Home » ABN Andhrajyothy
ఐ బొమ్మ రవిని తెలంగాణ పోలీసులు విచారించారు. ఈ విచారణలో పలు కీలక అంశాలు వెల్లడించారు. ఐ బొమ్మ మూసివేశాం.. తర్వాత ఏమిటంటూ అతడిని పోలీసులు ప్రశ్నించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. బుధవారం పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ టాస్ ఓడింది. సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోగా టీమిండియా ముందుగా బ్యాటింగ్కు దిగనుంది.
హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా గాంధీ భవన్ ముట్టడించేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయి.
మూడో రోజు పార్లమెంట్ సమావేశాల లైవ్ అప్డేట్స్
శంషాబాద్ ఎయిర్పోర్టులో దాదాపు వెయ్యి మందికిపైగా ప్రయాణికులు చిక్కుకుపోయారు. దాదాపు 12 గంటల పాటు వీరంతా ఎయిర్ పోర్టులోనే ఉండిపోయారు.
పసిడి ప్రియులకు షాక్ తగిలింది. బంగారం ధరలు పెరిగాయి. అంతేకాక వెండి ధర కేజీ రూ.2 లక్షల మార్క్ ను టచ్ చేసింది. నేటి బంగార, వెండి ధరల వివరాలు చూస్తే...
భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుంటేనే ప్రత్యర్థి జట్లు సంతోషపడతాయని అఫ్గాన్ స్టార్ క్రికెటర్ గుర్బాజ్ పేర్కొన్నాడు. వన్డేలకు కూడా వారిద్దరూ రిటైర్ అయితేనే తాను సంతోషిస్తానని వెల్లడించాడు.
రాంచీ వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ లేకపోతే భారత్ ఓడిపోయేదని మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. యువ ఆటగాళ్లు కలిసి 200 పరుగులు కూడా చేయలేకపోయారని, టీమిండియాకు ఇప్పటికీ రో-కోనే ప్రధాన బలం అని విశ్లేషించాడు.
స్మృతి మందానా పెళ్లి వాయిదా పడిన వారాల తర్వాత పలాశ్ ముచ్చల్ బృందావనంలోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమమైన 'శ్రీ హిట్ రాధా కేలి కుంజ్' ఆయనను సందర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.