Home » Andhra Pradesh
అవ్వ, తాతలకు పెద్ద కొడుకుగా, వితంతువులకు అన్నగా నిలుస్తూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రూ. వేల కోట్లను పింఛన రూపంలో అందజేస్తున్న ఘనత ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు.
మండలంలోని నింబగల్లు వద్ద ఉన్న ఎస్ఎస్ ట్యాంకుల్లో (మూడు చెరువులు) నీటి నిల్వలు అడు గంటాయి. నింబగల్లు ఎస్ఎస్ట్యాంకు నుంచి ఉరవకొండ పట్టణంతో పాటు ఏడు గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా అభివృద్ధి చేసిన 18 నగర వనాలు, ఎకో పార్కులు, కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ ఈ వనాలను పరిరక్షిస్తూ పచ్చని, పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి మరింత ఊపునిస్తూ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్' భారీ పెట్టుబడులతో ముందుకొచ్చింది. తిరుపతిలో దేశంలోనే అతిపెద్ద తయారీ కేంద్రం మారనుందని ఆ సంస్థ చైర్మన్ పవన్ ముంజాల్ తెలిపారు.
హజ్ యాత్రికులకు 2026 ఏడాదికి సంబంధించి లక్ష రూపాయల సబ్సిడీ విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ శాఖ వ్యవహారాల సలహాదారు ఎన్ఎండీ షరీఫ్ తెలిపారు. 331 మంది హజ్ యాత్రికుల ఖాతాల్లో 3.31 కోట్ల రూపాయలు జమ అయినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లో న్యాయవాదుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు సంబంధించి ఎన్నికల సమయంలో ఇచ్చిన 'యువగళం' హామీని నెరవేర్చే దిశగా మంత్రి నారా లోకేశ్ కసరత్తు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్లో వారం రోజుల పాటు భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. విద్యా శాఖ మంత్రిగా దేశానికే ఆదర్శంగా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం కృషి చేస్తూ, ఎన్నో సంస్కరణలు విజయవంతంగా అమలు చేస్తున్న లోకేశ్ను రాష్ట్రపతి అభినందించారు.
ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ (X) వేదికగా ప్రకటించారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.