• Home » Amaravati

Amaravati

కూలర్‏లో చేరిన నాగుపాము

కూలర్‏లో చేరిన నాగుపాము

ఎండలు పెరిగాయి కదా.. చల్లదనం కోసం చేరిందనుకునేరు. కానేకాదు. ప్రాణభయంతో కూలర్లో దాక్కుంది. విషపురుగు కావడంతో స్థానికులు బయటకు లాగి చంపేశారు.

మంత్రి చొరవతో గుండె మార్పిడి

మంత్రి చొరవతో గుండె మార్పిడి

రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ చొరవతో ఓ యువకుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ హరీశ్‌బాబు తెలిపారు.

ఏపీ శాసన మండలిలో హైడ్రామా.. చైర్మన్ పోడియం ఎక్కిన వైసీపీ సభ్యులు.. సభ కాసేపు వాయిదా!, టీడీపీ మండిపాటు

ఏపీ శాసన మండలిలో హైడ్రామా.. చైర్మన్ పోడియం ఎక్కిన వైసీపీ సభ్యులు.. సభ కాసేపు వాయిదా!, టీడీపీ మండిపాటు

ఏపీ శాసన మండలిలో ఇవాళ(సోమవారం) హైడ్రామా చోటుచేసుకుంది. 8వ రోజు సమావేశాలు ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదంతో సభ దద్దరిల్లింది.

చిత్తూరు అబ్బాయి.. అమెరికా అమ్మాయి

చిత్తూరు అబ్బాయి.. అమెరికా అమ్మాయి

అబ్బాయి చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లెకు చెందిన కిషన్‌కిరణ్‌ తోమాల. అమెరికాలోని టెక్సాస్‏లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు. అమ్మాయి మియా సమంతా హెర్నాండెజ్‌. ఈమెది టెక్సాస్‌. మూడేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకున్నారు.

బాలికను వేధించిన వైసీపీ కార్యకర్త అరెస్ట్‌

బాలికను వేధించిన వైసీపీ కార్యకర్త అరెస్ట్‌

బాలికను లైంగికంగా వేధించి, బెదిరించిన వైసీపీ కార్యకర్త గోవర్ధన్‌ను అరెస్ట్‌ చేశారు. అప్‌గ్రేడ్‌ స్టేషన్‌ వద్ద అరెస్టు వివరాలను సీఐ ఆంజనేయులుతో కలిసి డీఎస్పీ మహేష్‌ గురువారం వెల్లడించారు.

తల్లి ప్రోత్సాహంతోనే హత్యలు

తల్లి ప్రోత్సాహంతోనే హత్యలు

తల్లి ప్రోత్సాహంతోనే పిన్నమ్మ, ఆమె కుమారుడి హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. తరిమెల ఎస్సీ కాలనీలో జరిగిన జంట హత్యల కేసులో ఐదుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ కౌలుట్లయ్య గురువారం తెలిపారు.

అ‘ధర’హో.. అరటి క్వింటా రూ.25 వేలు

అ‘ధర’హో.. అరటి క్వింటా రూ.25 వేలు

పాతాళానికి పడిపోయిన అరటి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. పెరుగుతూనే ఉన్నాయి. ఆకాశాన్నంటుతున్నాయి. క్వింటా ధర రూ.25 వేలకు చేరడంతో అన్నదాతల ఆనందానికి అవధుల్లేవు.

కుప్పంలో ప్రపంచ స్థాయి న్యూట్రిషన్‌ ప్లాంట్‌

కుప్పంలో ప్రపంచ స్థాయి న్యూట్రిషన్‌ ప్లాంట్‌

కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం చంద్రబాబు.. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. కుప్పం పర్యటనకు వచ్చిన ప్రతిసారీ రూ.వేల కోట్ల పెట్టుబడుల పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు.

పూత బాగుంది..జాగ్రత్తలు తీసుకోండి

పూత బాగుంది..జాగ్రత్తలు తీసుకోండి

అనుకూలమైన వాతావరణ పరిస్థితులతో ఈసారి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడిపూత పుష్కలంగా వచ్చిందని రిటైర్డ్‌ ఏడీఏ, సాగు సలహాదారు మెరుగు భాస్కరయ్య పేర్కొన్నారు.

చంద్రబాబు ఉంటే తిరుపతి ఎప్పుడూ బాగుంటుంది

చంద్రబాబు ఉంటే తిరుపతి ఎప్పుడూ బాగుంటుంది

చంద్రబాబు మళ్లీ సీఎం కావడం, పవన్‌ కల్యాణ్‌ కూడా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని నటుడు చరణ్‌రాజ్‌ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి