• Home » Assembly elections

Assembly elections

ఎటుచూసినా హత్యలేనా?

ఎటుచూసినా హత్యలేనా?

ద్రావిడ మోడల్‌ డీఎంకే పాలనలో రాష్ట్రంలో ఎటు చూసినా హత్యలు జరుగుతున్నాయని, ఈ ఐదేళ్లలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) ధ్వజమెత్తారు.

విజయ్‌ పార్టీతో పొత్తులేదు..

విజయ్‌ పార్టీతో పొత్తులేదు..

ప్రముఖ నటుడు విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో ఎన్డీయే పొత్తు కుదుర్చుకునే అవకాశం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ స్పష్టం చేశారు.

డీఎంకేతో పొత్తు పదిలం.. కాంగ్రెస్‌కు 28 సీట్లు, ఒక రాజ్యసభ సీటు

డీఎంకేతో పొత్తు పదిలం.. కాంగ్రెస్‌కు 28 సీట్లు, ఒక రాజ్యసభ సీటు

మిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చిరకాల భాగస్వామ్య పక్షమైన డీఎంకేతో కాంగ్రెస్ మరోసారి కలిసి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. సీట్ల పంపకాల్లో భాగంగా కాంగ్రెస్‌కు 28 అసెంబ్లీ సీట్లతో పాటు ఒక రాజ్యసభ సీటును డీఎంకే ఆఫర్ చేసింది.

డీఎంకే-కాంగ్రెస్ పొత్తుపై సస్పెన్స్‌కు మరి కొద్ది గంటల్లోనే తెర

డీఎంకే-కాంగ్రెస్ పొత్తుపై సస్పెన్స్‌కు మరి కొద్ది గంటల్లోనే తెర

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ డీఎంకే-కాంగ్రెస్ చిరకాల పొత్తు ఈసారి కూడా కొనసాగుతుందా అనే సస్పెన్స్‌కు మరికొద్ది గంటల్లోనే తెరపడనుంది. సీట్ల కేటాయింపులో భాగంగా 25 అసెంబ్లీ సీట్లు, ఒక రాజ్యసభ సీటును కాంగ్రెస్‌కు డీఎంకే ఆఫర్ చేసింది. దీనిపై ఈనెల 3వ తేదీలోగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

అన్నాడీఎంకేతో సీట్ల పంపకాలపై చర్చలు.. 50 సీట్లు ఆశిస్తున్న బీజేపీ

అన్నాడీఎంకేతో సీట్ల పంపకాలపై చర్చలు.. 50 సీట్లు ఆశిస్తున్న బీజేపీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అన్నాడీఎంకేతో సీట్ల పంపకాలకు బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. ఇరు పార్టీల మధ్య గురువారంనాడు చర్చలు జరుగనున్నాయి.

ఎన్డీయే సీట్ల షేరింగ్ డీల్ పూర్తి... అస్సాం సీఎం హిమంత

ఎన్డీయే సీట్ల షేరింగ్ డీల్ పూర్తి... అస్సాం సీఎం హిమంత

అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్డీయే కూటమిలో సీట్ల పంపకాల ప్రక్రియ పూర్తయినట్టు ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ఆదివారంనాడు తెలిపారు. త్వరలోనే అభ్యర్థుల జాబితాతో అమిత్‌షాను కలుస్తామని చెప్పారు.

ఏప్రిల్‌ మెదటి వారంలో అస్సాం అసెంబ్లీ ఎన్నికలు

ఏప్రిల్‌ మెదటి వారంలో అస్సాం అసెంబ్లీ ఎన్నికలు

అస్సాం అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ మొదటి వారంలో జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకే విడతలో పోలింగ్ జరుగనున్నట్టు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ ఇంకా తేదీలను ప్రకటించనప్పటికీ మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశాలున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో 200 సీట్లలో గెలుస్తాం

అసెంబ్లీ ఎన్నికల్లో 200 సీట్లలో గెలుస్తాం

అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 200లకు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఘనవిజయం సాధిస్తుందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ ధీమా వ్యక్తం చేశారు.

ఓటుకు రూ.2వేలు పంచేందుకు సిద్ధమైన డీఎంకే..

ఓటుకు రూ.2వేలు పంచేందుకు సిద్ధమైన డీఎంకే..

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుకు రూ.2 వేల చొప్పున పంపిణీ చేసేలా నియోజకవర్గానికి డీఎంకే రూ.20కోట్లు కేటాయించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ ఆరోపించారు.

నా నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు

నా నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు

రాష్ట్రంలో మరికొద్ది రోజేల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నా నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని అన్నాడీఎంకే పార్టీ బహిష్కృత నాయకురాలు శశికళ అన్నారు. ఆమె మాట్లాడుతూ... రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి