Home » America
అమెరికాలో మరోసారి కార్పొరేట్ మ్యాచిం గ్ గ్రాంట్ నిధుల అవకతవకలకు ప్రవాసాంధ్రులు బలయ్యారు. ఇప్పటి వరకు తెలుగు సంఘాలకే పరిమితమైన ఈ కుంభకోణం, ఇప్పుడు ఆలయాల్లో సైతం జరగడం గమనార్హం....
శ్వేత సౌధం సలహాదారు పీటర్ నవారో భారత్పై మరోసారి తన అక్కసు వెళ్ళగక్కారు. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగడానికి కారణం భారత్ చేపడుతున్న రష్యా చమురు కొనుగోళ్లేనని అన్నారు. ఈ ఘర్షణలను మోదీ యుద్ధం అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
అమెరికాలో మళ్లీ కాల్పుల కల్చర్ వెలుగులోకి వచ్చింది. మిన్నెసోటాలోని మినియాపొలిస్ నగరంలో ఉన్న సౌత్ మినియాపొలిస్ అనన్సియేషన్ చర్చిలో జరిగిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నామని అమెరికా భారత్కు బిగ్ షాక్ ఇచ్చింది. ఈ విషయంలో భారత కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ స్పందించారు. భారత్ స్వతంత్ర దేశమని, అంతర్జాతీయ ఒత్తిడులకు తలొగ్గేది లేదన్న సంకేతాలిచ్చారు.
అమెరికాలో మరోసారి కార్పొరేట్ మ్యాచింగ్ గ్రాంట్ నిధుల అవకతవకలకు ప్రవాసాంధ్రులు బలయ్యారు. ఇప్పటి వరకు తెలుగు సంఘాలకే పరిమితమైన ఈ కుంభకోణం, ఇప్పుడు ఆలయాల్లో సైతం జరగడం గమనార్హం.
అదనపు సుంకాలు విధింపుపై అమెరికా బహిరంగ నోటీసు విడుదల చేసింది. ఆగస్టు 27 అర్ధరాత్రి 12.01 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని పేర్కొంది.
మరి కొద్ది రోజుల్లో భారత వస్తువులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50% సుంకాలు అమలుకానున్న వేళ భారత్ ఆ దేశంలో రెండో లాబీయింగ్ సంస్థను నియమించింది.
అమెరికన్ల ఉపాధి అవకాశాలు పెంచుతానంటున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ విదేశీ విద్యార్థుల ఓపీటీ ప్రోగ్రామ్పై కన్నేసింది. ఈ ప్రోగ్రామ్ను రద్దు చేయడం, పరిమితులు విధించడం, జీతాలపై పన్నులు తదితర అంశాలపై ట్రంప్ సర్కార్ దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.
అమెరికా వ్యాప్తంగా ప్రతీ ఏటా కేవలం 10 కంటే తక్కువ నాల్జేరియా ఫౌలేరీ కేసులు నమోదు అవుతున్నాయి. 1962 నుంచి ఇప్పటి వరకు అమెరికా వ్యాప్తంగా 167 కేసులు మాత్రమే రికార్డుల్లో ఉన్నాయి.
అమెరికాలో భారత రాయబార కార్యాలయం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఒక లాబీయింగ్ సంస్థతో చేతులు కలిపిన భారత్, ఇప్పుడు మరొక సంస్థ సేవలను కూడా వినియోగించుకోనుంది. అయితే ఈ సంస్థలు ఏం చేస్తాయి, వీటి ఉపయోగాలు ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.