Home » ABN Andhrajyothy
పోక్స్ కేసులో నిందితుడు బండి భగీరథ్ను బుధవారం పేట్ బషీరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం అతడిని మొయినాబాద్లోని అరణ్య ఫామ్హౌస్కు తరలించారు.
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో అమీతుమీ తేల్చుకునేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. ఇవాళ చండీగఢ్ వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి.
సముద్ర తీరంలో అమెరికా మంత్రి రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్ రెండు నల్ల రేసర్ పాములను ఒంటిచేత్తో పట్టుకున్న ఒక ఆసక్తికర వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..
రాష్ట్రంలో భారీగా తహసీల్దార్లు (ఎమ్మార్వోలు) బదిలీ అయ్యారు.12 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ బదిలీలు చేపట్టినట్లు జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆయన స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వార్షిక పండగ ‘మహానాడు’ సరికొత్త డిజిటల్/హైబ్రిడ్ రూపంలో అమరావతి/మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రారంభమైంది.
దేశంలో గత ఏడాది వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వచ్చాయని విశాఖపట్నం లోక్సభ సభ్యుడు ఎం. భరత్ వెల్లడించారు. స్పీడ్ ఆఫ్ డ్యూయింగ్ బిజినెస్ నినాదంతో సక్సెస్ అయ్యామన్నారు.
రంగారెడ్డి జిల్లాలోని మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. కన్నతల్లి మరణాన్ని తట్టుకోలేక.. ఓ ఆటో డ్రైవర్ తన నివాసంలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..
నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలంలో చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. మండల పరిధిలోని సిరిపూర్ గ్రామంలో రాత్రి వేళ చిరుత సంచరించినట్లు స్థానికులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే..
మహానాడు వేదికగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సీఎం చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు.
చెన్నై సూపర్ కింగ్స్ను ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్గా నిలిపిన లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భవిష్యత్తుపై ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ సంచలన ప్రకటన చేశారు.