• Home » Andhra Pradesh

Andhra Pradesh

గుడ్ న్యూస్.. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు..

గుడ్ న్యూస్.. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు..

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ కార్యకలాపాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం నుంచి ఏరో ఎక్స్‌ప్రెస్‌ బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ASR-1, ASR-2 పేర్లతో రెండు మార్గాల్లో ఈ సర్వీసులను నడపనున్నారు.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

40 ఏళ్ల కల సాకారం.. కొల్లేరు లంక గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం

40 ఏళ్ల కల సాకారం.. కొల్లేరు లంక గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం

నలభై ఏళ్లుగా ఎదురుచూసిన కల.. ఎన్నోసార్లు ఆశలు పెట్టుకుని, మళ్లీ నిరాశపడిన లంక గ్రామాల ప్రజలు.. చివరకు వారి కళ్ల ముందే ఆ కల నిజమైంది. రహదారి లేక రాకపోకలకు ఇబ్బందులు పడిన కొల్లేరు లంక గ్రామాలకు తొలిసారిగా ఆర్టీసీ బస్సు వచ్చింది. బస్సు రాకతో గ్రామస్తుల కళ్లలో ఆనందంతో పాటూ నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెరపడిన వేళ భావోద్వేగ వాతావరణం నెలకొంది.

ఎయిర్‌పోర్ట్‌తో పురోభివృద్ధి.. ABN ఆంధ్రజ్యోతితో GMR

ఎయిర్‌పోర్ట్‌తో పురోభివృద్ధి.. ABN ఆంధ్రజ్యోతితో GMR

ఎయిర్‌పోర్ట్ నిర్మాణం ద్వారా స్థానికంగా గణనీయమైన పురోభివృద్ధి సాధించవచ్చని జీ.ఎమ్.ఆర్ గ్రూప్ పేర్కొంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో భోగాపురం విమానాశ్రయ గురించి పలు కీలక విషయాలు వెల్లడించింది.

భూములపై బ్యాంకు రుణాలు ఇప్పిస్తానంటూ భారీ మోసం.. అంతర్రాష్ట్ర కేటుగాడి అరెస్ట్

భూములపై బ్యాంకు రుణాలు ఇప్పిస్తానంటూ భారీ మోసం.. అంతర్రాష్ట్ర కేటుగాడి అరెస్ట్

భూములపై బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని నమ్మించి ఆస్తి పత్రాలను దుర్వినియోగం చేసి భారీ మోసాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర నిందితుడు నునావత్ యుగంధర్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..

రైతు ఆర్థిక భద్రతే లక్ష్యం: మంత్రి అచ్చెన్నాయుడు

రైతు ఆర్థిక భద్రతే లక్ష్యం: మంత్రి అచ్చెన్నాయుడు

ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో పంటలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రైతులకు పంటల బీమా ద్వారా ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది..

చిట్టీల పేరుతో రూ.70 లక్షల మోసం?... బాధితుల ఆందోళన

చిట్టీల పేరుతో రూ.70 లక్షల మోసం?... బాధితుల ఆందోళన

గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో చిట్టీల పేరుతో సుమారు రూ.70 లక్షల మేర మోసం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

ఏనుగుల సంచారం.. ప్రజలను అప్రమత్తం చేయండి: పవన్ కల్యాణ్

ఏనుగుల సంచారం.. ప్రజలను అప్రమత్తం చేయండి: పవన్ కల్యాణ్

చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి సమీప ప్రాంతాల్లో ఏనుగుల సంచారం నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం.. వరి, టమాటా పంటల ధ్వంసం

చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం.. వరి, టమాటా పంటల ధ్వంసం

చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలం టీఎస్ అగ్రహారంలో ఏనుగుల గుంపు హల్‌చల్ చేశాయి. గ్రామంలోని పంట పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగులు వరి, టమాటా పంటలను తొక్కి నాశనం చేశాయి.

వైసీపీ తీరుపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ధ్వజం

వైసీపీ తీరుపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై, అసెంబ్లీని బహిష్కరిస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యే తీరుపై బీజేపీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి