• Home » Accident

Accident

Bus Accident Video: బస్సులో ఇలా కూర్చుంటున్నారా.. తల్లి ఒడిలోని ఈ చిన్నారికి ఏమైందో చూస్తే..

Bus Accident Video: బస్సులో ఇలా కూర్చుంటున్నారా.. తల్లి ఒడిలోని ఈ చిన్నారికి ఏమైందో చూస్తే..

మదన్‌కుమార్ అనే వ్యక్తి.. తన చెల్లెలు, ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి శుక్రవారం బస్సు ఎక్కాడు. బస్సు డోరు పక్కనే కూరచున్న ముత్తురామలింగపురం చెల్లెలు.. తన ఒడిలో ఏడాది వయసున్న తన కూతురును కూర్చోబెట్టుకుంది. అయితే మార్గమధ్యలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

Chennai News: మృత్యువులోనూ వీడని అన్నదమ్ముల బంధం..

Chennai News: మృత్యువులోనూ వీడని అన్నదమ్ముల బంధం..

తిరుత్తణి సమీపంలో సోమవారం వేకువజాము సంభవించిన రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన అన్నదమ్ములు మృతి చెందారు. వివరాలిలా. పీలేరుకు చెందిన మాజీ సర్పంచ్‌ హుమయూన్‌ (70) అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆయనను చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు.

Army Officer: మద్యం మత్తులో డ్రైవింగ్‌.. కారుతో 30 మందిని ఢీకొట్టిన ఆర్మీ అధికారి

Army Officer: మద్యం మత్తులో డ్రైవింగ్‌.. కారుతో 30 మందిని ఢీకొట్టిన ఆర్మీ అధికారి

సెలవుపై వచ్చిన ఓ ఆర్మీ అధికారి మద్యం మత్తులో కారు నడిపి 30 మందిని గాయపరిచాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు.

Bihar Kanwariya Accident: డీజే సిస్టమ్ విద్యుత్ తీగకు తాకి ఐదుగురు భక్తులు మృతి

Bihar Kanwariya Accident: డీజే సిస్టమ్ విద్యుత్ తీగకు తాకి ఐదుగురు భక్తులు మృతి

భక్తిశ్రద్ధతో శివుడిని దర్శించుకునేందుకు బయలుదేరిన భక్తుల ప్రయాణం అనుకోని విషాదంగా మారింది. వారు ప్రయాణిస్తున్న వాహనంపై అమర్చిన డీజే సౌండ్ సిస్టమ్ విద్యుత్ తీగకు తాకిన క్రమంలో ఐదుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

Fatal Accident: అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లిన  లారీ

Fatal Accident: అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లిన లారీ

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో ఆదివారం ఓ లారీ బీభత్సం సృష్టించింది. స్థానిక జగదేవ్‌పూర్‌ చౌరస్తా వద్ద అదుపు తప్పిన లారీ పాదచారులు, రోడ్డు పక్కన నిలిపి ఉన్న వాహనాలు, దుకాణాలపైకి దూసుకెళ్లింది.

Granite Quarry Incident: క్వారీలో కూలిన రాళ్లు.. నలుగురు మృతి

Granite Quarry Incident: క్వారీలో కూలిన రాళ్లు.. నలుగురు మృతి

బాపట్ల జిల్లా బల్లికురవలోని గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం జరిగింది. రాళ్లు విరిగిపడి నలుగురు కార్మికులు మృతి చెందారు.

Gonda Accident: కాలువలోకి దూసుకెళ్లిన వాహనం.. బలైపోయిన 11 మంది, డ్రైవర్ సేఫ్

Gonda Accident: కాలువలోకి దూసుకెళ్లిన వాహనం.. బలైపోయిన 11 మంది, డ్రైవర్ సేఫ్

ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించారు. స్థానిక పృథ్వీనాథ్ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్తున్న క్రమంలో బొలెరో కారు అదుపు తప్పి కాలువలో పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో డ్రైవర్ మినహా అందరూ మరణించారు.

Chennai News: ప్రాణం మీదకు తెచ్చిన ప్రేమ వ్యవహారం.. ఏం జరిగిందో తెలిస్తే..

Chennai News: ప్రాణం మీదకు తెచ్చిన ప్రేమ వ్యవహారం.. ఏం జరిగిందో తెలిస్తే..

తన స్నేహితుడి ప్రేమ వ్యవహారంలో ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు వెళ్లిన ఓ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. కారుతో ఢీకొట్టించి మరీ దుండగులు అతడిని పొట్టనపెట్టుకున్నారు. అన్నానగర్‌ తిరుమంగళం ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

Bengaluru: ఈ కష్టం పగవారికి కూడా రాకూడదు.. ఏం జరిగిందంటే..

Bengaluru: ఈ కష్టం పగవారికి కూడా రాకూడదు.. ఏం జరిగిందంటే..

చెల్లకెర పట్టణ సమీపంలోని స్టేట్‌ హైవే 150ఏ పై కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో అక్కాతమ్ముడు దుర్మరణం చెందారు. చెల్లకెర పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం చెల్లకెర తాలూకా తలకు గ్రామ పంచాయతీ సభ్యుడు రవికుమార్‌ భార్య మంజుల(32) ఆమె తమ్ముడు అభిషేక్‌(28) ఇద్దరూ ద్విచక్రవాహణంలో దేవరకోట మొరార్జీ స్కూల్‌కు వెళ్తున్నారు.

Hyderabad: మణికొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. వాటర్‌ ట్యాంకర్‌ ఢీకొని..

Hyderabad: మణికొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. వాటర్‌ ట్యాంకర్‌ ఢీకొని..

పిల్లలను స్కూటీపై ఎక్కించుకొని పాఠశాల వద్ద దించి వస్తుండగా మృత్యు రూపంలో వచ్చిన వాటర్‌ట్యాంకర్‌ ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను బలితీసుకుంది. మణికొండ-పుప్పాల్‌గూడ పైపులైను రోడ్డులో సుందర్‌గార్డెన్‌ సమీపంలో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి