 73లక్షల 43వేల 291 మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోనున్నారు.
తన తండ్రికి ఓటు వెయ్యొద్దని తిరువొత్తియూర్ నియోజకవర్గ అన్నాడీఎంకే అభ్యర్థి కుప్పన్ కుమారుడు ప్రచారం చేయడం ఆ పార్టీ నేతల్ని దిగ్బ్రాంతికి గురి చేస్తోంది.
కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. తిరునల్వేలిలో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో టీవీకే చీఫ్ విజయ్ పాల్గొన్నారు. అధికార డీఎంకేపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు 'పూర్తి అధికారాలు' ఉంటే ఈరోజు తిరునల్వేలిలో ఈ సభ జరిగుండేది కాదని అన్నారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్ నుంచి టీఎంసీ అభ్యర్థిగా బుధవారంనాడు నామినేషన్ వేశారు. పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు ఆమె వెంట హాజరయ్యారు.