• Home » America

America

యుద్ధం ఆపేయండి.. ట్రంప్‌నకు సలహాదారుల సూచన

యుద్ధం ఆపేయండి.. ట్రంప్‌నకు సలహాదారుల సూచన

ఇరాన్‌తో యుద్ధం ఆపేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సలహాదారులు సూచించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమచారం ప్రకారం.. యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగటం వల్ల నష్టాలు తప్పవని కొంతమంది ట్రంప్ సలహాదారులు భావిస్తున్నారు.

సుప్రీం లీడర్ మరణం.. స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేసిన ఇరాన్..

సుప్రీం లీడర్ మరణం.. స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేసిన ఇరాన్..

సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యతో ఇరాన్ తీవ్ర ఆగ్రహావేశాలకు గురైంది. శత్రు దేశాలు అమెరికా, ఇజ్రాయెల్‌పై పగ తీర్చుకోవడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది.

యుద్ధంపై ముందుకే!

యుద్ధంపై ముందుకే!

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు ఇప్పట్లో తొలగిపోయేలా కనిపించడం లేదు. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులు.. ఇజ్రాయెల్‌పై, గల్ఫ్‌లోని చమురు రిఫైనరీలు.....

ట్రంప్‌ను చంపడానికి ఇరాన్ కుట్ర?.. ఆ రెండు ప్లాన్స్ ఫెయిల్..

ట్రంప్‌ను చంపడానికి ఇరాన్ కుట్ర?.. ఆ రెండు ప్లాన్స్ ఫెయిల్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపడానికి ఇరాన్ కుట్ర చేసినట్లు అమెరికాకు చెందిన ఓ ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది. ఇరాన్ 2024లో రెండు సార్లు ట్రంప్‌ను చంపడానికి కుట్ర చేసింది. ఇందుకోసం టీమ్‌ల‌ను కూడా రంగంలోకి దింపింది.

కొత్త సుప్రీం నాయకుడిని ఎన్నుకున్న ఇరాన్!

కొత్త సుప్రీం నాయకుడిని ఎన్నుకున్న ఇరాన్!

ఇజ్రాయెల్, అమెరికా జరిపిన సంయుక్త దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం తర్వాత కొత్త నేతను ఎన్నుకునేందుకు అక్కడి ప్రభుత్వంలోని అగ్ర నేతలు ప్రయత్నిస్తున్నారు.

అమెరికాను దెబ్బ తీసిన ఇరాన్.. రూ. 2 వేల కోట్ల రాడార్ సిస్టమ్ ధ్వంసం..

అమెరికాను దెబ్బ తీసిన ఇరాన్.. రూ. 2 వేల కోట్ల రాడార్ సిస్టమ్ ధ్వంసం..

ఇరాన్ తన శత్రుదేశం అమెరికాకు ఊహించని షాక్ ఇచ్చింది. జోర్డాన్‌లోని అత్యంత ఖరీదైన రాడార్ సిస్టమ్‌ను ధ్వంసం చేసింది. యుద్ధం మొదలైన తొలి రోజుల్లోనే ఇరాన్ దాడుల్లో ఏఎన్ టీపీవై 2 రాడార్ అండ్ సపోర్ట్ ఎక్యుప్‌మెంట్‌ ధ్వంసం అయింది.

భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించింది: అమెరికా ఆర్థిక మంత్రి

భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించింది: అమెరికా ఆర్థిక మంత్రి

ఇరాన్‌ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ చక్కగా వ్యవహరిస్తోందంటూ అమెరికా కితాబిచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు ఇటీవల ఆమోదం తెలిపిన అమెరికా ట్రెజరీ సెక్రటరీ.. భారత్ బాధ్యతాయుతంగా నడుచుకుంటోందంటూ కితాబిచ్చారు.

అగ్ని వలయం

అగ్ని వలయం

పశ్చిమాసియా యుద్ధ వలయంలో చిక్కుకుంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులను మరింత ఉధృతం చేశాయి. పగలు, రాత్రి తేడా లేకుండా వందలాది ఫైటర్లతో బాంబులు....

యుద్ధం.. సెప్టెంబరు దాకా!

యుద్ధం.. సెప్టెంబరు దాకా!

పశ్చిమాసియాలో యుద్ధం దీర్ఘకాలం కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. ఇరాన్‌పై నాలుగు వారాల్లో సైనిక చర్య ముగుస్తుందని అమెరికా తొలుత పేర్కొన్నా..

గల్ఫ్‌లో తీవ్ర ఉద్రిక్తతలు.. చిక్కుల్లో 23 వేల మంది భారతీయులు

గల్ఫ్‌లో తీవ్ర ఉద్రిక్తతలు.. చిక్కుల్లో 23 వేల మంది భారతీయులు

హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా నిలిచిపోయిన నౌకల్లో సుమారు 1074 మంది నావికులు ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి