Home » Afghanistan
భారత్, అఫ్గానిస్థాన్ మధ్య తొలి వన్డే ధర్మశాల వేదికగా ఇవాళ జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు అఫ్గాన్ జట్టులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
ముక్కోణపు సిరీస్లో భారత్-ఏ బ్యాటర్లు అదరగొట్టేస్తున్నారు. తాజాగా దంబుల్లా వేదికగా అఫ్గానిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారీ లక్ష్యం నిర్దేశించారు.
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా ఇవాళ అఫ్గానిస్థాన్- ఏ జట్టుతో భారత్-ఏ టీమ్ తలపడుతోంది. ఐపీఎల్ 2026లో పరుగుల వరద పారించిన టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ .. ఈ మ్యాచ్లో కూడా దుమ్ములేపాడు.
భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. అఫ్గానిస్థాన్తో జరిగే మూడు వన్డేల సిరీస్కు స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చాడు.
అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. తమ భూభాగంలో పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో పలువురు సాధారణ పౌరులు మరణించినట్టు అఫ్గానిస్థాన్ వెల్లడించింది. అందులో చిన్నారులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు తెలిపింది.
మరో మూడు రోజుల్లో అఫ్గానిస్థాన్తో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టీమిండియాకు మరో షాక్ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్య జట్టుకు దూరం అయ్యాడు.
అఫ్గానిస్థాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుత శతకంతో జట్టుకు బలమైన పునాది వేశాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడీ స్టార్ బ్యాటర్.
భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అఫ్గానిస్థాన్తో జరగనున్న వన్డే సిరీస్కు దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది. తొడ కండరాల గాయం కారణంగా సిరీస్ నుంచి వైదొలుగుతాడని సమాచారం.
వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించిన ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ప్రదేశంలో నడుచుకుంటూ వెళ్తున్న రోహిత్.. కింద ఉన్న ఒక అడ్డును గమనించకుండా బ్యాలెన్స్ తప్పి ఒక్కసారిగా ముందుకు పడిపోయాడు.
ఐపీఎల్ 2026లో టీమిండియా ప్లేయర్లు ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ టోర్నీ తర్వాత ఆఫ్గనిస్థాన్, ఇంగ్లండ్ సిరీస్లు జరగనున్నాయి. ఈ క్రమంలోనే భారత జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది.