Home » Airport
అక్రమంగా విదేశాల నుంచి తీసుకొచ్చిన 13.61కిలోల బంగారం ఫిబ్రవరి నెలలో పట్టుబడిందని శంషాబాద్ ఎయిర్పోర్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
తమిళనాడుకు చెందిన బీజేపీ కార్యకర్త అశ్వంత్కు కవల పిల్లలు జన్మించారు. వారిని చూడకుండా ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు చెన్నై ఎయిర్ పోర్టుకు వెళ్లారు. ఆ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేసి ఎమోషనల్ అయ్యారు. అశ్వంత్, అతని కుటుంబానికి ప్రధాని మోదీ ఆశీస్సులు అందజేశారు.
శంషాబాద్(Shamshabad) అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ అడ్మినిస్ర్టేషన్ అంశాలలో బెస్ట్ ఎయిర్పోర్టు అవార్డు వరించింది.
లక్షదీవుల (Lakshadweep) దశ ఇక మారనుంది. కొత్తగా విమానాశ్రయాల (Airports) విస్తరణ, కొత్త హోటళ్ల (Hotels) నిర్మాణం జరుగుతుంది. పర్యాటకులను ఆకర్షించడానికి మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది.
ఈ నెల 22న జరగనున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా.. అయోధ్య విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం
భారతదేశంలో అతిపెద్ద విమానయన సంస్థ అయిన ఇండిగో తమ ప్రయాణికులకు షాకిచ్చింది. తమ విమానాల్లో సీటు ఎంపిక ఛార్జీలను భారీగా పెంచేసింది. గతంలో రూ.150 నుంచి రూ.1500గా ఉన్న సీటు ఎంపిక ఛార్జీలను, ప్రస్తుతం రూ.150 నుంచి రూ.2,000 వరకు పెంచేసింది.
స్మగ్మర్లు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. పుత్తడిని అక్రమంగా రవాణా చేసేందుకు పలు రకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అక్రమంగా తరలిస్తున్న 4 కేజీలకుపైగా బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఓ విమాన సిబ్బంది చిన్న పొరపాటు కారణంగా ఫ్లైట్ నదిపై ల్యాండ్ అయ్యింది. ఆ సమయంలో విమానంలో 30 మంది ఉండటంతోపాటు వారంతా సురక్షితంగా ఉండటం విశేషం. అయితే అసలు ఏం జరిగిందో ఇక్కడ చుద్దాం.
ప్రాంతాలు, ప్రదేశాలను బట్టి కొన్ని వస్తువులు, ఆహార పదార్థాల ధరలు కూడా వివిధ రకాలుగా ఉంటాయి. పదుల లోపు ఖర్చయ్యే వస్తువుకు కొన్ని సార్లు కొన్నిచోట్ల వందలు, వేలు చెల్లించాల్సి వస్తుంటుంది. ఇక నగరాల్లోని..
మానవులను అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో ఫ్రెంచ్ అధికారుల అధీనంలో ఉన్న 303 మంది భారతీయ ప్రయాణికులతో కూడిన విమానానికి లైన్ క్లియర్ అయింది. దీంతో మూడు రోజుల తర్వాత సోమవారం ఫ్రెంచ్ విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరింది.