• Home » AP Employees

AP Employees

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఉద్యోగుల పనితీరు ఆధారంగా..

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఉద్యోగుల పనితీరు ఆధారంగా..

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ(సోమవారం) రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ద్వారా వివిధ శాఖల పనితీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, వేగం, జవాబుదారీతనం పెంచడమే లక్ష్యంగా సీఎం దిశానిర్దేశం చేశారు.

సీఆర్డీఏ ల్యాండ్ పూలింగ్ విధానంలో కీలక మార్పు..!

సీఆర్డీఏ ల్యాండ్ పూలింగ్ విధానంలో కీలక మార్పు..!

రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా చేపట్టే భూ సమీకరణ విధానంలో ఏపీ ప్రభుత్వం కీలక సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఇకపై ప్రాజెక్టుల వారీగా నిర్వహించే ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ అంతా ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే జరగాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాల నుంచి కీలక సమాచారం అందింది.

యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి నారా లోకేశ్

యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి నారా లోకేశ్

యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు..

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు..

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్లకు ఖరారుకు సంబంధించి.. డెడికేటెడ్ కమిషన్‌ను నియమించింది.

ఏపీ అభివృద్ధికి కీలక అడుగు.. భారీ పెట్టుబడులకు SIPB ఆమోదం

ఏపీ అభివృద్ధికి కీలక అడుగు.. భారీ పెట్టుబడులకు SIPB ఆమోదం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఉండవల్లి క్యాపు కార్యాలయంలో ఇవాళ(బుధవారం) 15వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చర్చించారు.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెవెన్యూ శాఖలో పోస్టు పేరు మార్పు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెవెన్యూ శాఖలో పోస్టు పేరు మార్పు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ రెవెన్యూ శాఖలో పోస్టు పేరు మార్పుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖ పరిధిలోని ఎమ్మార్వో కార్యాలయాల్లో పని చేసే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టు పేరును మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏసీబీ మెరుపు సోదాలు.. వాటిపై అధికారుల ఫోకస్..

ఏసీబీ మెరుపు సోదాలు.. వాటిపై అధికారుల ఫోకస్..

ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం మెరుపు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో ఒకే రోజు ఇద్దరు ప్రభుత్వోద్యోగుల ఇళ్లలో ఏకకాలంలో రైడ్స్ నిర్వహించారు.

 ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై సీఎం చర్చ

ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై సీఎం చర్చ

నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ‌ జరగనుంది. ఈ సమావేశంలో ఏపీ భవిష్యత్తుకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

అమరావతిని ఫైనాన్స్ హబ్‌గా మారుస్తాం: సీఎం చంద్రబాబు

అమరావతిని ఫైనాన్స్ హబ్‌గా మారుస్తాం: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 233, 234వ ఎస్ఎల్‌బీసీ సమావేశం శుక్రవారం జరిగింది. ఏపీ సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో అధికారులకు సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.

CM Chandra babu: పెట్టుబడులపై సీఎం స్పెషల్ ఫోకస్.. దావోస్‌‌లో పారిశ్రామికవేత్తలతో కీలక భేటీలు..

CM Chandra babu: పెట్టుబడులపై సీఎం స్పెషల్ ఫోకస్.. దావోస్‌‌లో పారిశ్రామికవేత్తలతో కీలక భేటీలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandra babu Naidu), మంత్రులు, అధికారుల బృందం ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఆదివారం దావోస్ బయలుదేరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి