• Home » Andhra Pradesh

Andhra Pradesh

ఏసుక్రీస్తు సందేశం అందరికీ ఆదర్శం: సీఎం చంద్రబాబు

ఏసుక్రీస్తు సందేశం అందరికీ ఆదర్శం: సీఎం చంద్రబాబు

గుడ్‌ ఫ్రైడే సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రేమ, త్యాగం, విశ్వాసం తదితర సుగుణాలను ప్రపంచ మానవాళికి పరిచయం చేసిన ఏసుక్రీస్తు బోధనలు ఈనాటికీ అనుసరణీయమని సీఎం అన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

RALLY:  వీరహనుమాన విజయయాత్ర ర్యాలీ

RALLY: వీరహనుమాన విజయయాత్ర ర్యాలీ

వీహెచపీ, బజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో వీరహనుమాన విజయయాత్ర మో టార్‌ బైక్‌ ర్యాలీని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా టీడీపీ మండల ఇనచార్జ్‌ గుమ్మనూరు నారాయణస్వామి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు

GOD: కన్నులపండువగా రథోత్సవాలు

GOD: కన్నులపండువగా రథోత్సవాలు

పట్టణంలోని కోటలో వెలసిన స్వయంభూ జబుకేశ్వరస్వామి రథోత్సవాన్ని గురు వారం ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే అర్చకులు స్వామి వా రికి విశేష పూజాకార్యక్రమాలు నిర్వహించారు. రథంలో స్వామివా రిని ప్రతిష్ఠించి పట్టణలో ఊరేగించారు.

GOD:  లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠ

GOD: లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠ

Lakshminarasimhaswamy statue honor

GOD: వైకుంఠ రాముడిగా దర్శనం

GOD: వైకుంఠ రాముడిగా దర్శనం

పట్టణంలోని ఏటిగడ్డపాలెంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో జరుగుతు న్న శ్రీరామనవమి వేడుకల్లో భా గంగా గురువారం శ్రీరామచంద్ర మూర్తి వైకుంఠరాముడి అలం కరణలో దర్శనమిచ్చారు.

TDP: అమరావతికి ఆమోదంపై సంబరాలు

TDP: అమరావతికి ఆమోదంపై సంబరాలు

రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ పార్లమెంట్‌ ఉభయసభ లలో బిల్లు ఆమోదం పొందడంతో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వినాయక సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించి బాణాసంచా పేల్చి కేక్‌ కట్‌ చేశారు.

ఆ రోజు నా మీద చెయ్యి చేసుకున్నారు: శాసన మండలి మాజీ చైర్మన్ ఎం.ఎ.షరీఫ్

ఆ రోజు నా మీద చెయ్యి చేసుకున్నారు: శాసన మండలి మాజీ చైర్మన్ ఎం.ఎ.షరీఫ్

మంగళగిరిలోని తెలుగుదేశ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లోనూ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు హాజరైన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లు సమయంలో జరిగిన పరిణామాలపై స్పందించారు.

రాజధానిగా అమరావతి.. ఏపీలో అంబరాన్నంటిన సంబరాలు

రాజధానిగా అమరావతి.. ఏపీలో అంబరాన్నంటిన సంబరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏప్రిల్ 2, 2026 ఒక చరిత్రాత్మక రోజుగా నిలిచిపోనుంది. గత పదేళ్లుగా రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితికి పార్లమెంట్ తుది తీర్పునిచ్చింది.

అమరావతికి పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్.. రైతుల త్యాగానికి దక్కిన విజయం: మంత్రి అచ్చెన్నాయుడు

అమరావతికి పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్.. రైతుల త్యాగానికి దక్కిన విజయం: మంత్రి అచ్చెన్నాయుడు

రాజధాని అమరావతి‌కి చట్టబద్ధత కల్పించే బిల్లుకు ఉభయసభల్లో ఆమోదం లభించడం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి