Home » America
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కదలికలపై పక్కా సమాచారంతోనే యూఎస్ తన ఎపిక్ ఫ్యూరీ ఆపరేషన్ను ప్రారంభించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
అమెరికా, ఇజ్రాయెల్ చేసిన భీకర దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్థాన్లోని కరాచీలో ఉద్రిక్తత నెలకొంది. అక్కడ జరిగిన ఘర్షణల్లో 12మంది మృతిచెందారు.
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో అమెరికా ఈ దాడులను చేస్తోంది. ఈ ఆపరేషన్ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా పర్యవేక్షించారు.
ఇరాన్ ప్రతీకార దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ది ట్రూత్లో ఆదివారం ఓ పోస్టు పెట్టారు.
ఖమేనీ హత్యను నిరసిస్తూ అమెరికా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఖమేనీ సానుభూతిపరులు, మద్దతుదారులు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్లోని కరాచీలో యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్పై ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు.
ఖమేనీ మృతిని ఇరాన్ అధికారికంగా ధ్రువీకరించడానికంటే కొన్ని గంటల ముందే ఇజ్రాయెల్కు చెందిన రెండు ప్రముఖ టీవీ ఛానళ్లు ఖమేనీ మృతిపై సంచలన విషయాలు ప్రసారం చేశాయి. ఖమేనీ డెడ్బాడీ ఫొటోను అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహూ చూశారని పేర్కొన్నాయి.
సుప్రీం లీడర్ అయుతొల్లా అలీ ఖమేనీ మృతితో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతోంది. దుబాయ్పై మళ్లీ దాడులకు పాల్పడుతోంది. అటు దాడులతో ఇరాన్ వణికిపోతుంది. సైరెన్ల మోత మోగుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. సైన్యం అమెరికా ప్రజలకు రక్షణగా నిలబడాలని, ఇరానియన్ పాలన నుంచి పొంచి ఉన్న ముప్పులను తొలగించాలని స్పష్టం చేశారు.
అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్కు గట్టి దెబ్బ తగిలింది. ఆ దేశ సుప్రీం లీడర్ ఆయుతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా, ఆ తర్వాత ఇరాన్ మీడియా ధ్రువీకరించింది.
ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయారు. ఈ విషయాన్ని ఇరాన్ సైన్యం ధ్రువీకరించింది.