Home » AI Technology
‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’కు మంచి స్పందన వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మిట్ను మరో రోజు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఎక్స్పో టైమింగ్స్లో కూడా మార్పులు చేసింది.
‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్’లో గ్రేటర్ నోయిడాకు చెందిన గోల్గోతియాస్ యూనివర్సిటీకి చేదు అనుభవం ఎదురైంది. సమిట్ నిర్వాహకులు గోల్గోతియాస్ యూనివర్సిటీ ప్రతినిధులను అక్కడినుంచి వెంటనే వెళ్లిపోమని ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. రిజిస్ట్రేషన్ జాప్యం, సమన్వయ లోపంతో ప్రతినిధులు ఇబ్బంది పడ్డారు. ఈ గందరగోళంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు, ప్రపంచ టెక్ దిగ్గజం బిల్ గేట్స్ ఢిల్లీలో జరుగుతోన్న 'ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026'లో పాల్గొంటున్నారా లేదా అనే విషయంపై గత 24 గంటలుగా తీవ్రమైన సందిగ్ధత నెలకొంది. దీనిపై ఇప్పుడు స్పష్టత వచ్చింది.
సాంకేతిక పరిణామాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణతో వచ్చే ఐదేళ్లలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. ఆటోమేషన్ పెరుగుదలతో కొన్ని ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉందన్న ఆందోళన ఉద్యోగుల్లో కనిపిస్తోంది.
ఢిల్లీలోని భారత్ మండపంలో రేపు ప్రధాని నరేంద్ర మోదీ 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026' ప్రారంభించనున్నారు. ఏఐని అందరికీ చేరువ చేయడం, బాధ్యతాయుతమైన సాంకేతికతను ప్రోత్సహించడం ద్వారా వికసిత్ భారత్కు బాటలు వేయనున్నారు.
పేరు కారణంగా మలేషియాకు చెందిన ఓ వ్యక్తి జీవితం పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా అతడు అపర కుబేరుడు అయిపోయాడు. అతడి ఖాతాలోకి ఏకంగా 600 కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి.
ప్రత్యక్ష మ్యాచుల విశ్లేషణను మరింత లోతుగా, ఆసక్తికరంగా మార్చేందుకు గూగుల్.. ఐసీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రత్యక్ష మ్యాచుల వీడియో, ఆడియో వ్యాఖ్యానాన్ని అడ్వాన్స్డ్ ఏఐ జెమిని 3 ప్రో విశ్లేషించనుంది. దీంతో అభిమానులు క్రికెట్ను మరింత ఆస్వాదించేందుకు వీలుపడనుంది.
భారతదేశంలో విద్యార్థులు నిర్వహించే అతిపెద్ద హ్యాకథాన్గా గుర్తింపు పొందిన hackCBS 8.0 ముగిసింది. ఇందులో భారతీయ యువత రూపొందించిన ఏఐ పరిష్కారాల స్థాయి టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఏఐ కారణంగా ఇప్పటికే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ప్రొడక్టివిటీ పెరిగిందని, లాజిస్టిక్స్, కాల్ సెంటర్స్లో ఏఐ లోయర్ స్కిల్ రోల్స్ను రీప్లేస్ చేస్తోందని మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్గేట్స్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా వైట్ కాలర్ జాబ్స్ ప్రమాదంలో పడనున్నాయని ఆయన హెచ్చరించారు.