Home » America
శనివారం టెహ్రాన్లోని నివాసంపై జరిగిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్లో ఓ పోస్టు పెట్టారు.
ఇరాన్-ఇజ్రాయెల్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికాలు సంయుక్తంగా వైమానిక దాడులకు పాల్పడగా.. తానేమీ తక్కువ కాదన్నట్టు దీటుగా స్పందించింది ఇరాన్. ఏకంగా యూఏఈ సైనిక స్థావరాలుండే ఎనిమిది దేశాలపై క్షిపణులతో దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో ఏయే దేశాలు ఎవరి పక్షాన నిలుస్తాయనే విషయాన్ని ఓసారి చూస్తే..
టెహ్రాన్పై ఇజ్రాయెల్ దాడుల సమయంలో అయతొల్లా ఖమేనీ టెహ్రాన్లో లేరని తెలుస్తోంది. ఇప్పటికే ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇరాన్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు దిగింది. ఆపరేషన్ షీల్డ్ ఆఫ్ జూడా పేరిట టెహ్రాన్పై శనివారం దాడులకు దిగింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా కార్యాలయాలకు సమీపంలో కూడా పేలుళ్లు సంభవించినట్టు తెలుస్తోంది.
ఆంథ్రోపిక్ ఏఐ సాంకేతికతను ఇకపై వినియోగించొద్దంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని ప్రభుత్వ శాఖలను తాజాగా ఆదేశించారు. ఈ టెక్నాలజీ వినియోగాన్ని తక్షణం నిలిపివేయాలని స్పష్టం చేశారు. వామపక్ష భావజాలమున్న ఒక సంస్థ అమెరికా ప్రభుత్వాన్ని లొంగదీయలేదని కామెంట్ చేశారు.
బోర్జ్ బ్రెండే సంచలన నిర్ణయం తీసుకున్నారు. గురువారం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సీఈఓ పదవికి రాజీనామా చేశారు. జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత.. తాను వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈఓ పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.
బికినీలు ధరించి ఉన్న ఇద్దరు మహిళల మధ్య శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కూర్చొన్న ఫొటో వైరల్గా మారింది. దీనిపై ఆయన కుటుంబం వివరణ ఇచ్చింది. ఆ ఇద్దరూ కేర్టేకర్లు అని స్పష్టం చేసింది.
నార్త్ కరోలినాకు చెందిన మిచెల్ లిన్ హండ్లీ స్మిత్ అనే మహిళ 2001 డిసెంబర్ 9వ తేదీన కనిపించకుండా పోయింది. ఈడెన్లోని ఇంటినుంచి క్రిస్మస్ షాపింగ్ కోసం వర్జీనియాలోని కేమార్ట్కు వెళ్లిన ఆమె మళ్లీ తిరిగిరాలేదు. 24 ఏళ్ల తర్వాత ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
ప్రపంచ టెక్ దిగ్గజం బిల్ గేట్స్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్స్టీన్తో తనకున్న సంబంధాలపై మరోసారి స్పష్టతనిచ్చారాయన. ఈ సందర్భంగా ఫౌండేషన్ సిబ్బందికి క్షమాపణలు చెప్పారు. అలాగే రష్యన్ అమ్మాయిలతో తనకు సంబంధాలున్నట్టు వస్తోన్న ఆరోపణలపై కూడా క్లారిటీ ఇచ్చారాయన. వివరాల్లోకెళితే...
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన అవతార్ సింగ్ కిడ్నాప్ ఉదంతం విషాదాంతమైంది.