• Home » Amaravati

Amaravati

అడవి దారిలో మృగం.. కనిపిస్తే దోపిడీ, అత్యాచారం

అడవి దారిలో మృగం.. కనిపిస్తే దోపిడీ, అత్యాచారం

అడవి దారిలో క్రూర మృగాలు ఉంటాయి. వాటికి ఆపద కలిగించినా, ఆకలి వేసినా దాడి చేస్తాయి. కానీ ఆ అడవి మార్గంలో మృగానికి మించిన క్రూరత్వం ఉన్న మనిషి సంచరిస్తుంటాడు. ఎవరు కనిపించినా అటకాయించి దోచుకుంటాడు.

వైసీపీ అథఃపాతాళానికి పడిపోవడం ఖాయం: మంత్రి కొల్లు రవీంద్ర

వైసీపీ అథఃపాతాళానికి పడిపోవడం ఖాయం: మంత్రి కొల్లు రవీంద్ర

మాజీ సీఎం జగన్ పరామర్శ యాత్రలపై మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు. బూతులు తిట్టి రెచ్చగొట్టే వారి పరామర్శలకు వెళ్తూ విద్వేషాల వెనుక తానే ఉన్నానని జగన్ చాటుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

70 కేసుల్లో నిందితుడు.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన కరుడుగట్టిన నేరస్థుడు

70 కేసుల్లో నిందితుడు.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన కరుడుగట్టిన నేరస్థుడు

శ్రీ సత్యసాయి జిల్లాలో కరుడుగట్టిన నేరగాడు నాగేంద్రను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. 2024లో హిందూపురం చిలమత్తూరులో అత్తా, కోడళ్లపై అత్యాచారానికి పాల్పడిన నాగేంద్ర.. అప్పటి నుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు.

కాంగ్రెస్‌కు ‘అనంత’ కంచుకోట

కాంగ్రెస్‌కు ‘అనంత’ కంచుకోట

అనంతపురం జిల్లా.. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ఆమె మాట్లాడుతూ... యాత్రతో పార్టీకి పునర్వైభవం వస్తుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం అవుతోందన్నారు.

3 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనుకుంటే..

3 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనుకుంటే..

మరో మూడు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా.. జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు దుర్మరణం చెందిన విషాద సంఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ..

సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరుగుతోంది.

తిరుమల పవిత్రతను కాపాడి తీరుతాం.. ఎన్డీయే నేతలతో సీఎం చంద్రబాబు

తిరుమల పవిత్రతను కాపాడి తీరుతాం.. ఎన్డీయే నేతలతో సీఎం చంద్రబాబు

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు.. మంత్రివర్గ సమావేశానికి ముందు NDA నేతలతో భేటీ అయ్యారు. సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది.

రుయాకు ‘గుండె’ జబ్బు

రుయాకు ‘గుండె’ జబ్బు

తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగంలో వసతులు లేకపోవడంతో ఇక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. జిల్లానుంచేగాక చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. అయితే... ప్రధానంగా కార్డియాలజీ విభాగంలో వసతులు లేక రోగులు ఇబ్బందుతు పడుతున్నారు.

నా కుమార్తెను వేధిస్తున్నాడు...

నా కుమార్తెను వేధిస్తున్నాడు...

డిసెంబరు 23 నుంచి తన కుమార్తె ఆచూకీ తెలియలేదని గుంటూరుకు చెందిన ఓ మహిళ.. మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. అలాగే.. భర్త రెండు సంవత్సరాలుగా వేధిస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

కులమతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం

కులమతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం

ఎమ్మెల్యే పులివర్తి నాని సంచలన ద్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులు కులమతాల మధ్య చిచ్చుపెట్టి అల్లర్లు సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. అలాగే.. వైసీపీ నేతల్లా తాము రౌడీలం కాదని ఆయన అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి