Home » ABN
దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు భారతావని ముస్తాబైంది. శనివారం పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో వేడుకలకు సర్వం సిద్ధమైంది.
న్యాయస్థానంలో చేసిన మౌఖిక వ్యాఖ్యలను సందర్భం లేకుండా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రపంచంలో అడవి జంతువులకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన వీడియోలు వైరల్ అవుతున్నాయి. జంతువుల వేట, వాటి మధ్య జరిగే పోరాటం, ప్రకృతి అందాలకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి..
మహారాష్ట్రలోని ఒక ప్రభుత్వ రెసిడెన్షియల్ ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకున్న విచిత్ర సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. విద్యార్థుల్లో హఠాత్తుగా ఏడవడం, గట్టిగా నవ్వడం, అరవడం వంటి భయానక లక్షణాలు కనిపించడం, దానికి తోడు బడిలో దెయ్యం ఉందనే పుకార్లు వ్యాపించడంతో 608 మంది విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేసి వెళ్లారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'నేతన్నల సేవలో' పథకంపై చేనేత, జవుళి శాఖ మంత్రి సవిత కీలక ప్రకటన చేశారు..
స్కూలుకు పంపాల్సిన తమ పిల్లలను కొందరు మహిళలు.. ముఖాలపై గాయాలైనట్లుగా మేకప్ వేసి మరీ.. భిక్షాటనకు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది..
కర్నూలు జిల్లా పాతబస్తీకి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంతియాజ్ చివరి వీడియో వైరల్ అయింది. ఆయన హత్యకు ముందు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఈ వీడియో విడుదల చేశారు.
దక్షిణ కొరియాకు చెందిన ట్రావెలర్.. ముంబై లోకల్ రైలు ఎక్కే క్రమంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. థానే స్టేషన్లో రెండుసార్లు యత్నించినా రైలు ఎక్కడం సాధ్యం కాలేదు. ఈ క్రమంలో ముంబైకర్ల ధైర్యాన్ని మెచ్చుకుంటూ అతను షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది..
ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో నిర్మాణంలో ఉన్న టన్నెల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం క్షీర సముద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు.. నిద్రిస్తున్న తండ్రిని కత్తితో నరికి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.