Home » Amit Shah
ఉపరాష్ట్రపతి పదవికి సీనియర్ నేత జగ్దీప్ ధన్ఖడ్ ఆకస్మికంగా రాజీనామా చేయడం రాజకీయ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ అంశంపై హోం మంత్రి అమిత్ షా తాజాగా స్పందిస్తూ జగ్దీప్ రాజీనామాకు ఆరోగ్య కారణాలు మినహా ఇతర అంశాలేవీ లేవని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లే చోదక శక్తి పార్లమెంటేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చట్ట సభలో రూపుదిద్దుకునే సరైన విధానాలే మన దేశాన్ని సన్మార్గంలో నడిపిస్తాయని తెలిపారు.
స్పీకర్ పదవి గౌరవాన్ని, ఆ గౌరవాన్ని కాపాడుకోవడంలోని ప్రాముఖ్యతను కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశదీకరించారు. విఠల్భాయ్ పటేల్ కేంద్ర అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికై వందేళ్లు పూర్తయిన సందర్భంగా..
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి, జస్టిస్ సుదర్శన్రెడ్డిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు చేయడం సరికాదని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. ..
డిబేట్లో డీసెన్సీ అనేది ఉండాలని, అయితే ఈ విషయంలో హోం మంత్రితో తాను డిబేట్ చేయదలచుకోవడం లేదని బి సుదర్శన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలను రెండు వ్యక్తుల మధ్య పోటీగా చూడరాదని, రెండు సిద్ధాంతాల మధ్యనే పోటీ అని చెప్పారు.
విపక్ష కూటమి ఇండియా ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్రెడ్డి ‘నక్సలిజం మద్దతుదారు’ అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్షా తీవ్ర ఆరోపణలు చేశారు. ఛత్తీ్సగఢ్లో ఒకప్పుడు నక్సలైట్లపై పోరాటానికి...
పీఎం, సీఎం, కేంద్రం మంత్రులను తొలగించేందుకు వీలు కల్పించే బిల్లు అవసరాన్ని అమిత్షా కేరళలో మనోరమ న్యూస్ కాంక్లేవ్లో బలంగా చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన గత 75 ఏళ్ల చరిత్రలో ఇలాంటి బిల్లు రాలేదన్నారు.
తీవ్ర నేరారోపణలతో అరెస్టయితే ప్రధాని, సీఎంలు, కేంద్ర, రాష్ట్రాల మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లులపై లోక్సభ అట్టుడికింది. దీనికి సంబంధించిన మూడు బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్షా బుధవారం మధ్యాహ్నం లోక్సభలో ప్రవేశపెట్టారు.
నేర చరిత్రలో చిక్కుకుని అరెస్టై వరుసగా 30 రోజుల పాటు జైల్లో ఉంటే ప్రధాని మంత్రి దగ్గర్నుంచి ముఖ్యమంత్రిని, మంత్రులను తమ పదవుల నుంచి తొలగించే మూడు కీలక బిల్లులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.
కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన యూరియా విషయంలో జాప్యాన్ని నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలందరు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉందని.. అందుకే తెలంగాణ రాష్టానికి చెందిన ఎంపీలందరం వాయిదా తీర్మానం ఇచ్చామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వెల్లడించారు.