Home » Andhrajyothi
రిషబ్ శెట్టి... మూడేళ్ల క్రితం ఎలాంటి అంచనాల్లేకుండా ‘కాంతార’తో వచ్చి యావత్ సినీ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఇప్పుడా సినిమాకి ప్రీక్వెల్గా ‘కాంతార: చాప్టర్ 1’తో మరోసారి తన నట విశ్వరూపాన్ని ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా ఈ డైరెక్టర్ కమ్ రైటర్ కమ్ యాక్టర్ చెబుతున్న కొన్ని ఆసక్తికర విశేషాలివి...
అలా ఈ 15 ఏళ్లలో 1,035 విభిన్న మినియన్ బొమ్మల్ని సేకరించింది. లీజల్ ఇంట్లో, ఆఫీసులో, చివరికి కారులో కూడా ఈ బొమ్మల్ని, వీటి ఆకృతుల్లో కస్టమైజ్ చేయించుకున్న ఫొటో ఫ్రేముల్ని అమర్చుకుంది.
నీటిలో మునిగి ఎవరైనా ఎంతసేపు ఉండగలరు. మహా అయితే నిమిషం లేదా రెండు నిమిషాలు. నీళ్లలో ఆక్సిజన్ లేకుండా ఎక్కువ సమయం ఉంటే కీలక అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అయితే కఠోర శిక్షణ, సాధనతో నీళ్లలో ఎక్కువ సమయం ఉండేవారు ఉన్నారు.
పొట్టచుట్టూ, కడుపులోని అవయవాలపై పేరుకునే కొవ్వును విసరల్ ఫ్యాట్ అంటారు. చర్మం కింద పేరుకునే కొవ్వును సబ్ క్యుటేనియస్ ఫ్యాట్ అంటారు. విసరల్ ఫ్యాట్ అధికంగా ఉంటే జీవనశైలి వ్యాధులు వస్తాయి.
‘పొరుగింటి పుల్లకూర రుచి’ అన్నట్టుగా... కుర్రకారుకు ఇంట్లో చేసిన రుచులు నచ్చట్లేదు. బిర్యానీలు, నూడుల్స్, పిజ్జాలు ఓల్డ్ ట్రెండ్... ఇప్పుడంతా ‘కె’ ఫుడ్. ‘కొరియన్ చికెన్’, ‘కొరియన్ ఛీజ్ బన్’... గతేడాది ఫుడ్ యాప్స్లో ఎక్కువగా సెర్చ్ చేసిన పదాల్లో ఉన్నాయంటే ‘కె’ (కొరియన్) వంటకాల క్రేజ్ మనదేశంలో ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఓవైపు దుర్గాదేవీ పూజలు... మరోవైపు దాండియా ఆటలు... ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దేశమంతా దసరా శోభతో కళకళలాడుతుంది. విజయదశమి (అక్టోబర్ 2) సందర్భంగా కొందరు తారలు ఈ పండగతో తమకున్న అనుభవాలను పంచుకున్నారిలా...
ఈ వారం ఆ రాశి వారికి పండగే పండగ.. అని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అయితే.. కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే.. శుభవార్త వింటారని, కొన్ని సంఘటనలు అనుకున్నట్టే జరుగుతాయని తెలుపుతున్నారు. కష్టం ఫలిస్తుందని, ఆరోగ్యం బాగుంటుందని, ఆప్తులతో ఉల్లాసంగా గడపుతారని, ఖర్చులు అధికంగా ఉంటాయని తెలుపుతున్నారు.
సంపన్నులతో వేలూ లక్షలూ ఖర్చుపెట్టించే తిరుమల వెంకన్న, పేదలకు మాత్రం పైసా ఖర్చు లేకుండా తన దర్శనం చేసుకునే అవకాశం కల్పించాడు. తిరుపతికి చేరుకున్న భక్తులు చేతిలో పైసా లేకపోయినా సలక్షణంగా తిరుమలకు చేరుకుని స్వామి దర్శనం చేసుకోవచ్చు.
తిరుమల అనగానే శ్రీవేంకటేశ్వరుడు కొలువైన దివ్య క్షేత్రం అని అందరికీ తెలుసు. అయితే తిరుమల ఆలయంలో కలియుగ అవతారమైన శ్రీనివాసుడితో పాటూ త్రేతాయుగంలో ఆరాధ్యుడైన శ్రీరాముడు, ద్వాపర యుగంలో భక్తజన రక్షకుడైన శ్రీకృష్ణుడు కూడా భక్తుల పూజలను స్వీకరిస్తూ అంతే వైభవంగా వేడుకలు అందుకుంటున్నారని చాలామందికి తెలియదు.
హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి అంటే ఒక ముహూర్తం ఉండాలి. తాళి, తలంబ్రాలు ఉండాలి. మంగళమేళాలు హంగూ ఆర్భాటాలు తప్పనిసరి. తిరుమల శ్రీవేంకటేశ్వరుడి సన్నిధిలో మాత్రం వీటిలో దేనికీ ప్రాధాన్యం లేదు. ఇవేవీ లేకుండానే పెళ్లి జరిగిపోతుంది.