Home » Ajit Doval
పశ్చిమాసియాలో శాంతి భద్రతలపై యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్..
ఉక్రెయిన్ రక్షణ శాఖ కార్యదర్శి, జెలెన్స్కీ సన్నిహితుడు భారత్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ భద్రతా సలహాదారు, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రులతో ప్రత్యేక భేటీ నిర్వహించారు.
భారతదేశంపై గతంలో జరిగిన దాడులను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ప్రస్తావిస్తూ.. లెక్కకుమించి ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, వేలాది ఆలయాలు ధ్వంసమయ్యాయని, గ్రామాలను దోచుకున్నారనీ, మన నాగరికతను అణిచివేశారని అన్నారు.
1980ల చివర్లో భారత పోలీస్ అధికారి అజిత్ దోవల్ పాకిస్తాన్లో స్పై గా దాదాపు 7 సంవత్సరాలు గడిపారు. లాహోర్లో ఒకసారి మసీదు నుంచి తిరిగి వస్తుండగా, గడ్డం ఉన్న ఒక వృద్ధుడు ఆయన్ని పిలిచి..'తుమ్ హిందూ హో?'అని..
రష్యా పర్యటనలో ఉన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డొభాల్ ఆ దేశ అధినాయకత్వంతో
రష్యా నుంచి చమురు సరఫరాలతోపాటు మరిన్ని ఎస్-400 క్షిపణి వ్యవస్థలు, ఎస్యూ-57 యుద్ధ విమానాల కొనుగోలు వంటి కీలకాంశాలపై మాస్కో అధికారులతో డోభాల్ చర్చించే అవకాశాలున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు డోభాల్ మాస్కో పర్యటనకు ముందు రష్యాలో భారత రాయబారి వినయ్ కుమార్ ఆ దేశ డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ కల్నల్ జనరల్ అలెగ్జాండర్ ఫోమిన్తో సమావేశమయ్యారు.
చెన్నైలోని ఐఐటీ మద్రాస్ 62వ స్నాతకోత్సవంలో డోభాల్ మాట్లాడుతూ, పాకిస్థాన్ లోపలకు వెళ్లి విజయవంతంగా 9 ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు జరిపిందని, ఒక్క టార్గెట్ కూడా మిస్ కాలేదని చెప్పారు.
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతి(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
పాక్ తో యుద్ధాన్ని తీవ్రతరం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదని, కానీ పాకిస్తాన్ తీవ్రతరం చేయాలని నిర్ణయించుకుంటే దృఢంగా ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉందని దోవల్ నొక్కి చెప్పారు.
పహల్గామ్లో ఉగ్రవాద ఘటన నేపథ్యంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే స్పందించారు. తన సౌదీ అరేబియా పర్యటన ముగించుకుని తాజాగా ఢిల్లీకి తిరిగొచ్చారు. ఆ క్రమంలో ఢిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే, ఆయన అక్కడే అత్యవసర భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించారు.